- ఎస్సీ అబ్బాయిని పెళ్లిచేసుకున్నందుకు… నడిరోడ్డు మీద లేడి కానిస్టేబుల్ను నరికి చంపిన సోదరుడు… ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన… మూడు రోజుల కిందటే మా ఊరికి మీరు రావొద్దని బెదిరించిన వచ్చిన సోదరుడు, బంధువులు.. అయినా భయపడకుండా అత్తారింటి నుంచే విధులకు హాజరవుతున్న నాగమణి.. దారికాచి కత్తితో నరికి చంపి.. పోలీసుల ముందు లొంగిపోయిన సోదరుడు.. సిటీలో కలకలం రేపిన పరువు హత్య..by Dandugula Srinivasఎస్సీ అబ్బాయిని పెళ్లిచేసుకున్నందుకు… నడిరోడ్డు మీద లేడి కానిస్టేబుల్ను నరికి చంపిన సోదరుడు… ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన… మూడు రోజుల… Read more: ఎస్సీ అబ్బాయిని పెళ్లిచేసుకున్నందుకు… నడిరోడ్డు మీద లేడి కానిస్టేబుల్ను నరికి చంపిన సోదరుడు… ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన… మూడు రోజుల కిందటే మా ఊరికి మీరు రావొద్దని బెదిరించిన వచ్చిన సోదరుడు, బంధువులు.. అయినా భయపడకుండా అత్తారింటి నుంచే విధులకు హాజరవుతున్న నాగమణి.. దారికాచి కత్తితో నరికి చంపి.. పోలీసుల ముందు లొంగిపోయిన సోదరుడు.. సిటీలో కలకలం రేపిన పరువు హత్య..
- జర్నలిస్టులు కాదు చీటర్స్..! నకిలీ బిల్లులు సృష్టించి.. ప్రభుత్వ భూమిని కాజేసి…!! నల్లగొండలో వెలుగు చూసిన బ్యూరో చీఫ్, స్టాఫర్ల అవినీతి భూదందా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాట్లు రద్దు చేసిన కలెక్టర్… మరి సహకరించిన అధికారులు, ఆ రిపోర్టర్లపై కేసులేవీ…? మేనేజ్మెంట్ ఉలుకుపలుకు లేదెందుకు..?by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) నిబంధనలను సాకు చూపారు. జీవోను అడ్డం పెట్టుకున్నారు. కోట్ల రూపాయల విలువ జేసే ప్రభుత్వ భూమిని కాజేశారు.… Read more: జర్నలిస్టులు కాదు చీటర్స్..! నకిలీ బిల్లులు సృష్టించి.. ప్రభుత్వ భూమిని కాజేసి…!! నల్లగొండలో వెలుగు చూసిన బ్యూరో చీఫ్, స్టాఫర్ల అవినీతి భూదందా.. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాట్లు రద్దు చేసిన కలెక్టర్… మరి సహకరించిన అధికారులు, ఆ రిపోర్టర్లపై కేసులేవీ…? మేనేజ్మెంట్ ఉలుకుపలుకు లేదెందుకు..?
- టాయిలెట్ లలో కెమెరాలేందిరా..! పీరియడ్స్ లో ప్యాడ్లు మార్చుకోవడం ఎంత నరకమో కనబడిందా..!! నీళ్లలో ఏరులా పారే రక్తం కనబడిందా..!!by Dandugula Srinivasఏంట్రా ఇంత ఘోరంగా తయారయ్యారు టాయిలెట్ లలో కెమెరాలేందిరా.. ఏం కనబడిందిరా అమ్మాయిల బాత్రూముల్లో… పనిచేసుకొనే దగ్గర , కాలేజీల్లో… Read more: టాయిలెట్ లలో కెమెరాలేందిరా..! పీరియడ్స్ లో ప్యాడ్లు మార్చుకోవడం ఎంత నరకమో కనబడిందా..!! నీళ్లలో ఏరులా పారే రక్తం కనబడిందా..!!
- శివమణి.. సీపీ కల్మేశ్వర్…! తీరు మార్చుకోకపోతే తాట తీస్తా… రౌడీ షీటర్లను పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చిన సీపీ కల్మేశ్వర్.. పీడీ యాక్టు నమోదు చేస్తా జాగ్రత్త.. హెచ్చరించిన సీపీ ఈ సీపీ స్టైలే వేరు..by Dandugula Srinivasవాస్తవం ప్రతినిధి- నిజామాబాద్: అప్పుడెప్పుడో వచ్చిన శివమణి సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో హీరో నాగార్జున పోలీస్ ఆఫీసర్. నా… Read more: శివమణి.. సీపీ కల్మేశ్వర్…! తీరు మార్చుకోకపోతే తాట తీస్తా… రౌడీ షీటర్లను పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చిన సీపీ కల్మేశ్వర్.. పీడీ యాక్టు నమోదు చేస్తా జాగ్రత్త.. హెచ్చరించిన సీపీ ఈ సీపీ స్టైలే వేరు..
