Category: State News

లగిచర్ల ఘటన మరువకముందే దిలావర్పూర్ ఘటన బాధాకరం ..! మహిళా ఆర్ డి ఓ నిర్బంధించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి ! రెవిన్యూ ఉద్యోగులపై ఈ రకమైన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం !! ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌-గుండంపల్లి గ్రామాల మధ్య చేపట్టిన ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా మంగళవారం రెండు గ్రామాల వారు 61వ జాతీయ రహదారిపై బైఠాయించటం తో జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో, నిరసనకారులతో మాట్లాడేందుకు దిలావర్‌పూర్‌కు వచ్చిన…

నాపై ఎవరూ దాడి చెయ్యలేదు : కలెక్టర్ ప్రతీక్ జైన్ దాడి ఘ‌ట‌న‌లో 28 మంది అరెస్ట్‌.. 120 మందిపై అనుమానాలు.. పోలీసుల వేట షురూ..!

వికారాబాద్ జిల్లాలో క‌లెక్ట‌ర్, రెవెన్యూ సిబ్బందిపై జ‌రిగిన దాడి విష‌యంలో ఆ జిల్లా క‌లెక్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న పై ఎలాంటి దాడి జ‌ర‌గలేద‌న్నారు. అంతా మ‌న‌వాళ్లే .. మ‌న‌మీద ఎందుకు దాడి చేస్తారు.. కొంత మంది అల్ల‌రి మూక‌లు…

వికారాబాద్ జిల్లా కలెక్టర్,అదనపు క‌లెక్ట‌ర్‌పై దాడి హేయ‌మైన చ‌ర్య‌: ట్రెసా వికారాబాద్ జిల్లా వ్యాప్త నిర‌స‌న‌ల‌కు పిలుపు..

వికారాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌, అద‌న‌పు క‌లెక్ట‌ర్‌తో పాటు కడా ప్రత్యేక అధికారి ,కొండగల్ తహశీల్దార్ , ఇత‌ర రెవిన్యూ సిబ్బంది పై దాడి హేయమైన చర్య అని ట్రెసా అధ్య‌క్షుడు వంగా రవిందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫార్మా కంపెనీ భూసేకరణ…

తహశీల్దార్ల ఎన్నికల బదిలీలు వెంటనే చేపట్టాలి..! గ్రామ స్థాయిలో ఒక రెవెన్యూ అధికారిని నియమించాలి …! వి ఆర్ ఓ ,వి ఆర్ ఏ లని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలి..! నూతన మండలాలకు,డివిజన్ కార్యాలయాలకు వెంటనే కేడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలి …! మంత్రి పొంగులేటి తో ట్రెసా ప్ర‌తినిధి బృందం…

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి స‌మ‌క్షంలో సోమవారం సచివాలయంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి అధ్యర్యంలో ట్రెసా ప్రతినిధి బృందం పాల్గొని ఉద్యోగుల…

వామ్మో రేష‌న్‌కార్డులు పోతాయ‌ట‌…! స‌ర్వే పై ప్ర‌జ‌ల అపోహ‌లు… !! నివృత్తి చేయ‌డంలో అధికార యంత్రాంగం విఫ‌లం…. రేష‌న్‌కార్డులు, పింఛ‌న్లు పోతాయ‌నే భ‌యంతో స‌ర్వేలో ఆస్తుల వివ‌రాలు చెప్పేందుకు జంకుతున్న‌వైనం… రేష‌న్‌కార్డులు పోతాయ‌నేది ఉత్త అపోహ మాత్రమే: భట్టి… అయోమ‌యానికి లోను కావొద్దు… స‌ర్వే కేవ‌లం వివ‌రాల సేక‌ర‌ణ కోస‌మే…: పొన్నం

(దండుగుల శ్రీ‌నివాస్) స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న స‌ర్కార్‌కు ఇప్పుడు అపోహ‌లు, ప్ర‌చారాలు తీవ్ర ఆటంకంగా మారాయి. స‌ర్వే బుధ‌వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే దాదాపు 75 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను ఈ స‌ర్వే రిపోర్టులో…

