Month: December 2022

వాస్తవం వెబ్‌సైట్‌పై నమస్తే తెలంగాణ కేసు… సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు…. ఉన్నదున్నట్టు చెబితే కేసులు.. జైలు…

నమస్తే తెలంగాణ… అధికార పార్టీ పత్రిక. ఎడిటర్లుగా అల్లం నారాయణ, కట్టా శేఖర్‌ రెడ్డిలు ఉన్నప్పుడు ఆ పత్రిక గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. అదో ఉద్యమ పత్రిక. దాన్ని నమ్ముకుని చాలా మంది తెలంగాణ జర్నలిస్టులు ముందుకు వచ్చారు. తక్కువ…

ఈ ఇందూరు స్టూడెంట్స్‌…. గ్రేట్‌ రైటర్స్‌…రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో చదువుతూ… అద్బుత నవలలకు అక్షరాలు ఏర్చి కూర్చిన 12 మంది విద్యార్థినులు…హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో ప్రదర్శన… అద్బుత రచనలకు అచ్చెరువొందిన పుస్తక ప్రియులు.. విద్యార్థినులతో మంత్రి ఇంటరాక్ట్‌… ప్రశంసలు.. కలసి భోజనం చేసిన వేముల..

మట్టిలో మాణిక్యాలు వీరు… చదివేది ప్రభుత్వ సోషల్‌ వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలో. చదివేది ఎక్కడైతే ఏందీ..? వారిలో టాలెంట్‌ను బయటకు తీసింది ఈ ప్రభుత్వ విద్య. పన్నెండు మంది విద్యార్థులు… ఒక్కొక్కరు ఒక్కో కాన్సెప్ట్‌ ఎంచుకున్నారు. అప్పుడప్పుడే అక్షరాలను ఏర్చికూర్చడం…

నమస్తే తెలంగాణ పరిస్థితి ఇంత దారుణమా..? ఫోటో ఏందీ..? రైటప్‌ ఏందీ..?? సెంట్రల్‌ డెస్క్‌లో అసలు ఏం జరుగుతోంది..? ఎంత మంది రాజీనామా చేశారు..? ఎవరున్నారు..? ఎవరుంటారు..? ఎడిటర్‌ ఏం చేస్తున్నాడు..? సీఎం కేసీఆర్‌ సీరియస్‌…

నమస్తే తెలంగాణలోని వార్త ఇది. మొన్న పీవీ వర్దంతి సందర్బంగా వచ్చినది. నివాళులర్పించింది బీఆరెస్‌ నాయకులు.. అందులో మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌, పీవీ తనయ, ఎమ్మెల్సీ శ్రీవాణి కూడా ఉన్నారు. కానీ ఈ ఫోటో కింద ఉన్న రైటప్‌ మాత్రం కాంగ్రెస్‌…

కేసులతో మీరు కెలికితే… పాలసీలపై మేం పంజా విసురుతాం… బీజేపీపై బీఆరెస్‌ ఎత్తుకు పైఎత్తు రాజకీయ క్రీడ… రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా…

ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో హడలెత్తిస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక పార్టీని నిలబెట్టేందుకు బీఆరెస్‌ ఎత్తుకుపై ఎత్తు వేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం బీఆరెస్‌కు బీజేపీని దెబ్బ కొట్టేందుకు ప్రజాక్షేత్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పేందుకు మరో…

పైలట్‌ రోహిత్‌ రెడ్డి అరెస్టుకు రంగం సిద్దం…? బేరమాడి.. బెడిసికొట్టి… రాజకీయ ప్రతీకారదాడులకు ఇదో మచ్చు తునక… బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య రసవత్తరంగా పొలిటికల్‌ గేమ్‌…

దాడికి ప్రతిదాడి, ఎత్తుకు పై ఎత్తు… కుట్రకు కుతంత్రం.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇవి కామన్‌ అయిపోయాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొన్నటిదాకా హీరోగా వెలిగిపోయిన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి … ఇప్పుడు జైలుకు వెళ్లనున్నాడా..? ఈడీ అతన్ని అరెస్టు…

బీఆరెస్‌లో మంత్రి మల్లారెడ్డి మంటలు..ఆయనదంతా ఇష్టారాజ్యం… కార్యకర్తలను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలా..? సీఎంను ప్రశ్నించిన మైనంపల్లి… సమావేశమైన ఎమ్మెల్యేలు..

