Month: September 2023

ఈ మౌనం వెనుక వ్యూహమిదేనా..? పసుపుబోర్డు సాధన కమిటీ సైలెన్స్‌పై భిన్నాభిప్రాయాలు.. మోడీ ఏమంటారో చూద్దాం..అని వేచి చూసే దోరణి పట్ల రైతుల్లో ఒకింత అసంతృప్తి..

నిజామాబాదులో ఈనెల 3 న జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ నిర్వహిస్తున్న కారణం ఏదైనా పసుపు బోర్డు అంశంతో మాత్రం ముడి పడిపోయింది. ప్రధాని సభను ఆర్మూర్ లో నిర్వహించి పసుపు బోర్డు పై ప్రధానిచే మాట్లాడించే వ్యూహంలో బిజెపి…

ప్రధాని సభ ‘ఆర్మూర్’ నుంచి ‘ఇందూరు’కు ఎందుకు మారింది ? సంకటంగా మారిన పసుపు బోర్డు సంకేతం..అరవింద్ ‘ బోర్ ‘ డ్ బాండ్ ప్రధాని ముందు మోగడం సరికాదని భయమా ?.. ప్రధాని టూర్ పై బిజెపిలో కనిపించని జోష్ – జిల్లాలో బిజెపి కీలక నేత కినుక వహించడం కునుకు లేకుండా చేస్తోందా..?

తెలంగాణలో బి ఆర్ ఎస్ విపక్షాలైన బిజెపి గ్రాఫ్.. కాంగ్రెస్ గ్రాఫ్దోబూచులాటలో ప్రస్తుతం సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న రకరకాల విశ్లేషణల ప్రకారం బిజెపి గ్రాఫ్ తగ్గిందనే వార్తల సమాచారమే ఈమధ్య ఎక్కువగా ఉంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి రాష్ట్ర అధిష్టానమైన,…

vastavam digital news paper, 30-09-2023, breaking news, www.vastavam.in

పసుపు బోర్డుపై తెల్లముఖం.. హామీపై మాటదాటేసిన కిషన్‌రెడ్డి.. తనకా విషయమే తెలియదని తప్పించుకునే దోరణి… పీఎం ఇందూరు రాక నేపథ్యంలో పసుపు బోర్డుపై మళ్లీ చర్చ… అంత సీన్‌లేదని పరోక్షంగా ఒప్పుకున్న రాష్ట్ర అధ్యక్షుడు… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయాలు… ౩న ఇందూరులో…

vastavam digital news paper, 27-09-2023, breaking news, www.vastavam.in

పసుపు బోర్డుపై తెల్లముఖం.. హామీపై మాటదాటేసిన కిషన్‌రెడ్డి.. తనకా విషయమే తెలియదని తప్పించుకునే దోరణి… పీఎం ఇందూరు రాక నేపథ్యంలో పసుపు బోర్డుపై మళ్లీ చర్చ… అంత సీన్‌లేదని పరోక్షంగా ఒప్పుకున్న రాష్ట్ర అధ్యక్షుడు… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయాలు… ౩న ఇందూరులో…

పసుపు బోర్డుపై తెల్లముఖం.. హామీపై మాటదాటేసిన కిషన్‌రెడ్డి.. తనకా విషయమే తెలియదని తప్పించుకునే దోరణి… పీఎం ఇందూరు రాక నేపథ్యంలో పసుపు బోర్డుపై మళ్లీ చర్చ… అంత సీన్‌లేదని పరోక్షంగా ఒప్పుకున్న రాష్ట్ర అధ్యక్షుడు… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయాలు… ౩న ఇందూరులో పీఎం సభ…

పసుపబోర్డుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెల్లముఖమేశాడు. ప్రధాని మోడీ వచ్చే నెల ౩న ఇందూరు సభలో పాల్గొననున్న నేపథ్యంలో మంగళవారం కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో విలేకరులు పసుపు బోర్డు ఇష్యూని కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాని…

‘బిగాల’ దగ్గర ధనముంది.. గుణముంది… కడుపులో పెట్టుకుని చూసుకోండ్రి…. అర్బన్‌ ఎమ్మెల్యేపై కవిత ప్రశంసల జల్లు…

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా వద్ద ధనముంది.. అందరికీ మంచి చేయాలనే గుణం కూడా ఉందని ఎమ్మెల్సీ కవిత ప్రశంసించారు. అర్బన్‌లో పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఆమె పాత కలెక్టరేట్‌ మైదానంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కళ్యాణలక్ష్మీ,…

అర్బన్‌లో కవిత హల్‌చల్… నగరంలో భారీ ర్యాలీ… అందరి దృష్టిని ఆకర్షించిన పాదయాత్ర…

చాలాకాలం తర్వాత కవిత అర్బన్‌లో మళ్లీ తనదైన ముద్ర వేసుకున్నారు. భారీ ర్యాలీ, పాదయాత్రతో హల్‌చల్‌ చేశారు. వాస్తవానికి ఈ పాదయాత్ర ఎప్పుడో నిర్వహించాల్సింది. కానీ వాయిదా పడింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం తరువాత ఆమె తొలిసారిగా జిల్లాకు…

vastavam digital news paper, 25-09-2023, www.vastavam.in

బ్రేకింగ్.. గోదావరిలోకి ఎస్సారెస్పీ అదనపు వరద విడుదల …ప్రాజెక్టులోకి 78 వేల 100 క్యూసెక్కుల వరద … 100 % నిండుగా ఉండడంతో 16 గేట్ల ఎత్తివేత …పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.. కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్…

బ్రేకింగ్.. గోదావరిలోకి ఎస్సారెస్పీ అదనపు వరద విడుదల …ప్రాజెక్టులోకి 78 వేల 100 క్యూసెక్కుల వరద … 100 % నిండుగా ఉండడంతో 16 గేట్ల ఎత్తివేత …పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోంచి దిగువకు గోదావరిలోకి అదనపు వరద విడుదల మళ్లీ చేపట్టారు. ఎస్సారెస్పీ కొద్దిరోజులుగా 100% నిండుగా ఉంది. ప్రాజెక్టు పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు వల్ల ప్రాజెక్టులోకి ఆదివారం మధ్యాహ్నం నుంచి వరదరాక కాస్త పెరిగింది.…

కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి,బీజేపీ కిషన్ రెడ్డి కేసిఆర్ కాలి గోటికి సరిపోరు… ప్రతి పక్షాల మోసపు హామీల మాయలో పడి తినే పళ్ళెంలో మన్ను పోసుకోవద్దు …. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

భీంగల్: తెల్లారితే కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి,బీజేపీ కిషన్ రెడ్డి కేసిఆర్ కాలి గోటికి సరిపోరని మంత్రి వేముల ఘాటుగా వ్యాఖ్యానించారు. మాటలు తప్పా..వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో ఏం చేసింది లేదనీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పైరవికారులదే…

You missed