Tag: Journalists

ఉత్తుత్తి ఇంజినీర్‌… ఓన‌మాలూ రాని జ‌ర్న‌లిస్టు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఒకే రోజు రెండు కీల‌క ఘ‌ట్టాలు. సంచ‌ల‌న వార్త‌లు. ఒక‌టి కేసీఆర్ గురించి. కాళేశ్వ‌రం నిర్మాణ వైఫ‌ల్యం పై జ‌స్టిస్ పీసీ ఘోష్ అందించిన సంచ‌ల‌న నివేదిక‌. మ‌రొక‌టి స్వ‌యంగా సీఎం జ‌ర్న‌లిస్టుల పేరుతో రాష్ట్రంలో జ‌రుగుతున్న అరాచ‌కంపై.…

భ‌లేవాడివి బాసు…! పుసుక్కున ఎంత మాట‌నేశావ్‌..? మ‌ధ్య‌లో మా ప్రెస్‌క్ల‌బ్ ఏం పాపం చేసింది..!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇది బాగుందే. మీరు మీరు మంచిగ‌నే ఉంట‌రు. మీ రాజ‌కీయాలు మీకు. మీ అవ‌స‌రాలు మీకు. మ‌ధ్య‌లో మేం ఏం పాపం చేశాం? మ‌మ్మ‌ల్ని మీ రాజ‌కీయాల్లో లాగి, గుంజి గ‌బ్బు ప‌ట్టిస్తారా..? పేరులో క్ల‌బ్బుంటే. అది క‌ల్లుబ‌ట్టీనా..?…

అంగ‌ట్లో అన్నీ వున్నా… మీడియాపై దాడి..! ఇది దేనికి సంకేతం..? కేటీఆర్ వ్యూహం క‌రెక్టేనా..? దీనికి కేసీఆర్ ఆమోదం ఉందా..? సొంత ప‌త్రిక, ఛానెల్ ఉన్నా.. సోష‌ల్ మీడియాను అస్త్రంలా వాడుతున్నా… ఇంకా దాడులెందుకు..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) అంగ‌ట్లో అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శ‌ని..! చాలా పాత సామెత‌. ఇదిప్పుడు కేటీఆర్‌కు వ‌ర్తిస్తుంది. కేసీఆర్ బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం, పూర్తిగా పార్టీ బాధ్య‌త‌లు, నిర్ణ‌యాల‌ను కేటీఆర్‌కే వ‌దిలేయ‌డం చాలా సంద‌ర్భాల్లో ఇబ్బందుల‌నే తెచ్చిపెడుతోంది. తాజాగా మీడియాపై దాడి…

ఆర్కే పై క‌విత మండిపాటు..! అది జ‌ర్న‌లిజ‌మా..? శాడిజ‌మా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత నుంచి లేటు స్పంద‌న వ‌చ్చింది. ఆంధ్ర‌జ్యోతిలో ఇష్టారీతిన వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆమె మెల్ల‌గా త‌న స్పంద‌న తెలియ‌జేసింది. త‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఇలా రాయ‌డమేంట‌ని ఆర్కేను ప్ర‌శ్నించింది. ఇది జ‌ర్న‌లిజమా..? శాడిజ‌మా..? అని నిల‌దీసింది. వాస్త‌వం డిజిట‌ల్ మీడియాలో…

రేవంత్ వదిలిన బాణం… స్వేచ్ఛ‌…! తెలుగు ప్రింట్ మీడియా రంగంలోకి కొత్త ప‌త్రిక‌…! బిగ్ టీవీ మేనేజ్‌మెంట్ ద్వారా డిజిట‌ల్ ప‌త్రిక‌గా త్వ‌ర‌లో….

(దండుగుల శ్రీ‌నివాస్‌) కాంగ్రెస్ పార్టీ నుంచి అచ్చంగా సొంతంగా ఓ ప‌త్రిక రాబోతుంది. దాని పేరు స్వేచ్ఛ‌. దీని వెనుక క‌ర్త‌, క‌ర్మ, క్రియ అంతా సీఎం రేవంత్ రెడ్డే. ఎన్నిక‌ల‌కు ముందు బిగ్ టీవీ పేరుతో వ‌చ్చిన ఎల‌క్ట్రానిక్ మీడియా…

