‘నమస్తే’ ఎడిటర్గా ఎస్జీవీ..! ఎండీ దామోదరరావును మార్చేయాలని కేసీఆర్ నిర్ణయం.. పూర్తి మేనేజ్మెంట్ బాధ్యతలు ఇకపై సంతోష్రావుకే.. ఆ తరువాత ఎడిటర్ మార్పు…
దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నమస్తే తెలంగాణలో కీలక మార్సులు జరగబోతున్నాయి. బీఆరెస్ ప్రభుత్వం పోయిన తరువాత ఆ ప్రతికలో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగులు కూడా తగ్గిపోయారు. తగ్గించేశారు. ఇప్పుడు అంతకు మంచి మార్పు జరగబోతోంది. ఏకంగా…