Category: Local News

కాంగ్రెస్‌… బీజేపీ మ‌ధ్య‌న‌… క‌విత టార్గెట్‌…! మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో స్థ‌ల వివాదం తెర‌పైకి…! అది రోడ్డు స్థ‌ల‌మ‌ని అపార్ట్‌మెంట్ వాసులు… అది ప‌క్కా ఓపెన్ ప్లాటంటూ క‌విత త‌ర‌పు బంధువులు…! ఆర్మూర్ కాంగ్రెస్ ఫిర్యాదు…! ఇందూరు బీజేపీ ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌కు రెడీ…!!

(దండుగుల శ్రీ‌నివాస్) మొన్న‌టికి మొన్న క‌విత క‌నిపించ‌డం లేదంటూ కాంగ్రెస్ నాయ‌కులు నిజామాబాద్ వ‌న్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ధాటికి భ‌య‌ప‌డిన ఆమె ఆస్ప‌త్రిలో చేరి రెస్టు పేరిట ఇందూరుకు ముఖం చాటేసింది. ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లో యాక్టివ్ అవుతూ వ‌స్తోంది. ఇప్పుడు…

పీట్ల క‌తాల్‌పై హ‌త్యాయ‌త్నం చేసిన సంజీవ్ యాద‌వ్‌ను వెంట‌నే అరెస్టు చేయాలె.. ! వ‌డ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ఎత్త‌రి మార‌య్య‌..

వాస్త‌వం- హైద‌రాబాద్‌: ఈరోజు యశోద హాస్పిటల్ లో వడ్డెర సంఘం నాయకులు పీట్ల కథాల్ గారిని పరామర్శించడం జరిగింది. ఈనెల 5వ తారీఖు నాడు కడ్తాల్ టోల్గేట్ టోల్ ప్లాజా దగ్గర కథాల్ గారిని సంజీవ్ యాదవ్ అనుచరులు కథలు కారు…

దావత్ లలో మందు బంద్…! మద్యపాన నిషేధంపై శపథం.. !! రంగారెడ్డి జిల్లాలో ప్రజల చైతన్యానికి హైదర్ గూడ‌ లో శ్రీకారం

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అత్తాపూర్ డివిజన్ హైదర్గూడా వాసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుభకార్యాలలో, దావత్ లలో మద్యపానాన్నినిషేధిస్తూ తీర్మానించారు. అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు…

మేయ‌ర్‌ను నిల‌బెట్టి.. మంత్రి స‌మీక్ష‌…! ఇదీ కాంగ్రెస్ మార్క్ పాల‌న‌..! ఇందూరులో న‌గ‌ర ప్ర‌థ‌మ పౌరురాలికి అవ‌మానం.. ఆమె బీఆరెస్‌లో ఉండ‌టం కార‌ణ‌మా..?

వాస్తవం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: చాన్నాళ్ల త‌ర్వాత వ‌చ్చాడు ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. ఆయ‌న కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రారంభోత్స‌వాలు చేయాలంటే ఆయ‌నే రావాలి మ‌రి. ఇది ఇందూరు అదేనండీ నిజామాబాద్ ముచ్చ‌ట‌. ఇక్క‌డ మంత్రి లేడు. సుద‌ర్శ‌న్‌రెడ్డి షాడో…

ఎదిగి ఒదిగారు.. క‌నిపెంచిన‌ తండాకు పెద్ద‌దిక్క‌య్యారు..!! ఉద్యోగులంతా క‌లిసి మాతా దేవాల‌యం ఏర్పాటు..! న‌వ‌రాత్రుల మ‌హోత్స‌వానికి ఆహ్వానం ప‌లికిన తౌర్య‌తండా వాసులు..!!

(Dandugula Srinivas) పుట్టిన ఊరును మ‌రిచిపోలేదు వారంతా. చిన్న‌ప్ప‌ట్నుంచి క‌ష్ట‌ప‌డి స‌ర్కార్ చ‌దువులు చ‌దివిన వారికి ఆ తండా త‌ల్లిలా పెంచింది. అక్క‌డే పెరిగారు. పెద్ద‌వార‌య్యారు. స‌ర్కార్ ఉద్యోగాలూ సంపాదించారు. ప్ర‌తీ ద‌స‌రాకు ఆ తండాకు వ‌చ్చి పండుగ చేసుకుంటారు. క‌లుసుకుని…

కోపం న‌శాలానికి… ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌కి….! విరుచుకుప‌డుతున్నాడు..! ఎవ‌డైతే నాకేంటీ…! ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ కు ఏమైంది…??

