నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నుంచి కేసీఆర్ సభాపర్వం ప్రారంభం .. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ లో స్పైస్ పార్క్ గ్రౌండ్లో కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం చేయాలని ప్రజలకు మంత్రి వేముల వినతి..
నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ సభల శంఖారావం జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచే ముందుగా మోగనున్నది. గురువారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ మండల కేంద్రం సమీపంలో స్పైసెస్ పార్కు 43 ఎకరాల మైదానంలో భారీ బహిరంగ…