Month: January 2023

తండ్రికి రెస్పెక్ట్‌.. కొడుకుకు చురకలు..ఇందూరు గడ్డపై అర్వింద్‌ ఇజ్జత్‌ తీసిన కేటీఆర్‌.. సంస్కారహీనుడని వ్యాఖ్య.. డీఎస్‌ను పెద్దమనిషని సంబోధన.. అర్వింద్‌ చిల్లర భాషపై వాతలు…. తండ్రిని పొగిడినా.. కొడుకును తెగిడినా…. తను గురి పెట్టిన బాణం తాకాల్సిన చోట తాకిందా లేదా అనేదే లక్ష్యం… అది నెరవేరింది.

కేటీఆర్‌లో పరిపక్వత కనిపిస్తున్నది. అదే ఆవేశం.. కానీ సబ్జెక్టుంటుంంది. చెప్పే విధానంలో తనదైన శైలి ఉంటుంది. వేసే సెటైర్లలో తిరుగులేని పంచులుంటాయి. అందుకే ఆయనలో అప్పుడే క్లాస్ లీడర్‌ కనిపిస్తాడు. అప్పుడే మాస్‌గా కూడా వీర విహారం చేస్తాడు. నిజామాబాద్‌ నగర…

ప్రజాసేవలో మమేకం.. పుస్తక పఠనంలో తదేకం… బాజిరెడ్డి జగన్‌ మరోకోణం సాహిత్యలోకం… అతని లైబ్రరీలో ఎన్నో నవలలు… తాజాగా కేశవరెడ్డి తొమ్మిది నవలలు చదువుతున్న జగన్‌…

పుస్తక పఠనం చేసే వారెంత మంది ఈ రోజుల్లో. అదీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ. తండ్రి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న…

రైతుల పేరుతో బడాబాబులకు ఎడాపెడా రుణాలు.. నిజామాబాద్‌ డీసీసీబీలో పేరుకు పోయిన 220 కోట్ల మొండి బకాయిలు… మార్చి నెలాఖరు వరకు చెల్లించకపోతే ఆర్‌ఆర్‌ యాక్టు.. ఆర్బీఐ లైసెన్సులు రద్దు చేస్తామనడంతో హడావుడిగా రికవరీ చేపట్టిన పాలకవర్గం..80 లక్షలు బాకీ పడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే…

నిజామాబాద్‌ జిల్లా కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు (NDCCB)లో రైతుల పేరుతో కొంత మంది బడాబాబులు ఎడాపెడా తీసుకున్న రుకోట్లణాలు ఇప్పుడు ఆ బ్యాంకు ఉనికికే ప్రమాదకరంగా మారాయి. గత పాలకవర్గం చైర్మన్‌గా ఉన్న గంగాధర్‌రావు పట్వారి హయాంలో చాలా మంది రైతుల…

తొమ్మిదేళ్లలో జర్నలిస్టుల పట్ల సీఎం కేసీఆర్‌ ప్రవర్తించిన తీరు పచ్చిద్రోహం…ఖమ్మం గడ్డపైన జర్నలిస్టులను అవమానించేలా కెసిఆర్ అహం ప్రదర్శించడం అత్యంత దురదృష్టకరం… ఓ సీనియర్ జర్నలిస్టు ఆవేదన

మలిదశ ఉద్యమాన్ని జయశంకర్ సార్ అండతో కెసిఆర్ ప్రారంభించినపుడు ఆయనతో కలిసి ఉద్యమంలో అడుగులు వేసింది మొదట జర్నలిస్టులే..! ప్రతికూల యాజమాన్యాలు ఉన్నప్పటికీ వెరవకుండా ఒకవైపు ఉద్యమ కథనాలు రాస్తూనే మరోవైపు క్రియాశీల ఉద్యమంలో జర్నలిస్టులు చురుకైన పాత్ర పోషించారు. రాజకీయ…

సంక్రాంతికి టీఎస్‌ ఆర్టీసీకి బంపర్‌ బోనాంజా…. ఆర్టీసీ బస్సులకు మంచి ఆదరణ…11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణం.. రూ.165.46 కోట్ల రాబడి…గత ఏడాది కన్నా రూ.62.29 కోట్లు అదనం…. టీఎస్‌ ఆర్టీసీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌..

