Tag: mlc kavitha

మన అర్వింద్‌ అన్న సోషల్‌ మీడియా టైగర్‌…! అధిష్టానమూ గుర్తించిన వైనం..!! అర్వింద్‌కు సోషల్‌ మీడియా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు… చేసేదేమీ ఉండదు.. ఇలా సోషల్‌ మీడియాలో సొల్లు మాట్లాడి ప్రజలను డైవర్ట్‌ చేయడమే పెద్ద పనన్నమాట..!! బీజేపీ సోషల్‌ మీడియాకు అంత ప్రయార్టీ ఇచ్చింది.. మరి టీఆరెస్‌…… ఇంకా మేల్కోలేదు… ఎప్పుడో మరి..!

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ గెలిచిన తరువాత జిల్లాకు చేసిందేమీ లేదు. బాండు పేపర్‌ రాసి గెలిచిన ఎంపీగా.. పసుపు రైతులకు ఎగనామం పెట్టిన ఎంపీగా బాగా కీర్తి గడించాడు. బోర్డు లేదు గీర్డు లేదు… ఆ వ్యవస్తే లేదు.. అంటూ మభ్యపెట్టి…

‘ఎన్నికల’ బోర్డు .. ఓట్లు గుంజే అస్త్రంగా మారిన పసుపు బోర్డు అంశం ..సాగుపై.. బోర్డుపై ఆశలు వదులుకుంటూ వస్తున్న రైతులు .. బోర్డ్ హామీల పరంపరలో క్రమంగా తగ్గిపోతున్న పసుపు సాగు విస్తీర్ణం .. ప్రధాని ప్రకటనతో ఒకవైపు బిజెపి సంబరాలు ..మరోవైపు ఐదేళ్లు గడిపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎత్తుగడగా బిజెపిపై విపక్షాల మండిపాటు ..దిగాలు గానే కనిపిస్తున్న పసుపు రైతు ముఖచిత్రం

రైతులు దశాబ్దాలుగా పసుపు బోర్డును డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 30 నుంచి 40 శాతం పసుపును అందిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతులు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రైతులతో కలిసి తమకు పసుపు బోర్డు కావాలని…

పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారు… ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే.. మీ ఓట్ల రాజకీయం కోసం రైతులను ఇంకా ఎన్ని ఏండ్లు మభ్య పెడతారు…- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు…

అంబాసిడర్ ‘కారే’ బెటరు… ఎట్టకేలకు మోడీ నోట ‘జాతీయ పసుపు బోర్డు’ ఏర్పాటు మాట… పాలమూరు సభలో ప్రకటించిన ప్రధాని… అనూహ్యంగా ఇందూరు నుంచి పాలమూరుకు మారిన ప్రకటన….రైతులు నమ్ముతున్నారా..?

బాండుపేపర్‌ రాసిచ్చి మరీ ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న అర్వింద్‌.. ఆ తర్వాత చాలా మాటలు మార్చాడు. ఎన్నో అబద్దాలు వళ్లెవేశాడు. పసుపుబోర్డు అనేది ఓ అంబాసిడర్ కారులాంటిందని, తను తీసుకొచ్చిన స్పైస్‌ బోర్డు బెంజ్‌కారు, టయోటకారులాంటిదని ఏవేవో వర్ణనలు చేసి…

ఈ మౌనం వెనుక వ్యూహమిదేనా..? పసుపుబోర్డు సాధన కమిటీ సైలెన్స్‌పై భిన్నాభిప్రాయాలు.. మోడీ ఏమంటారో చూద్దాం..అని వేచి చూసే దోరణి పట్ల రైతుల్లో ఒకింత అసంతృప్తి..