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: లేక లేక ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ ప‌ట్టించుకునేవాడు లేడు. అటు అధికారులూ ప్రొటోకాల్ పాటించ‌రు. క‌లెక్ట‌రూ చెప్పిన మాట విన‌డు. ప్రారంభోత్స‌వాలు చేద్దామ‌న్నా ఇంచార్జి మంత్రి రావాలంటారు..? ఇదేందిరా బై..! ఎమ్మెల్యే అయితే…

ఆకుప‌చ్చ కండువా @ రైతునేత‌.. ! చెప్పుల్లేకుండా నిర‌స‌న‌, పాద‌యాత్ర‌.. !! రైతుకు కేరాఫ్ అడ్ర‌స్ ఆయ‌న‌.. ముత్యాల మ‌నోహర్ రెడ్డి ఇక‌లేరు..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఆకుప‌చ్చ కండువాను చూడ‌గానే ఆయ‌నే గుర్తొస్తాడు. ఆ కండువా వేసుకున్నాడంటే అత‌ను రైతుగా గుర్తించ‌బ‌డ‌తాడు. ఆ కండువాను వెలుగులోకి తీసుకొచ్చి రైతుబ్రాండ్ క‌ల్పించింది ముత్యాల మ‌నోహ‌రెడ్డి. రైతు నేత‌గా జాతీయ స్థాయిలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త…

బాన్సువాడ ఇసుక మాఫియా..! అధికార‌పార్టీ నేత‌ల దందా.. పోలీసులు అండాదండా.. !! ఫిర్యాదు చేసిన విలేక‌రిని అవ‌మానించిన రుద్రూర్ పోలీసులు..(ఆడియో వైర‌ల్‌) ! మంజీరాను తోడేస్తున్నా కాబోయే మంత్రి సైలెంట్‌..! అప్పుడు బీఆరెస్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌… పార్టీ మారి ఇసుక ర‌వాణాను చెర‌బ‌ట్టి..

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌కు ఇసుక దందా ఓ బంగారుబాతు. అదే కోట్లు ఆర్జించిపెట్టే అక్ష‌య‌పాత్ర‌. అందుకే దీని కోసం పార్టీలు కూడా మారుతారు నేత‌లు. అధికార పార్టీ ఉంటే ఎవ‌రూ అడ్డు చెప్ప‌ర‌నే ధీమా. అడ్డొచ్చిన వారిని…

హ‌త్యాచారాలు ఎదుర్కోవాలంటే శారీర‌క‌, మాన‌సిక ధృఢ‌త్వంతో ఉండాలి.. ! మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, రాజ్యాంగంపై జేవీవీ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం..!!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా పాలటెక్నిక్ కాలేజ్ లో మహిళా పై అత్యాచారాలు, భారత రాజ్యాంగం పై అవగాహనా కార్యక్రమం జరిగింది.వక్తలుగా విచ్చేసిన రసూల్ బీ, నర్రా రామారావు లు ప్రసంగించారు చిన్న, పెద్ద…

ఇందూరులో మిశ్ర‌మ స్పంద‌న‌..! క‌విత బెయిల్ నేప‌థ్యంలో పెద్దగా స్పందించ‌ని బీఆరెస్ నేత‌లు.. !! జిల్లాపై ప‌ట్టుకోల్పోయిన ఎమ్మెల్సీ క‌విత‌….! నాడు ఎమ్మెల్యేల‌దే రాజ్యం.. నిజ‌మైన కార్య‌క‌ర్త‌లు,నాయ‌కుల‌ను చేర‌దీయ‌ని ఎమ్మెల్సీ..!

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఇంట గెలిచి రచ్చ గెల‌వాలంటారు. కానీ ఎమ్మెల్సీ క‌విత ఇంట‌నే ఓడింది. పార్టీ నాయ‌కుల‌ను, నిజమైన కార్య‌క‌ర్త‌ల‌ను, ఉద్య‌మ‌కారుల‌ను విస్మ‌రించింది. అందుకే ఆమెకు బెయిల్ వ‌చ్చినా జిల్లా బీఆరెస్‌లో పెద్ద‌గా స్పంద‌న క‌రువ‌య్యింది. మొక్కుబ‌డిగా ఓ…