షకీల్ దెబ్బకు ఇద్దరి అధికారుల బలి.. ! అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి ధాన్యం కేటాయించేలా ఒత్తిడి.. !! బెదిరింపులకు తలొగ్గిన డీఎస్వో…. తప్పు చక్కదిద్దుకునే క్రమంలో తప్పుల మీద తప్పులు.. డీఎం మెడకూ షకీల్కు ధాన్యం కేటాయింపుల కేసు.. ఇద్దరి అధికారులను సస్పెండ్ చేసిన సర్కార్.. జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశమైన ఘటన.. తనకు సంబంధం లేదంటున్న డీఎం..
వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దెబ్బకు ఇద్దరు అధికారులు బలయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బెదించి తన మిల్లులకు కెపాసిటీకి మించి ధాన్యాన్ని తరలించుకుపోయిన కేసులో ఇద్దరు అధికారులపై వేటు పడింది. సివిల్ సప్లై శాఖ జిల్లా అధికారి…