తొలిసారి బీఆరెస్‌లో ముసలం రేగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే మల్లారెడ్డి పై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ పరువు పోయిందనే అభిప్రాయంతో ఉన్న నేతలు… మల్లారెడ్డి…

కేసీఆర్‌ ఇంతలా జర్నలిస్టులకు మేలు చేస్తే… మరెందుకు హైదరాబాద్‌లోని జర్నలిస్టులోకమంతా ఆయనపై, పార్టీపై భగ్గుమంటుంది. ఢిల్లీ వేదికగా బీఆర్‌ఎస్‌ సందర్భంగా మరోసారి కేసీఆర్‌ నోట జర్నలిస్టుల మాట.

తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా నష్టపోయారంటే.. ఎవరికైనా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే .. ఆ లిస్టులో మేమే ముందుంటాం.. అని ఘంటాపథంగా చెప్పే వాళ్లలో జర్నలిస్టులున్నారు. అవును.. అంతలా వారికి కేసీఆర్‌ అంటే కోపముంది. హైదరాబాద్‌ లో ఏ ఒక్క జర్నలిస్టును కదిలించినా……

కొంప ముంచింది మీరే..ఇప్పుడు సేవ్‌ కాంగ్రెస్‌ నినాదమా..? రేవంత్‌ను గద్ద దింపేదాకా ఈ లొల్లి ఆగేలా లేదు.. మీరు గెలిచి గద్దెనెక్కేదీ లేదు…

కాంగ్రెస్‌ను ఎవరూ బొంద పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని పాతాళంలోకి తొక్కి ఘోరి కట్టాల్సిన పనీ లేదు. కేసీఆరే బాగా కష్టపడ్డాడు పాపం… ఎక్కడ కాంగ్రెస్‌ తనకు ప్రత్యామ్నాయం అయి కూర్చుంటుందో.. అని ఎమ్మెల్యేలను ఎడాపెడా కొనిపడేశాడు. కానీ తర్వాత గానీ…

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మీడియా తీరును ఏకిపారేసిన ఎమ్మెల్సీ కవిత… జాగృతి సేవలు ఇక దేశవ్యాప్తం… రెడీగా ఉండాలని పిలుపు.. సీబీఐ,ఈడీల దాడులు తనతో మొదలు కాదు.. దేశంలో ఇప్పుడిది కామన్ అని లైట్ తీసుకున్న కవిత..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను నిన్న విచారించిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశాన్ని ఆగమేఘాల మీద ఏర్పాటు చేసి ఈ వేదికగా ఆమె తను ప్రసంగించారు. నిప్పులు కక్కారు. ఉరుము…

తెలంగాణ జాగృతిలో చలనం… కవితపై సీబీఐ ఎంక్వైరీ నేపథ్యంలో తెరపైకి జాగృతి.. మోడీపై నిరసన జ్వాలలు.. మొన్నటి వరకు నిస్తేజం.. ఇప్పుడు కదనోత్సాహం… బీజేపీ ఎత్తులను చిత్తు చేసేలా కేసీఆర్‌ వ్యూహం..

తెలంగాణ జాగృతి… మొన్నటి వరకు సైలెంట్. కమిటీలు లేవు. అవే పాత కమిటీలు. కార్యక్రమాలు లేవు. యాక్టివిటీసూ తక్కువే. కానీ ఒక్కసారిగా తెలంగాణ జాగృతి తెరపైకి వచ్చింది. నిస్తేజంగా ఉన్న సభ్యుల్లో నూతనోత్తేజం నింపే కార్యక్రమానికి నాంది పలికింది ఈ రోజు…

You missed