Category: Local News

vastavam digital news paper, 27-09-2023, breaking news, www.vastavam.in

పసుపు బోర్డుపై తెల్లముఖం.. హామీపై మాటదాటేసిన కిషన్‌రెడ్డి.. తనకా విషయమే తెలియదని తప్పించుకునే దోరణి… పీఎం ఇందూరు రాక నేపథ్యంలో పసుపు బోర్డుపై మళ్లీ చర్చ… అంత సీన్‌లేదని పరోక్షంగా ఒప్పుకున్న రాష్ట్ర అధ్యక్షుడు… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయాలు… ౩న ఇందూరులో…

‘బిగాల’ దగ్గర ధనముంది.. గుణముంది… కడుపులో పెట్టుకుని చూసుకోండ్రి…. అర్బన్‌ ఎమ్మెల్యేపై కవిత ప్రశంసల జల్లు…

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా వద్ద ధనముంది.. అందరికీ మంచి చేయాలనే గుణం కూడా ఉందని ఎమ్మెల్సీ కవిత ప్రశంసించారు. అర్బన్‌లో పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఆమె పాత కలెక్టరేట్‌ మైదానంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కళ్యాణలక్ష్మీ,…

అర్బన్‌లో కవిత హల్‌చల్… నగరంలో భారీ ర్యాలీ… అందరి దృష్టిని ఆకర్షించిన పాదయాత్ర…

చాలాకాలం తర్వాత కవిత అర్బన్‌లో మళ్లీ తనదైన ముద్ర వేసుకున్నారు. భారీ ర్యాలీ, పాదయాత్రతో హల్‌చల్‌ చేశారు. వాస్తవానికి ఈ పాదయాత్ర ఎప్పుడో నిర్వహించాల్సింది. కానీ వాయిదా పడింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం తరువాత ఆమె తొలిసారిగా జిల్లాకు…

vastavam digital news paper, 25-09-2023, www.vastavam.in

బ్రేకింగ్.. గోదావరిలోకి ఎస్సారెస్పీ అదనపు వరద విడుదల …ప్రాజెక్టులోకి 78 వేల 100 క్యూసెక్కుల వరద … 100 % నిండుగా ఉండడంతో 16 గేట్ల ఎత్తివేత …పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.. కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్…

బ్రేకింగ్.. గోదావరిలోకి ఎస్సారెస్పీ అదనపు వరద విడుదల …ప్రాజెక్టులోకి 78 వేల 100 క్యూసెక్కుల వరద … 100 % నిండుగా ఉండడంతో 16 గేట్ల ఎత్తివేత …పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోంచి దిగువకు గోదావరిలోకి అదనపు వరద విడుదల మళ్లీ చేపట్టారు. ఎస్సారెస్పీ కొద్దిరోజులుగా 100% నిండుగా ఉంది. ప్రాజెక్టు పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు వల్ల ప్రాజెక్టులోకి ఆదివారం మధ్యాహ్నం నుంచి వరదరాక కాస్త పెరిగింది.…

కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి,బీజేపీ కిషన్ రెడ్డి కేసిఆర్ కాలి గోటికి సరిపోరు… ప్రతి పక్షాల మోసపు హామీల మాయలో పడి తినే పళ్ళెంలో మన్ను పోసుకోవద్దు …. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

భీంగల్: తెల్లారితే కేసిఆర్ ను విమర్శించే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి,బీజేపీ కిషన్ రెడ్డి కేసిఆర్ కాలి గోటికి సరిపోరని మంత్రి వేముల ఘాటుగా వ్యాఖ్యానించారు. మాటలు తప్పా..వాళ్ళు ఉన్న రాష్ట్రాల్లో ఏం చేసింది లేదనీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పైరవికారులదే…

కవితమ్మకు ఇందూరు స్వాగతం…. మహిళా బిల్లు ఆమోదం తరవాత తొలిసారిగా జిల్లాకు… నగరంలో భారీ పాదయాత్రకు ఏర్పాట్లు….

మహిళా బిల్లు పట్ల పోరాటం చేసి పార్లమెంటులో ఆమోదించే వరకు కడదాకా కొట్లాడిన కవితమ్మకు ఇందూరు స్వాగతం పలుకుతోంది. మహిళా బిల్లు ఆమోదంతో దేశం మొత్తం ఒక్కసారిగా కవితపై చూసింది. అప్పటి వరకు ఈ బిల్లు కోల్ట్‌ స్టోరేజీలో పెట్టేశాయి కేంద్ర…

గోవన్న నెలరోజుల పల్లెబాట… ప్రతీ పల్లెను చుట్టివస్తున్న రూరల్ ఎమ్మెల్యే… ప్రారంభోత్సవాలు, శంఖుస్తాపనలతో బిజీబిజీ..

రామడుగు మండలంగా ఏర్పడిన నేపథ్యంలో జిల్లాలో పెద్ద నియోజకవర్గంగా అతవరించింది నిజామాబాద్‌ రూరల్‌. ఈ మూల నుంచి ఆ మూల వరకు.. ఎంత తిరిగినా ఇంకా పల్లెలు మిగిలే ఉంటాయి. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్న తురుణం.. వయోభారం ఇబ్బంది పెడుతున్నా……

vastavam digital news paper, 24-09-2023, breaking news, www.vastavam.in

రేషన్‌కార్డుల కోసం లక్ష మంది ఎదురుచూపులు… నాలుగేళ్లుగా తెరుచుకోని పోర్టల్‌.. ఎన్నికల వేళ రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం… కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు తీసుకునేందుకు వ్యవస్థే లేదు…. ‘కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కథ ‘కూడా అర్వింద్ బాండ్ పేపర్ లాంటి ఉత్తి…

రేషన్‌కార్డుల కోసం లక్ష మంది ఎదురుచూపులు… నాలుగేళ్లుగా తెరుచుకోని పోర్టల్‌.. ఎన్నికల వేళ రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం… కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు తీసుకునేందుకు వ్యవస్థే లేదు….

రేషన్‌కార్డుల కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. ఇందూరు జిల్లాలో ఇప్పటి వరకు లక్ష మంది తమ రేషన్‌కార్డుల్లో కొత్త పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జిల్లా యంత్రాంగం పెండింగ్‌లో పెట్టేసింది. ఫుడ్‌ సెక్యూరిటీ కార్డుకు సంబంధించిన అఫీషియల్‌ పోర్టల్‌ ఓపెన్…

You missed