Tag: nizamabad politics

‘వాస్తవం’ బ్రేకింగ్‌… లలితపై ప్రతీకారేచ్చ…. ‘ఆకుల’ను వెంటాడిన ‘ఆర్మూర్‌’పాపం.. కాంగ్రెస్‌లోకి రానీయకుండా అడగడుగునా అడ్డుకున్న నేతలు.. పెద్దపల్లి, కరీంనగర్‌ రాహుల్‌ సభలో చేరికలో చేదు అనుభవం.. ఆకుల లలిత తిరుగుముఖం..

ఆకుల లలిత పై జిల్లా కాంగ్రెస్‌ నేతలు ప్రతీకారేచ్చ తీర్చుకున్నారు. గత ఎన్నికల్లో ఆమె పార్టీకి ఇచ్చిన షాక్‌ను మరిచిపోలేదు. అది కడుపులో పెట్టుకుని ఇప్పుడు వెంటాడి వేటాడి ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇదిప్పుడు ఇందూరు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.…

ఇందూరు కాంగ్రెస్‌ లీడర్లకు ‘ఆకుల’ షాక్‌… పెద్దపల్లిలో రాహుల్‌ సమక్షంలో చేరిక.. ఆమె రాకను వ్యతిరేకిస్తున్న లీడర్లకు ఝలక్‌ ఇచ్చిన లలిత..

ఆకుల లలిత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ అనుకున్నట్టు భిన్నంగా ఆమె పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లా రోడ్‌ షోలో ఆర్మూర్‌లో పాల్గొననున్న రాహుల్‌ సమక్షంలో పార్టీలో చేరతారని అనుకున్నారంతా. అయితే ఆమె రాకను ఇందూరు జిల్లా కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు.…

అర్వింద్‌పై కవిత, లలితల కాళికావతారం.. చీ చీ అర్వింద్‌.. కవిత, లలితలపై అర్వింద్‌ చీప్‌ కామెంట్స్‌.. మండిపడ్డ ఇద్దరు మహిళా నేతలు.. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. నీ తండ్రికే నరకం చూపిన నీకు నన్ననే హక్కెక్కడిది.. నీకు మహిళాలోకం బుద్దిచెబుతుందన్న ‘ఆకుల’

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ షరా మామూలుగా ఇవాళ మళ్లీ తన నోటి దూలను ప్రదర్శించాడు. అదీ మహిళా నేతల మీద. ఒకరు ఎమ్మెల్సీ కవిత కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. అర్బన్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో…

‘మానాల’ నారాజ్‌….అధిష్టానం వైఖరిపై కినుక వహించిన జిల్లా అధ్యక్షుడు.. బాల్కొండ టికెట్‌ సునీల్‌కు ఇవ్వడం.. టికెట్ల కేటాయింపుల్లో అధిష్టానం తన అప్రోచ్‌ కాకపోవడం..

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పార్టీ అధిష్టానం పై కినుక వహించాడు. ఆయన గత కొద్ది రోజులుగా అలక పాన్పెక్కాడు. పార్టీ కార్యక్రమాలకు, నాయకులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. చాలా వరకు ఫోన్లు రిసీవ్ చేసుకోవడం లేదు. కారణం…

‘వాస్తవం’ బ్రేకింగ్‌… బోధన్‌ బీఆరెస్‌లో అలజడి.. కాంగ్రెస్‌ గూటికి తూము శరత్‌రెడ్డి.. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో సహా పది మంది కౌన్సిలర్లు, సర్పంచులు.. ఎంఐఎం కౌన్సిలర్లు కూడా… గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిక… ఫలించని కవిత మధ్యవర్తిత్వం… షకీల్‌ను ఓడిచేందుకే అని ప్రకటించిన శరత్‌రెడ్డి..