- కొడుకు ప్రేమపెళ్లి ఇష్టం లేకనే…? సంజీవ్రావు ఆత్మహత్యకు ఇదే కారణమా..? గత కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న సంజీవ్.. రేపు నిశ్చితార్థం చేసుకునేందుకు నిర్ణయం .. ఇదే బలవన్మరణానికి కారణంగా భావిస్తున్న బంధువులు.. కలెక్టరేట్లో విషాదచాయలు..by Dandugula Srinivasవాస్తవం ప్రతినిధి- నిజామాబాద్: ఒక్కగానొక్క కొడుకు. ఆశలన్నీ కుమారుడిపైనే. కానీ తనకు ఇష్టం లేని ప్రేమపెళ్లి చేసుకోవాలనుకున్నాడు అతను.… Read more: కొడుకు ప్రేమపెళ్లి ఇష్టం లేకనే…? సంజీవ్రావు ఆత్మహత్యకు ఇదే కారణమా..? గత కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న సంజీవ్.. రేపు నిశ్చితార్థం చేసుకునేందుకు నిర్ణయం .. ఇదే బలవన్మరణానికి కారణంగా భావిస్తున్న బంధువులు.. కలెక్టరేట్లో విషాదచాయలు..
- దళిత మహిళను వివస్త్రను చేసి.. మొగుడు పెళ్లాలను బరిబాతల గాంధీ విగ్రహం వద్ద కట్టేసి.. మొదటి భార్య అత్తగారి తరపు వాళ్ల పైశాచికం.. మాచారెడ్డి మండలంలో వెలుగు చూసిన దారుణం.. కేసు నమోదు చేయని పోలీసులు..by Dandugula Srinivasదండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రతినిధి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సభ్య… Read more: దళిత మహిళను వివస్త్రను చేసి.. మొగుడు పెళ్లాలను బరిబాతల గాంధీ విగ్రహం వద్ద కట్టేసి.. మొదటి భార్య అత్తగారి తరపు వాళ్ల పైశాచికం.. మాచారెడ్డి మండలంలో వెలుగు చూసిన దారుణం.. కేసు నమోదు చేయని పోలీసులు..
- ఆరుగురుని మట్టుబెట్టిన సీరియల్ కిల్లర్.. నిజామాబాద్ జిల్లాలో దారుణం.. పదిహేను రోజుల్లో ప్రాణ స్నేహితుడు, అతని కుటుంబీకులను హత్య చేసిన నరరూప రాక్షసుడు.. స్నేహితుడి ఇంటి కోసం.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మాక్లూర్కు చెందిన సైకో కిల్లర్ గొల్ల ప్రశాంత్.. ప్రసాద్తో పాటు అతని భార్య, ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు చెల్లెండ్లను మట్టుబెట్టిన ప్రశాంత్.. చెల్లెండ్లను తగులబెట్టి… పసి పిల్లలను, భార్యను గొంతు నులిమి వాగులో వేసి.. స్నేహితుడిని చంపి బొందపెట్టి.. ఆరు రోజుల్లోనే చాకచక్యంగా కేసును చేధించిన పోలీసలు.. సైకో కిల్లర్ ప్రశాంత్తో పాటు మరో ముగ్గురు పోలీసులు అదుపులో.. ఓ పార్టీ లీడర్తో సత్సంబంధాలు.. వారితో దిగిన ఫోటోలు చూపి అరాచకాలు… మృతుడు ప్రసాద్కూ నేర చరిత్ర..(వాస్తవం- ఎక్స్క్లూజివ్)by Dandugula Srinivas(వాస్తవం- ఎక్స్క్లూజివ్) దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: నిండా ముప్పై ఏండ్లు లేవు వాడికి. ఓ పదిహేను, ఇరవై లక్షల… Read more: ఆరుగురుని మట్టుబెట్టిన సీరియల్ కిల్లర్.. నిజామాబాద్ జిల్లాలో దారుణం.. పదిహేను రోజుల్లో ప్రాణ స్నేహితుడు, అతని కుటుంబీకులను హత్య చేసిన నరరూప రాక్షసుడు.. స్నేహితుడి ఇంటి కోసం.. