కోర్టుకెక్కింది వీఆర్వోల హక్కుల కోసమే.. ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదు.. భూ భారతి చట్టం అమలు బాధ్యత మాదే. 129 జీవో సవరణ వలన ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేదు.. వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్..
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: వీఆర్వోల హక్కుల సాధనలో భాగంగానే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని, ప్రభుత్వానికి మేం వ్యతిరేకం కాదని, భూ భారతి చట్టాన్ని అమలు చేసే కీలక బాధ్యతలను తమ భుజస్కంధాలపై వేసుకుంటామని వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్…