Category: State News

‘ప్రజాపాలన’కు ఉద్యమకారుల క్యూ.. కేసీఆర్‌ పట్టించుకోలే… రేవంత్‌ రెడ్డి చేరదీసే.. కాంగ్రెస్‌ స్కీంకు ఉద్యమకారుల దరఖాస్తు.. 250 గజాల స్థలం, 25వేల పింఛన్‌ కోసం అప్లికేషన్‌.. ఉద్యమకారులు కాంగ్రెస్‌ స్కీంల కోసం బారులు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టే ఆత్మగౌరవ పోరాటం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉద్యమంలో అన్నీ పోగొట్టుకుని త్యాగాలకు సిద్దపడ్డ ఉద్యమకారులకు మాత్రం ఆత్మగౌరవం లభించలేదు. పార్టీ గుర్తించలేదు. కేసీఆర్‌ పట్టించుకోలేదు. పదవుల మాట…

ఐదో తారీఖే ఇక జీతాలు… కొత్త ఏడాది నుంచి ఉద్యోగులకు టంచన్‌గా జీతాలిచ్చేందుకు సర్కార్‌ యోచన.. ఈ-కుబేర్‌ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న రేవంత్‌ సర్కార్‌.. నిధులున్న శాఖల నుంచి అడ్వాన్సులు తీసుకోవడం.. అవసరమైతే ఒక నెల జీతాల కోసం అప్పులు తెచ్చైనా సరే… గతంలో లాగా రొటేషన్‌ సిస్టం వద్దంటున్న ఉద్యోగులు… రుణాలు తీసుకోకుండా చేసిన సకాలంలోరాని జీతాలు.. ఇకనైనా తమ జీ(వి)తాలు మారుతాయా.. ? అని ఎదురుచూస్తున్న ఉద్యోగులు..

కేసీఆర్‌ సర్కార్‌లో ఉద్యోగులు సకాలంలో జీతాలు తీసుకున్నది లేదు. అలవాటైపోయిందలా. ఇగో ఇప్పటికీ రాలే వారికి జీతాలు. ప్రతీనెల టంచన్‌గా చెల్లించే ఈఎంఐలు, పాలు, రెంట్‌, ఆటో, స్కూల్‌ రెంట్లకు నానా తంటాలు పడే దురస్థకు అలవాటు పడిపోయారు ఉద్యోగులు. గత…

కెసిఆర్ చేతికి ‘ఓటు’ వజ్రాయుధం .. కాంగ్రెస్ పై ఓటరు ఖడ్గo సంధించిన బిఆర్ఎస్ బాస్ .. వరుస తప్పిదాలతో తను తీసిన గోతిలో తనే పడుతున్న కాంగ్రెస్‌… కేసీఆర్‌ చేతికి సరైన సమయంలో సరైన ‘ఆయుధం’ అందించిన కాంగ్రెస్‌… ఇక కేసీఆర్ దూకుడుకు కాంగ్రెస్‌ కకావికలమే…

“ నిరాయుధుడిగా కెసిఆర్ యుద్ధ రంగంలో నిలబడ్డాడు. విపక్షాలు ముప్పేట దాడి ఆయనపై చేస్తున్నాయి. నిరాయుధుడిగానే దాడులను సమర్థవంతంగా కాచుకుంటున్నాడు కేసీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో కెసిఆర్ చేతికి కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో తుపాకీ విసిరింది. ఇంకేముంది.. అసలే కెసిఆర్…

ఇది కాంగ్రెస్‌ పార్టీ చేతగాని దద్దమ్మల పనే.. ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్ల ఘటనపై కాంగ్రెస్‌పై విరుచుకుపడిన కేసీఆర్‌…

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పై కత్తిపోట్ల ఘటనలో తీవ్రంగా స్పందించిన కేసీఆర్.. ఇది కాంగ్రెస్‌ పార్టీ చేసిందనేనని ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ చేతగాని దద్దమ్మలు ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారని, ఓటు హక్కుతో వీరికి బుద్ది చెప్పి కళ్లు…

ఆ కత్తిపోట్లు కేసీఆర్‌ పైనే.. మాతో పెట్టుకోకు దుమ్మురేపుతం…! ప్రభాకర్‌రెడ్డిపై కత్తిపోట్లపై ఘాటుగా స్పందించిన కేసీఆర్‌.. బాన్సువాడ వేదికగా ప్రతిపక్షాలకు సీరియస్‌ వార్నింగ్‌… మేము తలుచుకుంటే దుమ్ముదుమ్మే… మేధావులంతా ఈ హింసాత్మక సంఘటనను ఖండించాలి..! లంగాచేతల, గుండాగిరీని తిప్పికొడతాం… పిలుపునిచ్చిన కేసీఆర్‌… రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఎంపీపై కత్తిపోట్ల ఘటన.. ఖండించిన సబ్బండవర్ణాలు….