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన మాక్లూర్కు చెందిన సైకో కిల్లర్ గొల్ల ప్రశాంత్.. ప్రసాద్తో పాటు అతని భార్య, ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు చెల్లెండ్లను మట్టుబెట్టిన ప్రశాంత్.. చెల్లెండ్లను తగులబెట్టి… పసి పిల్లలను, భార్యను గొంతు నులిమి వాగులో వేసి.. స్నేహితుడిని చంపి బొందపెట్టి.. ఆరు రోజుల్లోనే చాకచక్యంగా కేసును చేధించిన పోలీసలు.. సైకో కిల్లర్ ప్రశాంత్తో పాటు మరో ముగ్గురు పోలీసులు అదుపులో.. ఓ పార్టీ లీడర్తో సత్సంబంధాలు.. వారితో దిగిన ఫోటోలు చూపి అరాచకాలు… మృతుడు ప్రసాద్కూ నేర చరిత్ర..(వాస్తవం- ఎక్స్క్లూజివ్)
- గర్బంలో ఉన్నప్పుడే చిన్నారికి బేరం పెట్టిన తల్లి… మగ బిడ్డైతే లక్షన్నర, ఆడపిల్లైతే లక్ష… ఒకరికి తెలియకుండా మరొకరితో బేరమాడి కటకటాల పాలైన తల్లి….by Dandugula Srinivasనవమాసాలు నిండకముందే.. ఇంకా ఆ పసిగుడ్డు బయట ప్రపంచాన్ని చూడకముందే ఓ తల్లి ఆ పుట్టే చిన్నారికి బేరం కుదుర్చకున్నది.… Read more: గర్బంలో ఉన్నప్పుడే చిన్నారికి బేరం పెట్టిన తల్లి… మగ బిడ్డైతే లక్షన్నర, ఆడపిల్లైతే లక్ష… ఒకరికి తెలియకుండా మరొకరితో బేరమాడి కటకటాల పాలైన తల్లి….
- ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల గల్లంతు .. ప్రాజెక్టు సందర్శనకు వచ్చి మెండోరా వద్ద కాలువ లోకి దిగి కొట్టుకుపోయిన వైనం.. గాలిస్తున్న పోలీసులు .. గల్లంతైన యువకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ నగర్, సాయి నగర్ చంద్ర రోడ్ కాలనీవాసులుగా గుర్తింపు.. మృతుల కుటుంబాల్లో రోదనలుby Dandugula Srinivasఎస్సారెస్పీ దిగువన మెండోరా మండల కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం ఇద్దరు యువకులు ఎస్సారెస్పీ కాకతీయ కాలువలోకి దిగి గల్లంతయిన… Read more: ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల గల్లంతు .. ప్రాజెక్టు సందర్శనకు వచ్చి మెండోరా వద్ద కాలువ లోకి దిగి కొట్టుకుపోయిన వైనం.. గాలిస్తున్న పోలీసులు .. గల్లంతైన యువకులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ నగర్, సాయి నగర్ చంద్ర రోడ్ కాలనీవాసులుగా గుర్తింపు.. మృతుల కుటుంబాల్లో రోదనలు
- వలపన్ని ఉచ్చులోకి… విరగడైన వీసీ పీడ.. ఏసీబీకి చిక్కిన టీయూ వీసీ.. లంచం తీసుకుంటూ రెండ్ హ్యాండెడ్గా దొరికిన వీసీ రవీందర్ గుప్తా…. ఇది ట్రయల్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా…. తెలంగాణ వర్సిటీ పరువును గంగలో కలిపిన వీసీపై సర్కార్ ఉక్కుపాదం……by Dandugula Srinivasవలపన్ని ఉచ్చులోకి… విరగడైన వీసీ పీడ.. ఏసీబీకి చిక్కిన టీయూ వీసీ.. లంచం తీసుకుంటూ రెండ్ హ్యాండెడ్గా దొరికిన వీసీ… Read more: వలపన్ని ఉచ్చులోకి… విరగడైన వీసీ పీడ.. ఏసీబీకి చిక్కిన టీయూ వీసీ.. లంచం తీసుకుంటూ రెండ్ హ్యాండెడ్గా దొరికిన వీసీ రవీందర్ గుప్తా…. ఇది ట్రయల్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా…. తెలంగాణ వర్సిటీ పరువును గంగలో కలిపిన వీసీపై సర్కార్ ఉక్కుపాదం……