మూసీ పొంగింది… నగరం కుంగింది!
(వాస్తవం పత్యేక ప్రతినిధి) రెండు దశాబ్దాల తరువాత మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఉధృతంగా పరువళ్లు తొక్కిన మూసీ వరద ధాటికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరానికి ఎగుర ప్రాంతంలో ఉన్న జంట జలశయాలు ఉస్మాన్సాగర్,…