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పై గుర్తు తెలియని వ్యక్తి చేసిన కత్తిపోట్లపై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ దీనిపై ఘాటుగా స్పందించారు. జుక్కల్‌ సభలో పాల్గొన్న అనంతరం ఆయన బాన్సువాడ సభకు…

రేవంత్‌పై ‘బంధు’ భగ్గు భగ్గు.. రైతుబంధు, దళితబంధు ఆపేయాలని లేఖ రాయడంపై బీఆరెస్‌ శ్రేణుల మండిపాటు.. రేవంత్‌రెడ్డి చర్యలతో జనాల్లో వ్యతిరేకత .. ఆత్మ రక్షణ కాంగ్రెస్‌ పార్టీ.. జిల్లాలో నిరసనలు.. కామారెడ్డిలో కాంగ్రెస్‌పై ముప్పేట దాడి..

రైతుబంధు, దళితబంధు నిలిపివేయాలని రేవంత్‌రెడ్డి ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాయడాన్ని బీఆరెస్‌ తనకు అనుకూలంగా మలుచుకుంది. దీనిపై కాంగ్రెస్‌కు ప్రజా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. దీంతో దీన్ని జనాల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడానికి బీఆరెస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. కేటీఆర్‌ గురువారం…

రుణమాఫీ కోసం 8 లక్షల మంది రైతుల ఎదురుచూపులు… రుణమాఫీపై స్పష్టత ఇవ్వని కేసీఆర్… ఎన్నికల వేళ రైతుల నుంచి వ్యతిరేకత తప్పదా..?

ఖజానాపై ఉచిత హామీల భారం మామూలుగా లేదు. దళితబంధు పెండింగ్‌… బీసీ బంధు మధ్యలో బందు, గృహ లక్ష్మీకి బ్రేక్‌… కారణం కోడ్‌ పడిందని. కానీ నిధలు లేమి ఈ పథకాలను ముందుకు సాగించేలా లేవు. అందుకే కోడ్‌ పడే వరకు…

కొంచెం కొంచెం.. ఇంకొంచెం… పథకాలు పాతవే.. పెంచుతూ పోతామన్న కేసీఆర్‌.. కేసీఆర్‌ మార్క్‌ మేనిఫెస్టో విడుదల…. గృహలక్ష్మీ పెంపు లేదు… డబుల్‌ బెడ్ రూం ఇండ్ల ప్రస్తావనా లేదు.. అటకెక్కిన నిరుద్యోగ భృతి… పేద మహిళలకు మూడు వేల భృతి.. సన్నబియ్యం పథకం, పేదలకు బీమా ధీమా..

రాష్ట్ర బడ్జెట్‌పై పథకాల భారం ఎలా ఉంటుందో కేసీఆర్‌కు అవగతమైంది. చెప్పినంత సులువు కాదని తేలిపోయింది. కానీ కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలకు మించి బీఆరెస్‌ పథకాలుండాలె కాబట్టి.. తనదైన మార్కు మేనిఫెస్టోను విడుదల చేశాడు కేసీఆర్‌. కొంచెం కొంచెంగా…

ఇంటి దీపమే కంట్లో పొడిచింది… పదుల సార్లు ఇంటిస్థలాలకు హామీలిచ్చి కేసీఆర్‌ ప్రభుత్వం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వ వైఖరిపై విమర్శలు..

జర్నలిస్టులనే అలవోకగా మోసం చేసిన వాళ్ళు ఇక మిగిలిన వాళ్ళను మోసం చేయటం కష్టమా. జర్నలిస్ట్ లు అంటే వాళ్ళు ఏదో పైనుంచి ఊడిపడ్డారు…వాళ్ళు ఏదో గొప్ప అని చెప్పటం కాదు ఇక్కడ ఉద్దేశం. రాజకీయ అవసరాల కోసం నిత్యం ఏదో…

పసుపు బోర్డుపై తెల్లముఖం.. హామీపై మాటదాటేసిన కిషన్‌రెడ్డి.. తనకా విషయమే తెలియదని తప్పించుకునే దోరణి… పీఎం ఇందూరు రాక నేపథ్యంలో పసుపు బోర్డుపై మళ్లీ చర్చ… అంత సీన్‌లేదని పరోక్షంగా ఒప్పుకున్న రాష్ట్ర అధ్యక్షుడు… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయాలు… ౩న ఇందూరులో పీఎం సభ…

పసుపబోర్డుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెల్లముఖమేశాడు. ప్రధాని మోడీ వచ్చే నెల ౩న ఇందూరు సభలో పాల్గొననున్న నేపథ్యంలో మంగళవారం కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో విలేకరులు పసుపు బోర్డు ఇష్యూని కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాని…

You missed