Category: State News

మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు మంత్రి పదవి.. అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌.. బీసీ నేతకు వరుసగా కలిసివస్తున్న అవకాశాలు.. జిల్లాలో ఇద్దరికీ చాన్స్‌.. సుదర్శన్‌రెడ్డితో పాటు ఇప్పుడు మహేశ్‌కు కూడా … ఇందూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం.. ఐదారు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: బీసీ నేత, సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు వరుసగా అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు కీలకమైన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి దక్కగా.. మొన్న చివరి నిమిషంలో…

‘గులాబీ’తో అంటకాగిన ఫలితం… ఉద్యోగ సంఘ నేతల ‘రాజకీయాల’కు రేవంత్‌ సర్కార్‌ చెక్‌.. కమిటీలు రద్దు.. కొత్తగా మెంబర్‌షిప్స్‌.. ఎన్నికలు.. పదేళ్లుగా ఏకచత్రాధిపత్యం వహించిన ఫైరవీకారుల నేతలకు కాలం చెల్లు.. నెలరోజుల్లో కొత్త కమిటీలు.. ఉద్యోగ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఉద్యోగ సంఘం నేతల ముసుగులో పదేళ్లు వారిదే రాజ్యం నడిచింది. ఉద్యోగ సంఘం నేతల్లా కాకుండా వారో రాజకీయ నాయకుల్లా చెలామణి అయ్యారు ఈ పదేళ్లు. గులాబీ నేతలను ప్రసన్నం చేసుకుని కావాల్సిన ఫైరవీలు చేసుకున్నారు.…

రేవంత్‌కు ఉద్యమకారుల నెలరోజుల గడువు.. చెప్పింది చేస్తావా.. రోడ్డెక్కి ఆందోళనలు చేయమంటావా.. సర్కార్‌కు తెలంగాణ ఉద్యమ సమితి అల్టిమేటం.. ఉమ్మడి జిల్లాలో వంద మందికి పైగా ఇంటిస్థలం కోసం దరఖాస్తులు.. ఫిబ్రవరి ఒకటిలోగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్న ఉద్యమకారులు.. కాలయాపన చేస్తే ఇక ఊరుకునేది లేదని హెచ్చరికలు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల స్థలాన్ని, చనిపోయిన కుటుంబాలకు 25వేల పింఛన్‌ను ఇస్తామన్న రేవంత్‌ సర్కార్‌కు జేజేలు పలికారు ఉద్యమకారులు. ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల్లో ఉద్యమకారులకిచ్చే స్కీంను కూడా చేర్చి దరఖాస్తులు తీసుకున్నారు.…

రేషన్‌కార్డులు లేకవారికి ‘ఆరు గ్యారెంటీ’లు పెండింగ్‌.. కార్డున్న వారికే ముందు వెరిఫికేషన్‌.. కొత్తగా రేషన్‌కార్డుల కోసం 1.12 లక్షల దరఖాస్తులు.. కేవలం ఆరు గ్యారెంటీల దరఖాస్తులే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌.. రేషన్‌ కార్డుల జోలికి పోని అధికారులు.. రేషన్‌కార్డున్న వాళ్లకే ముందుగా వెరిఫికేషన్..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: గత ప్రభుత్వం ఏళ్ల తరబడి రేషన్‌కార్డులు ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వంలో రేషన్‌కార్డులొస్తాయని అంతా భావించారు. కానీ ఆ ఆశలూ ఇప్పట్లో తీరేలా లేవు జనాలకు. ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం…

కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు.. బీజేపీతో దోస్తానా చేస్తే.. కేటీఆర్ మదిలో బీజేపీతో పొత్తు ఆలోచన..? కేసీఆర్ వద్దకు వెళ్లని ప్రతిపాదనలు.. పెద్దాయన నో చెప్పే అవకాశం.. ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి లేదా రెండు స్థానాలే వస్తాయని క్లారిటీకి వచ్చిన కేటీఆర్‌.. కలిసిపోతేనే కలదు సుఖం .. ఇప్పుడు ఇదే బీఆరెస్‌కు ‘తారక’ మంత్రం.. . వాస్తవం ఎక్స్‌క్లూజివ్‌