బోధన్‌ బీఆరెస్‌లో అలజడి మొదలయ్యింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పద్మావతి ఆమె భర్త, కౌన్సిలర్‌, సీనియర్ బీఆరెస్‌ నాయకుడు తూము శరత్‌రెడ్డి తన అనుచరగణంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. తనతో పాటు పది మంది…

ఇందూరు మున్నూరుకాపులకు మొండి ‘చేయి’ .. అర్బన్‌ నుంచి సంజయ్‌కు, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు నో చాన్స్‌.. ఆర్మూర్‌ వినయ్‌రెడ్డి, బోధన్‌ సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ సునీల్‌రెడ్డి… కామారెడ్డి నుంచి ఫస్ట్‌ లిస్టులో లేని షబ్బీర్‌ అలీ పేరు …

నిజామాబాద్‌లో అత్యధికంగా ఉన్న మున్నూరుకాపులకు కాంగ్రెస్‌ ఝలక్‌ ఇచ్చింది. అర్బన్‌ నుంచి డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు మొండి ‘చేయి’ చూపింది. అర్బన్‌ టికటె్‌ ప్రకటించకపోయినా.. సంజయ్‌కు మాత్రం ఇచ్చే సూచన లేదనే…

గెలుపు తీరాల కోసం…అన్నాచెళ్లెలు.. కామారెడ్డికి కేటీఆర్‌… ఇందూరుకు కవిత.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్‌ క్లీన్‌ స్వీప్‌ కోసం …. అర్బన్‌, బోధన్‌లకు ఇన్‌చార్జిగా కవిత, కామారెడ్డి ఇన్చార్జిగా కేటీఆర్‌… ఓడిపోయే సీట్లపై నజర్.. జాకీలు పెట్టి లేపే యత్నం.. ఎలాగైనా అన్ని స్థానాలు గెలవాలనే లక్ష్యం..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది నియోజకవర్గాలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నా చెళ్లెల్లకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్‌ జిల్లా కవితకు, కామారెడ్డి జిల్లా కేటీఆర్‌కు బాద్యతలు ఇచ్చారు కేసీఆర్. నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌ నియోజకవర్గాలు…

టికెట్‌ ఇస్తారా.. చస్తారా.. కాంగ్రెస్‌కు మున్నూరుకాపుల అల్టిమేటం….. ధర్మపురి సంజయ్‌కు అర్బన్‌ టికెట్‌ కేటాయించాలని పరోక్ష తీర్మానం.. డీఎస్‌ పేరు చెప్పాడని అతని సోదరుడు సరేందర్‌ ప్రెస్‌మీట్‌.. నిజామాబాద్‌లో రెండు సీట్లు ఇవ్వాలని డిమాండ్‌… పార్టీలకు అతీతంగా గెలిపిస్తామంటూనే.. కాంగ్రెస్‌ టార్గెట్‌గా.. సంజయ్‌కు ఇవ్వాల్సిందిగా పరోక్ష ఒత్తిడి… ఆకుల లలిత పేరు తెరపైకి రావడంతో ముందస్తుగా సంజయ్‌ టీమ్‌ అప్రమత్తం..

ధర్మపురి సంజయ్‌ తన టీమ్‌ను రంగంలోకి దింపాడు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తనకు టికెట్‌ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతున్నాడు. పరోక్షంగా తన కులబలాన్ని రంగంలోకి దింపాడు. తన చిననాన, జిల్లా మున్నూరుకాపు ట్రెజరర్‌ ధర్మపురి సురేందర్‌తో ఇవాళ ప్రెస్‌మీట్‌ పెట్టించాడు.…

ఇందూరుపై ‘పొంగులేటి’ ఫోకస్… అర్బన్‌ నుంచి ఆకుల లలితకు గాలం… బోధన్‌లో తూము శరత్‌రెడ్డితో మంతనాలు… అర్బన్‌, బోధన్‌లలో కాంగ్రెస్‌ గెలుపు కోసం శ్రీనివాస్‌ రెడ్డి చర్చలు… మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డమ్మీ… అందుకే పొంగులేటి రంగంలోకి…

ఇందూరు నుంచి కాంగ్రెస్‌ రెండు సీట్లు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లా పెద్దన్నగా అంతా తానై వ్యవహరిస్తారని భావించినా ఆయనకు అంత సీన్‌ లేదని అధిష్టానానికి…

నోటిఫికేషన్ లో ప్రతిఫలించని ఆకాంక్ష ..పసుపు బోర్డు పెట్టేది మన తెలంగాణలో కాదా ? .. మద్దతు ధర ఊసేది ? .. కార్యాచరణలో మతలబులున్నాయా ? .. రైతులను వీడకున్న సందిగ్ధం .. రాజకీయ క్రీడలో మళ్లీ రైతులు ఓడిపోనున్నారా..?

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్‌ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్‌ నగర్‌ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో…

You missed