కాంగ్రెస్… బీజేపీ మధ్యన… కవిత టార్గెట్…! మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్థల వివాదం తెరపైకి…! అది రోడ్డు స్థలమని అపార్ట్మెంట్ వాసులు… అది పక్కా ఓపెన్ ప్లాటంటూ కవిత తరపు బంధువులు…! ఆర్మూర్ కాంగ్రెస్ ఫిర్యాదు…! ఇందూరు బీజేపీ ధర్నాలు, నిరసనలకు రెడీ…!!
(దండుగుల శ్రీనివాస్) మొన్నటికి మొన్న కవిత కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ వన్టౌన్లో ఫిర్యాదు చేశారు. ఈ ధాటికి భయపడిన ఆమె ఆస్పత్రిలో చేరి రెస్టు పేరిట ఇందూరుకు ముఖం చాటేసింది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో యాక్టివ్ అవుతూ వస్తోంది. ఇప్పుడు…