నిజామాబాదులో ఈనెల 3 న జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ నిర్వహిస్తున్న కారణం ఏదైనా పసుపు బోర్డు అంశంతో మాత్రం ముడి పడిపోయింది. ప్రధాని సభను ఆర్మూర్ లో నిర్వహించి పసుపు బోర్డు పై ప్రధానిచే మాట్లాడించే వ్యూహంలో బిజెపి…

ప్రధాని సభ ‘ఆర్మూర్’ నుంచి ‘ఇందూరు’కు ఎందుకు మారింది ? సంకటంగా మారిన పసుపు బోర్డు సంకేతం..అరవింద్ ‘ బోర్ ‘ డ్ బాండ్ ప్రధాని ముందు మోగడం సరికాదని భయమా ?.. ప్రధాని టూర్ పై బిజెపిలో కనిపించని జోష్ – జిల్లాలో బిజెపి కీలక నేత కినుక వహించడం కునుకు లేకుండా చేస్తోందా..?

తెలంగాణలో బి ఆర్ ఎస్ విపక్షాలైన బిజెపి గ్రాఫ్.. కాంగ్రెస్ గ్రాఫ్దోబూచులాటలో ప్రస్తుతం సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న రకరకాల విశ్లేషణల ప్రకారం బిజెపి గ్రాఫ్ తగ్గిందనే వార్తల సమాచారమే ఈమధ్య ఎక్కువగా ఉంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి రాష్ట్ర అధిష్టానమైన,…

‘బిగాల’ దగ్గర ధనముంది.. గుణముంది… కడుపులో పెట్టుకుని చూసుకోండ్రి…. అర్బన్‌ ఎమ్మెల్యేపై కవిత ప్రశంసల జల్లు…

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా వద్ద ధనముంది.. అందరికీ మంచి చేయాలనే గుణం కూడా ఉందని ఎమ్మెల్సీ కవిత ప్రశంసించారు. అర్బన్‌లో పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఆమె పాత కలెక్టరేట్‌ మైదానంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కళ్యాణలక్ష్మీ,…

అర్బన్‌లో కవిత హల్‌చల్… నగరంలో భారీ ర్యాలీ… అందరి దృష్టిని ఆకర్షించిన పాదయాత్ర…

చాలాకాలం తర్వాత కవిత అర్బన్‌లో మళ్లీ తనదైన ముద్ర వేసుకున్నారు. భారీ ర్యాలీ, పాదయాత్రతో హల్‌చల్‌ చేశారు. వాస్తవానికి ఈ పాదయాత్ర ఎప్పుడో నిర్వహించాల్సింది. కానీ వాయిదా పడింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం తరువాత ఆమె తొలిసారిగా జిల్లాకు…

కవితమ్మకు ఇందూరు స్వాగతం…. మహిళా బిల్లు ఆమోదం తరవాత తొలిసారిగా జిల్లాకు… నగరంలో భారీ పాదయాత్రకు ఏర్పాట్లు….

మహిళా బిల్లు పట్ల పోరాటం చేసి పార్లమెంటులో ఆమోదించే వరకు కడదాకా కొట్లాడిన కవితమ్మకు ఇందూరు స్వాగతం పలుకుతోంది. మహిళా బిల్లు ఆమోదంతో దేశం మొత్తం ఒక్కసారిగా కవితపై చూసింది. అప్పటి వరకు ఈ బిల్లు కోల్ట్‌ స్టోరేజీలో పెట్టేశాయి కేంద్ర…

సైడ్ అయిపోనున్న బాండ్ పేపర్ హామీ.. ప్రచారంలో కొస్తున్న ‘ప్రధాని బ్రాండ్’ హామీ.. పసుపు బోర్డు నష్ట నివారణ ప్లాన్ లో అరవింద్ టీం.. ఆర్మూర్ లో మోదీ నోట పసుపు బోర్డు ప్రకటన రానున్నట్లు జోరందుకుంటున్న ప్రచారం…

పసుపు బోర్డు రాజకీయం మరోసారి కొత్త ఎత్తులను సంతరించుకొని ఎన్నికలవేళ రైతుల ముంగిటకు రానున్నట్లు బిజెపి వర్గాల్లో కొన్ని రోజులుగా అంతర్గతంగా జోరందుకున్నది. ప్రధాని నరేంద్ర మోడీ సభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహింపజేసి ఈ సభలో ప్రధానితో పసుపు…

You missed