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పరిస్తితులు ఎంతలా తారుమారయ్యాయంటే.. ఒంటరిగా పోటీ చేసేందుకు జంకేంతగా. ఇంకా వేరే దారి కనిపించనంతగా. మొన్నటి వరకు బద్ద శత్రువులమని నిరూపించుకునేందుకు ముప్పుతిప్పలు పడి తండ్లాడిన పార్టీనే ఇప్పుడు వారితో స్నేహ హస్తం చాచేంతగా. అవును..…

రావమ్మా ‘మహాలక్ష్మి’…! ఈ పథకానికి వెల్లువెత్తిన దరఖాస్తులు.. అత్యధికంగా వచ్చిన దరఖాస్తుల్లో నెంబర్‌వన్‌ స్థానం ‘మహాలక్ష్మి’ కే… ఆ తర్వాత స్థానం ఇందిరమ్మ ఇళ్లకు.. మూడో స్థానం అగ్రికల్చర్‌ లేబర్‌ పథకానికి.. ‘ఆరు గ్యారెంటీ’ల ‘ ప్రజాపాలన’కు అద్బుత స్పందన.. నేటితో చివరి అవకాశం.. ఇప్పటి వరకు 4, 30, 192 దరఖాస్తులు..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మహాలక్ష్మి పథకానికి మహిళలు మంగళ హారతులు పట్టారు. ఆరు గ్యారెంటీలకు నేటితో చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు అంతటా అద్బుత స్పందన లభించింది. ఇప్పటి వరకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారంతో ఈ కార్యక్రమం ముగియనుంది.…

250 గజాల స్థలం కోసం.. ఉద్యమ కేసుల వెలికితీత… కేసుల వివరాలను అందించాలని సీపీని కలిసిన విద్యార్థి ఉద్యమ జేఏసీ నాయకులు.. రేవంతే బెట్టర్‌ అంటున్న కట్టర్ బీఆరెస్‌ నేతలు.. ఆరు గ్యారెంటీల్లో ఉద్యమ కారులకు స్కీం పెట్టడాన్ని స్వాగిస్తున్న వైనం.. గుర్తింపు లేక ఈ పదేళ్లూ అవమానాలు పడ్డామంటున్న ఉద్యమ జేఏసీ నాయకులు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానంటున్నాడు రేవంత్‌. చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలకు నెలకు 25 వేల పింఛన్‌ ఇస్తానంటున్నాడు. ఆరు గ్యారెంటీల్లో ఇదీ ప్రధానం స్కీంగా పెట్టాడు. దీంతో మిగిలిన గ్యారెంటీలకు ఎలా భారీ…

వెయ్యి కోట్ల పనులకు బ్రేక్‌.. బీఆరెస్‌ నేతలకు రేవంత్‌ షాక్‌..! నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఎన్నికల ముందు టెండర్లయిన పనులన్నీ క్యాన్సిల్‌.. ఒక్కో నియోజకవర్గంలో సరాసరి వందకోట్లు.. ఆపై నిధులతో పనులకు ప్రొసీడింగులు, టెండర్లు.. అత్యధికంగా కామారెడ్డి, బాల్కొండ, నిజామాబాద్‌ అర్బన్‌లో వందల కోట్ల నిధుల పనులు ఇక బంద్‌.. ఇక ఈ పనులు చేపట్టేది లేదని తేల్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి..

(వాస్తవం- ఎక్స్‌క్లూజివ్‌..) దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఎన్నికల ముందు హడావుడిగా కేసీఆర్‌ సర్కార్‌ వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. హుటాహుటిన టెండర్లు పిలిచి పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నది. ఎన్నికల వేల నిధులు వరదలా వచ్చి…

You missed