Tag: nizamabad politics

నోటిఫికేషన్ లో ప్రతిఫలించని ఆకాంక్ష ..పసుపు బోర్డు పెట్టేది మన తెలంగాణలో కాదా ? .. మద్దతు ధర ఊసేది ? .. కార్యాచరణలో మతలబులున్నాయా ? .. రైతులను వీడకున్న సందిగ్ధం .. రాజకీయ క్రీడలో మళ్లీ రైతులు ఓడిపోనున్నారా..?

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్‌ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్‌ నగర్‌ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో…

మన అర్వింద్‌ అన్న సోషల్‌ మీడియా టైగర్‌…! అధిష్టానమూ గుర్తించిన వైనం..!! అర్వింద్‌కు సోషల్‌ మీడియా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు… చేసేదేమీ ఉండదు.. ఇలా సోషల్‌ మీడియాలో సొల్లు మాట్లాడి ప్రజలను డైవర్ట్‌ చేయడమే పెద్ద పనన్నమాట..!! బీజేపీ సోషల్‌ మీడియాకు అంత ప్రయార్టీ ఇచ్చింది.. మరి టీఆరెస్‌…… ఇంకా మేల్కోలేదు… ఎప్పుడో మరి..!

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ గెలిచిన తరువాత జిల్లాకు చేసిందేమీ లేదు. బాండు పేపర్‌ రాసి గెలిచిన ఎంపీగా.. పసుపు రైతులకు ఎగనామం పెట్టిన ఎంపీగా బాగా కీర్తి గడించాడు. బోర్డు లేదు గీర్డు లేదు… ఆ వ్యవస్తే లేదు.. అంటూ మభ్యపెట్టి…

పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారు… ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే.. మీ ఓట్ల రాజకీయం కోసం రైతులను ఇంకా ఎన్ని ఏండ్లు మభ్య పెడతారు…- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు…

అంబాసిడర్ ‘కారే’ బెటరు… ఎట్టకేలకు మోడీ నోట ‘జాతీయ పసుపు బోర్డు’ ఏర్పాటు మాట… పాలమూరు సభలో ప్రకటించిన ప్రధాని… అనూహ్యంగా ఇందూరు నుంచి పాలమూరుకు మారిన ప్రకటన….రైతులు నమ్ముతున్నారా..?

బాండుపేపర్‌ రాసిచ్చి మరీ ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న అర్వింద్‌.. ఆ తర్వాత చాలా మాటలు మార్చాడు. ఎన్నో అబద్దాలు వళ్లెవేశాడు. పసుపుబోర్డు అనేది ఓ అంబాసిడర్ కారులాంటిందని, తను తీసుకొచ్చిన స్పైస్‌ బోర్డు బెంజ్‌కారు, టయోటకారులాంటిదని ఏవేవో వర్ణనలు చేసి…

కవితమ్మకు ఇందూరు స్వాగతం…. మహిళా బిల్లు ఆమోదం తరవాత తొలిసారిగా జిల్లాకు… నగరంలో భారీ పాదయాత్రకు ఏర్పాట్లు….

మహిళా బిల్లు పట్ల పోరాటం చేసి పార్లమెంటులో ఆమోదించే వరకు కడదాకా కొట్లాడిన కవితమ్మకు ఇందూరు స్వాగతం పలుకుతోంది. మహిళా బిల్లు ఆమోదంతో దేశం మొత్తం ఒక్కసారిగా కవితపై చూసింది. అప్పటి వరకు ఈ బిల్లు కోల్ట్‌ స్టోరేజీలో పెట్టేశాయి కేంద్ర…

బోగస్‌ ఏరివేతలో.. అసలైన ఓటర్లకు ఎసరు..? అంతటా బోగస్‌ ఓటర్లను గుర్తించిన అధికారులు.. ఫిర్యాదులతో అలర్టయిన జిల్లా యంత్రాంగం… ఏరివేత సరే… అసలు ఓటర్లు మళ్లీ నమోదు చేసుకోకపోతే… పోలింగ్‌ వేళ తెల్లముఖమే..? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతన్న బోధన్‌ నాయకుడి వాట్సాప్‌ మెస్సేజ్‌..

బోగస్‌ ఓటర్లు ఎడాపెడా అంతటా పెరిగారు. ఇక్కడా అక్కడా అని కాదు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో. మహారాష్ట్రలో నివసిస్తున్న వ్యక్తులకు ఇక్కడ ఓటర్ల లిస్టులో పేర్లు నమోదయ్యాయి. ఇవన్నీ నాయకుల ప్రమేయం లేకుండా జరిగేవి కావు. ఈ విషయాన్ని పలు పార్టీలు…

సైడ్ అయిపోనున్న బాండ్ పేపర్ హామీ.. ప్రచారంలో కొస్తున్న ‘ప్రధాని బ్రాండ్’ హామీ.. పసుపు బోర్డు నష్ట నివారణ ప్లాన్ లో అరవింద్ టీం.. ఆర్మూర్ లో మోదీ నోట పసుపు బోర్డు ప్రకటన రానున్నట్లు జోరందుకుంటున్న ప్రచారం…

పసుపు బోర్డు రాజకీయం మరోసారి కొత్త ఎత్తులను సంతరించుకొని ఎన్నికలవేళ రైతుల ముంగిటకు రానున్నట్లు బిజెపి వర్గాల్లో కొన్ని రోజులుగా అంతర్గతంగా జోరందుకున్నది. ప్రధాని నరేంద్ర మోడీ సభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహింపజేసి ఈ సభలో ప్రధానితో పసుపు…

‘ఆరు గ్యారెంటీ’లను ఆరేసిన వేముల… కాంగ్రెస్ హామీలను కడిగిపారేసిన మంత్రి… బిజెపి బాండ్ పేపర్ లాంటిదే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల కార్డు అని విమర్శ… పేరు ఇందిరమ్మ ఇల్లు.. కాంగ్రెసోల్ల జేబులోకే సగం బిల్లు….

‘వాస్తవం’ శ్రీనివాస్‌ దండుగుల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు పథకాల గ్యారెంటీ కార్డును రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విమర్శలతో ఆరేశారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూరు మండలం పడగల్ లో…

ఏడాదిగా నడుస్తున్న టీవీ సీరియల్ ఇది.. ఈడీ నోటీసులపై కవిత ఘాటు స్పందన.. ఇదంతా ఎన్నికల స్టంట్ .. మేము లైట్ తీసుకున్నాం… ప్రజలూ లైట్ తీసుకున్నారు….. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు.. ఇదంతా రాజకీయ కుట్రకోణంలో భాగమే… నోటీసులపై ఏం చేయాలో మా లీగల్ టీం చూసుకుంటుంది.. మేము ప్రజల ‘A’ టీం…. ఎవరికీ ‘బీ’ టీమ్ కాదు.. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత..

లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో కవిత దీనిపై ఘాటుగా స్పందించారు. నిజామాబాద్‌లోని ఆమె క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ఇష్యూపై స్పందించారు. ఈడీ ఈ కేసులో నోటీసులివ్వడాన్ని పెద్దగా…

క్రిటికల్‌గా డీఎస్‌ ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న వైద్యులు…వెంటిలేటర్‌పై చికిత్సలు..

సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ ధర్మపురి శ్రీనివాస్‌ ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారిందని తెలిసింది. హైదరాబాద్‌లోని న్యూరో సిటీ దవాఖానలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పైనే చికిత్సలు అందుతున్న డీఎస్‌ ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్పలేమంటున్నారు వైద్యులు. కీలకమైన మెదడు ఆపరేషన్‌…