పుడితే సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులుగా పుట్టాలి..! కేంద్రం డీఏ పెంపుతో స్టేట్ ఉద్యోగుల వైరాగ్య సందేశం..! త‌మ‌కెప్పుడు ఇస్తారో… ఆగ‌ని ఎదురుచూపులు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మోడీ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగుల‌కు దీపావ‌ళి కానుక ఇచ్చాడు. 3 శాతం డీఏను పెంచాడు. ఈ ఏడాది జూలై నుంచి దీన్ని అమ‌లు చేయ‌నున్నారు. కేంద్రం అలా నిర్ణ‌యం తీసుకున్న‌దో లేదో ఇక్క‌డ స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగుల్లో చ‌ర్చ…

ఐఏఎస్‌లు ఆంధ్రాకు పోవాల్సిందే..! కేంద్రం ఆదేశాల‌తో ఆ టీమ్‌కు త‌ప్ప‌ని స్థాన చ‌ల‌నం..! ఇన్నాళ్లూ మ‌నోళ్లు క‌లెక్ట‌ర్లు కాకుండా ఆపింది వీరు తిష్ట‌వేసినందుకే..! 17 మంది స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌కు ఐఏఎస్ లుగా చాన్స్‌..! స‌ర్కార్ ప‌రిపాల‌న‌లో ఇదో చ‌ర్చ‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాళ్లంతా ఏపీ క్యాడ‌ర్‌కు చెందిన ఐఏఎస్‌లు. తెలంగాణ ఏర్ప‌డ‌గానే ఏపీకి వెళ్లిపోవాలి. కానీ వెళ్ల‌లేదు. అప్ప‌టి సీఎం కేసీఆర్ కూడా ప‌రిపాల‌న ప‌రంగా వీరంతా ఇక్క‌డే ఉండాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. కేంద్రంతో తొలత మంచి సంబంధాలే నెరిపిన కేసీఆర్‌.. వీరిని…

న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇంకా జీతాలు రాలె..! ఇకపై ఆల‌స్య‌మ‌వుతాయ‌ని చెప్పేసిన మేనేజ్‌మెంట్‌..!! అందుకు అనుగుణంగా మానిసికంగా ప్రిపేర్ కావాల‌ని చెప్పేసిన వైనం…! ఈఎంఐల బాధ‌లేవో మీరు ప‌డండన్న కేసీఆర్ ప‌త్రిక‌…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌దేండ్లు అధికారంలో ఉన్న పార్టీ ప‌త్రిక, కేసీఆర్ మాన‌స పుత్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో ఇంకా జీతాలు ప‌డ‌లేదు. ద‌స‌రాకు వారం రోజులు కూడా లేదు. ఇంకా జీతాలు రాల‌పోయే స‌రికి.. అంతా బిక్కు బిక్కు మంటూ ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు.…

దసరాలోపు బదిలీ ప్రక్రియ! తహసీల్దార్ల ఎన్నికల బదిలీలపై మంత్రి హామీ…! ట్రెసా విజ్ఞప్తి మేరకు సానుకూల నిర్ణయం…డిప్యూటీ కలెక్టర్లతో ముఖాముఖీ లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన ట్రెసా ప్రతినిధులు…!

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఎన్నికల ప్రక్రియలో భాగంగా బదిలీ అయిన తహసీల్దార్లని వెంట‌నే వారి పూర్వ జిల్లాల‌కు బ‌దిలీ చేయాల‌న్న తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) విజ్ఞ‌ప్తి మేర‌కు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్…

ఆస్ప‌త్రిలో చేరిన క‌విత‌… !కొన‌సాగుతున్న వైద్య ప‌రీక్ష‌లు.. breaking !!

వాస్త‌వం – హైద‌రాబాద్‌! క‌విత ఎక్క‌డ‌..? ఆచూకీ తెల‌ప‌డంటూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత‌లు ఆమె పై వ‌న్‌టౌన్‌లో ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆమె తీహార్ జైలులో ఉన్న స‌మ‌యంలో ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ది. ఆ స‌మ‌యంలోనే ఆమెను ఎయిమ్స్‌లో చూపించారు.…