హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఎన్నికలను ఈసారి అధికార పార్టీ టీఆరెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. స్వయంగా ఎంపీ సంతోష్ రావు రంగంలోకి దిగాడు. నమస్తే తెలంగాణ నుంచి ఆయనకూ ఓటు హక్కు లభించింది. వారం రోజులు క్యాంపు పెట్టి.. టూరిజం ప్లాజాలో దావత్లు ఇచ్చినా.. ఎంత మచ్చిన చేసుకున్నా.. జర్నలిస్టులు అధికార పార్టీ ప్యానెల్ను గెలిపించలేదు. ఈ ప్యానెల్కు సంబంధించి ముగ్గురు మాత్రమే ఈసీ మెంబర్లుగా గెలిచారు. మిగిలిన టీం అంతా ఓడిపోయింది. సంతోష్ స్వయంగా రంగంలోకి దిగినా ఈ ఎన్నికల్లో వాళ్ల ప్యానెల్కు చుక్కెదురు కావడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. జర్నలిస్టులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపలేదని దీన్ని బట్టి తెలిసిపోయింది.
ఇదీ గెలిచిన ప్యానెల్:
Hyderabad Press Club
President
L.Vengopala Naidu
Vice_President
Srikanth Rao
Vanaja
General Secretary
Ravikanth Reddy
Joint Secretaries
Ramesh Vaitla
Hari Prasad
Treasurer
A.Rajesh
EC Member’s
1) Uma Devi
2) Anil
3) Goparaju
4) Baburao
5) Kasturi Srinivas
6) Vasanth
7) Raghu
8) Thigula Srinivas