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం,…

సభ మోస్తారు… ఫలితం బేజారు.. ఓ తొలి ప్రయత్నం అంతే…! ఇది సరిపోదు.. కేసీఆర్ స్పీచ్‌పైనా పెదవి విరుపు…

ఆపరేషన్ సక్సెస్‌.. పేషెంట్‌ డెడ్‌… అచ్చంగా ఖమ్మం సభకు ఇది సరిపోతుంది. బీఆరెస్‌ ఏర్పాటు తర్వాత పెట్టిన తొలి భారీ బహిరంగ సభ. జాతీయ నాయకులను రప్పించడంలో పర్వాలేదనిపించారు. కానీ సభే మోస్తారుగా.. సోసోగా సాగింది. కేసీఆర్‌ స్పీచ్‌ పై సర్వత్రా…

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? బండి సంజయ్‌ కొడుకే కాదు.. ఎమ్మెల్యేలు కొడుకులు, తమ్ముండ్లదీ ఇదే దాదాగిరీ… కొన్నే బయటకు వస్తాయి… అంతే..

బండి సంజయ్‌ కొడుకు తోటి దోస్తును తుక్కు కింద కొట్టాడు. బూతులు తిట్టాడు. సహజం. నాన్న ఇచ్చిన స్వేచ్చ అది. అధికారం తెచ్చిపెట్టిన తలపొగరది. ఎవడేం చేస్తాడులే అనే దురహంకారమది. వీడియో బయటపడ్దది. వాడి రౌడీయిజమూ నలుగురికి తెలిసి వేనోళ్ల పొగిడారు…

సిట్టింగులకు ఫిట్టింగు…! ఇది కేసీఆర్‌ వ్యూహంలో భాగం..? 25 మంది ఎమ్మెల్యేలు కాదు కేసీఆర్‌ టార్గెట్‌ 40 మంది…. ఎర్రబెల్లి చేత ట్రయిలర్‌… ఆ తర్వాత సిట్టింగులకు ఎసరు..

కేసీఆర్‌.. ఏది చేసినా ఓ వ్యూహం ఉంటుంది. ఏం మాట్లాడినా దానికో మర్మముంటుంది. ఏది చెబితే దానికి రివర్స్‌ ఫలితం ఉంటుంది. రెండోసారి సిట్టింగులకే టికెట్లిచ్చాడు. మూడోసారీ మీకే అన్నాడు. కానీ ఎమ్మెల్యేలపై చాలా చోట్ల ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. వాళ్లకే…

తల్లిని కోల్పోయిన చిన్నారికి అండగా నిలిచిన గోవన్న…ఎల్‌వోసీతో ఆదుకోలేకపోయినా… ఆర్థిక సాయం కింద 10 లక్షలు అందించి ఆ కుటంబాన్ని ఆదుకున్న బాజిరెడ్డి….. సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు బాసట.. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ  బాజిరెడ్డి భరోసా…

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కూతురు మిరుదొడ్డి రవీనా అనే మహిళ ప్రసవనంతరం కరోనా సోకడంతో ఏడాది క్రితం మృతి చెందింది. ఆమెను కాపాడుకోవడానికి రూరల్‌ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి…

కేసీఆర్‌ మెప్పు కోసం ఇంతగా తండ్లాడాలా… అది జర్నలిస్టుల మీటింగులా లేదు.. అచ్చు బీఆరెస్‌ మీటింగులాగే సాగింది… ఓ జర్నలిస్టు మనోగతమిది….

జర్నలిస్ట్.. అంటే నిజాయితీగా పక్ష పాతం లేకుండా వార్త కథనాలు ఇచ్చే కలం వీరుడు. ప్రాణపాయం ఉందని తెలిసినా వార్త కథనం కోసం ప్రజల వైపు నిలిసే నిఖార్సయిన జర్నలిస్ట్.. కానీ.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వేన్షన్…

You missed