Month: August 2023

vastavam digital news paper, 01-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

కాంగ్రెస్‌ సర్వే రిపోర్టులో గోల్‌మాల్‌… ఇందూరు నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు.. 4న అధిష్టానానికి చేరనున్న నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున స్క్రూటినీ లిస్టు… మళ్లోసారి సీక్రెట్‌ సర్వే చేయాలని కోరుతున్న కొందరు అభ్యర్థులు… నమస్తే తెలంగాణకు బీజేపీ నేత లీగల్‌ నోటీసులు… కామారెడ్డి…

కాంగ్రెస్‌ సర్వే రిపోర్టులో గోల్‌మాల్‌… ఇందూరు నుంచి అధిష్టానానికి ఫిర్యాదులు.. 4న అధిష్టానానికి చేరనున్న నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున స్క్రూటినీ లిస్టు… మళ్లోసారి సీక్రెట్‌ సర్వే చేయాలని కోరుతున్న కొందరు అభ్యర్థులు…

కాంగ్రెస్‌లో ఒకప్పుడు పోటీ చేసేందుకు ఎవరా అని ఎదురుచూసే పరిస్థితి నుంచి నేనంటే నేను పోటీకి సై అనే స్టేజ్‌కి వచ్చిందా పార్టీ. ఒక్కో నియోజకవర్గం నుంచి ఆరు నుంచి పది మందికి తగ్గకుండా దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల గాంధీ భవన్‌లో…

vastavam digital news paper, 31-08-2023, breaking news, nizamabad, www.vastasvam.in

నమస్తే తెలంగాణకు బీజేపీ నేత లీగల్‌ నోటీసులు… కామారెడ్డి రాజకీయాల్లో ఇదో చర్చ… 23 ఏండ్లుగా కెసిఆర్ నే నమ్ముకొని బతుకుతున్న కుటుంబం మాది .. కెసిఆర్ కు నాపై ఉన్న ప్రేమను నా సొంతానికి ఎప్పుడూ వాడుకోలేదు .. అందుకే…

నమస్తే తెలంగాణకు బీజేపీ నేత లీగల్‌ నోటీసులు… కామారెడ్డి రాజకీయాల్లో ఇదో చర్చ…

కామారెడ్డి బీజేపీ నేత కాట్‌పల్లి వెంకటరమణారెడ్డి నమస్తే తెలంగాణ యాజతమాన్యానికి లీగల్‌ నోటీసులు ఇచ్చారు. కామారెడ్డి విలేకరి తను మాట్లాడిన మాటలను వక్రీకరించి రాసిన విషయంలో వెంకట రమణారెడ్డి సీరియస్‌ అయ్యాడు. ప్రెస్‌మీట్‌లో ఆ విలేకరిపై తీవ్రంగా మండిపడ్డాడు. జీతం రాళ్ల…

23 ఏండ్లుగా కెసిఆర్ నే నమ్ముకొని బతుకుతున్న కుటుంబం మాది .. కెసిఆర్ కు నాపై ఉన్న ప్రేమను నా సొంతానికి ఎప్పుడూ వాడుకోలేదు .. అందుకే నియోజకవర్గానికి ఇంత అభివృద్ధిని అందించగలుగుతున్నాను .. డబ్బు శాశ్వతం కాదు.. విద్యనే శాశ్వతం .. విద్యను నమ్ముకుని 800 జీతంతో ప్రయాణం మొదలుపెట్టిన జీవితం నాది…. తన అంతరంగాన్ని ఆవిష్కరించిన మంత్రి వేముల

ఉద్యమ నేత మనసున్న నాయకుడు కేసీఆర్ను 23 సంవత్సరాలుగా నమ్ముకొని బతుకుతున్న కుటుంబం మాది అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రితో తమ కుటుంబానికి ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకొని కెసిఆర్ పట్ల తన…