మీడియా మీద సీఎం సారు చికాకు..! రైతు భ‌రోసాపై ఎవ‌రికి వారే క‌థ‌నాలు వండి వార్చార‌ని చుర‌క‌లు..!! మంత్రివ‌ర్గ మీటింగు మూడు గంట‌లు…. కీల‌క‌మైన మూడు నిర్ణ‌యాలు.. ప్రెస్‌మీట్ టూకీగా ముగింపు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రివ‌ర్గ మీటింగు త‌రువాత పెట్టే ప్రెస్‌మీట్ సుధీర్ఘంగా ఉంటుంది. కీల‌క‌మైన నిర్ణ‌యాలపై సుధీర్ఘ‌మైన వివ‌ర‌ణ‌లుంటాయి. అదీ సీఎం ప్రెస్‌మీట్ క‌దా. అంతా ఏదో ఊహించారు. కానీ సీఎం మాత్రం ఊహాజ‌నిత క‌థ‌నాల‌కు ఇక బ్రేక్ వేయండ‌నే చుర‌క‌తో మీడియా…

మీడియాను అర్సుకున్న రేవంతు..! ఇష్ట‌మొచ్చిన‌ట్టు రాసేస్తున్నార‌ని చుర‌క‌..!! మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మీరే చేస్తారు… శాఖ‌లూ మీరే మార్చేస్తారు…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మీడియాపై క‌స్సుమ‌న్నారు సీఎం రేవంత్‌రెడ్డి. స్కిల్ యూనివ‌ర్సిటీకి అదానీ ప్ర‌క‌టించిన కార్ప‌స్ ఫండ్ వంద కోట్లు రానేరాలేదు.. అప్పుడే దీనిపై ప్ర‌తిప‌క్షంతో క‌లిసి మీడియా గ‌గ్గోలు పెడుతుంద‌ని ఆయ‌న గుర్రుమ‌న్నారు. ఆ నిధులు ప్ర‌భుత్వానికి వ‌చ్చేవి కావు…. సీఎం…

హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఎన్నికలెప్పుడో…! కుర్చీ దిగేందుకు కారణాలు వెతుక్కుంటున్న అధ్యక్ష, కార్యదర్శులు ..! పదవీ కాలం పూర్తయి ఆర్నెళ్లు అయినా ఫెవికాల్‌ వేసుకుని కూర్చున్న వైనం..! హైడ్రా పీఆర్వోగా హెచ్‌పీసీ ప్రెసిడెంట్.. హౌసింగ్‌ సొసైటీలో కీలకంగా సెక్రెటరీ అయినప్పటికీ హెచ్‌పీసీపై మోజు తగ్గక ఎన్నికలకు దూరందూరం…. నిబంధనలు మార్చే ఎత్తుడగలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం…!!

www.vastavam.in హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌(హెచ్‌పీసీ) పాలకవర్గం ఎన్నికలపై తీవ్ర గందరగోళం నెలకొంది. పదవీ కాలం ముగిసినప్పటికీ కుర్చీలు వీడకపోవడం ఒకటైతే… కొత్తగా ఎన్నికల నిర్వహించకుండా మరికొంత కాలం కొనసాగే ఎత్తుడగ కొనసాగుతున్నట్లు ఇప్పుడు జర్నలిస్టు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హెచ్‌పీసీలో సభ్యులకు…

జర్నలిస్టులు బోడి మల్లన్నలు… సెక్రటేరియట్ ఆవరణలో వున్న మీడియా సెంటర్ కాంపౌండ్ అవతలికి మారడం, అందుకు జర్నలిస్టు సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పకపోవడం, నిరసన తెలపకపోవడం విషాదం.

కొత్త సెక్రటేరియట్ ఓపెన్ అయ్యాక మొదటిసారి మీడియా సెంటర్ కి వెళ్ళా ఈరోజు. దశాబ్దాలపాటు సెక్రటేరియట్ ఆవరణలో వున్న మీడియా సెంటర్ కాంపౌండ్ అవతలికి మారడం, అందుకు జర్నలిస్టు సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పకపోవడం, నిరసన తెలపకపోవడం విషాదం. ప్రత్యేక తెలంగాణ…

తొమ్మిదేళ్లలో జర్నలిస్టుల పట్ల సీఎం కేసీఆర్‌ ప్రవర్తించిన తీరు పచ్చిద్రోహం…ఖమ్మం గడ్డపైన జర్నలిస్టులను అవమానించేలా కెసిఆర్ అహం ప్రదర్శించడం అత్యంత దురదృష్టకరం… ఓ సీనియర్ జర్నలిస్టు ఆవేదన

మలిదశ ఉద్యమాన్ని జయశంకర్ సార్ అండతో కెసిఆర్ ప్రారంభించినపుడు ఆయనతో కలిసి ఉద్యమంలో అడుగులు వేసింది మొదట జర్నలిస్టులే..! ప్రతికూల యాజమాన్యాలు ఉన్నప్పటికీ వెరవకుండా ఒకవైపు ఉద్యమ కథనాలు రాస్తూనే మరోవైపు క్రియాశీల ఉద్యమంలో జర్నలిస్టులు చురుకైన పాత్ర పోషించారు. రాజకీయ…