జర్నలిస్టులు బోడి మల్లన్నలు… సెక్రటేరియట్ ఆవరణలో వున్న మీడియా సెంటర్ కాంపౌండ్ అవతలికి మారడం, అందుకు జర్నలిస్టు సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పకపోవడం, నిరసన తెలపకపోవడం విషాదం.
కొత్త సెక్రటేరియట్ ఓపెన్ అయ్యాక మొదటిసారి మీడియా సెంటర్ కి వెళ్ళా ఈరోజు. దశాబ్దాలపాటు సెక్రటేరియట్ ఆవరణలో వున్న మీడియా సెంటర్ కాంపౌండ్ అవతలికి మారడం, అందుకు జర్నలిస్టు సంఘాలు, నాయకులు అభ్యంతరం చెప్పకపోవడం, నిరసన తెలపకపోవడం విషాదం. ప్రత్యేక తెలంగాణ…