బీడీ పీఎఫ్‌ కార్డులతో లక్ష మంది రెడీ… కటాఫ్‌ డేట్‌ ఎత్తివేత తర్వాత కుప్పలుతెప్పలుగా బీడీ పీఎఫ్‌లు ఇష్యూ… పదివేలకు ఒక కార్డు చొప్పును మార్కెట్లో అమ్మకం..? ఇప్పుడు లక్షమంది వరకు పింఛన్‌ కోసం ఎదురుచూపులు…

బీడీ కటాఫ్‌ డేట్‌ ఎత్తేసి ఏడాదవుతుంది. ప్రభుత్వం జీవో ఇచ్చింది వదిలేసింది. అప్పటి వరకు 2014 ఫిబ్రవరి 28 వరకు పీఎఫ్‌ కార్డులున్న వారికి మాత్రమే బీడీ పింఛన్‌ వచ్చింద. ఏడాది క్రితం గవర్నమెంట్‌ ఈ కటాఫ్‌ డేట్‌ను ఎత్తేసి కేవలం…

vastavam digital news paper, 29-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

లైమ్‌లైట్‌…. అంతా తానై.. మొన్నటి వరకు నిజామాబాద్‌ జిల్లానే… కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీతో అక్కడ సీట్లపైనా గురి… 9 సీట్లపై కవిత బిజీ ఫోకస్‌… ‘ఉమ్మడి’ని చుట్టు చుట్టి… దిమ్మదిరేగేలా ఆ రెండు పార్టీలకు షాకిచ్చి… ‘చండీయాగం’ కలిపింది అందరినీ…. 29న…

లైమ్‌లైట్‌…. అంతా తానై.. మొన్నటి వరకు నిజామాబాద్‌ జిల్లానే… కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీతో అక్కడ సీట్లపైనా గురి… 9 సీట్లపై కవిత బిజీ ఫోకస్‌… ‘ఉమ్మడి’ని చుట్టు చుట్టి… దిమ్మదిరేగేలా ఆ రెండు పార్టీలకు షాకిచ్చి…

ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు లైమ్‌లైట్‌లో ఉన్న నేత. ఇందూరు జిల్లాలో రాజకీయాలన్నీ ఆమె చుట్టే తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఆమె నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు కదన రంగంలోకి దూకారు. ఎప్పుడైతే సీఎం కేసీఆర్‌ సిట్టింగులకు సీట్లు…

‘చండీయాగం’ కలిపింది అందరినీ…. 29న సంజయ్‌ మహా చండీయాగం…. అసమ్మతి నేతలకూ ఆహ్వానం.. దూరం దగ్గరయ్యే మార్గం…

రాజకీయం అంటే అదే మరి. నేనొక్కడినే అంటే కుదరదు. కలుపుకుపోవాలి. కాలం కలిసిరావాలి. కలిసిపోవాలి. అసమ్మతి నేతలనూ కలవాలి. దీనికి మంచి ముహూర్తం కూడా కుదరింది. ధర్మపురి సంజయ్‌ ఈనెల 29న తన నివాసంలో మహా చండీయాగం చేస్తున్నాడు. దీని కోసం…

జర్నలిస్టుల బతుకులు కుక్క బతుకు కన్నా హీనం… ఇలాంటి రూల్స్‌ పెట్టి సంపుతారేంది వయ్యా… సోషల్‌ మీడియాలో ఆంధ్రప్రభ రూల్స్‌పై సెటైర్లు… ఫీల్డ్‌కు వెళ్లి సెల్ఫీ దిగాలట….

జర్నలిస్టులంటే ఎంతటి మర్యాదో కదా సమాజంలో. ఒకడు చంపుతానంటాడు.. ఒకడు ఒరేయ్‌ జీతముండరా ముండాకొడకా.. అనంటాడు. ఇంకొకడు ఏకంగా దాడే చేయిస్తాడు. ఎక్కువ మాట్లాడే ఆ పార్టీ నేతతో ఆ పార్టీ పత్రికలోంచి జీతం ఊడగొట్టించి రోడ్డున పడేస్తాడు… ఇంతటి మంచి,…

You missed