Tag: mlc kavitha

అర్బన్‌లో కవిత హల్‌చల్… నగరంలో భారీ ర్యాలీ… అందరి దృష్టిని ఆకర్షించిన పాదయాత్ర…

చాలాకాలం తర్వాత కవిత అర్బన్‌లో మళ్లీ తనదైన ముద్ర వేసుకున్నారు. భారీ ర్యాలీ, పాదయాత్రతో హల్‌చల్‌ చేశారు. వాస్తవానికి ఈ పాదయాత్ర ఎప్పుడో నిర్వహించాల్సింది. కానీ వాయిదా పడింది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం తరువాత ఆమె తొలిసారిగా జిల్లాకు…

కవితమ్మకు ఇందూరు స్వాగతం…. మహిళా బిల్లు ఆమోదం తరవాత తొలిసారిగా జిల్లాకు… నగరంలో భారీ పాదయాత్రకు ఏర్పాట్లు….

మహిళా బిల్లు పట్ల పోరాటం చేసి పార్లమెంటులో ఆమోదించే వరకు కడదాకా కొట్లాడిన కవితమ్మకు ఇందూరు స్వాగతం పలుకుతోంది. మహిళా బిల్లు ఆమోదంతో దేశం మొత్తం ఒక్కసారిగా కవితపై చూసింది. అప్పటి వరకు ఈ బిల్లు కోల్ట్‌ స్టోరేజీలో పెట్టేశాయి కేంద్ర…

సైడ్ అయిపోనున్న బాండ్ పేపర్ హామీ.. ప్రచారంలో కొస్తున్న ‘ప్రధాని బ్రాండ్’ హామీ.. పసుపు బోర్డు నష్ట నివారణ ప్లాన్ లో అరవింద్ టీం.. ఆర్మూర్ లో మోదీ నోట పసుపు బోర్డు ప్రకటన రానున్నట్లు జోరందుకుంటున్న ప్రచారం…

పసుపు బోర్డు రాజకీయం మరోసారి కొత్త ఎత్తులను సంతరించుకొని ఎన్నికలవేళ రైతుల ముంగిటకు రానున్నట్లు బిజెపి వర్గాల్లో కొన్ని రోజులుగా అంతర్గతంగా జోరందుకున్నది. ప్రధాని నరేంద్ర మోడీ సభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహింపజేసి ఈ సభలో ప్రధానితో పసుపు…

ఇద్దరూ ఇద్దరే… పంతం పట్టి సాధించిన ‘అక్క’కు… మాస్‌ ‘పెద్దన్న’ ప్రశంసలు..

ఈ ఇద్దరూ ఇద్దరే. మాస్‌ లీడర్లు. నమ్ముకున్న వారికి నేనున్నానే భరోసా నింపుతారు. చివరికంటా వెంటుంటారు. వెన్నంటి ఉంటారు. పంతం పడితే అది సాధించేదాకా వదలరు. దేనిని వెరువరు. వెన్నుచూపరు. వెనుకడుగు వేయరు. చాలా మీటింగులలో ఎమ్మెల్సీ కవిత… బాజిరెడ్డి గోవర్దన్‌ను…

కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ మహిళలకు రిజర్వు…! 2021 జన గణన మళ్లీ నిర్వహించి వీటి ప్రకారమే నియోజకర్గాలు రిజర్వు…

నేను జనాభా లెక్కల విదులు ఇప్పటికి రెండు సార్లు నిర్వహించడం జరిగింది! మొదటిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని మల్లాపూర్ మండలం సాతారం జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో పని చేస్తున్నపుడు , 2001 లో జనాభా లెక్కల సేకరణ లో…

మహిళా ‘మణి’ కవిత… మహిళా బిల్లు దిక్సూచి … చరిత్రను లిఖిస్తున్న తెలంగాణ బిడ్డ.. భారత మహిళల కోసం మన కవితమ్మ పోరాటం… కవిత పోరు ఫలితం.. సఫలీకృతమయవుతున్న తరుణం…

దేశంలో చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు కావాలని అన్ని రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా మాట్లాడుతూనే వచ్చాయి. కానీ మహిళ బిల్లును అందించే పోరాట కార్యశీలతను తుదకంట కొనసాగించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. రాజకీయాలు మహిళల ఓట్లు కోసం మహిళా బిల్లు…

పర్యావరణ పరిరక్షణ… సామాజిక సేవ… అందరి మన్ననలు చూరగొంటున్న ‘ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ 14 ఏళ్లుగా మట్టి వినాయకుల వితరణ… పేద విద్యార్థులకు బాసట, రోగుల కోసం రక్తదాన శిబిరాలు… ప్రశంసలందుకుంటున్న రెవెన్యూ టీమ్‌..

మట్టి వినాయకులను పరిచయం చేసింది వారేనని చెప్పాలి. అతిశయోక్తిగా ఉందా..? కానీ ఇది నిజం. పద్నాలుగేళ్లుగా వీరు జిల్లాలో మట్టి వినాయకులను పంచుతున్నారు. పీవోపీ వినాయకులు, రంగు రంగుల వినాయకులను మత్రమే ఎంపిక చేసుకుని పూజలు చేసే సంస్కృతి పెరిగిపోతున్న క్రమంలో…

ఈ పంతం…. ఎవరికి అంతం…? షకీల్‌ ఓటమికి కంకణం కట్టుకున్న తూము శరత్‌రెడ్డి… త్వరలో కాంగ్రెస్‌ గూటికి తన బలగంతో…. కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు…. బోధన్‌ రాజకీయంలో ఇదో కుదుపు… చర్చ… షకీల్ మొండి వైఖరితో పార్టీకి నష్టం…

ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ రాష్ట్ర వ్యాప్త చర్చలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు బోధన్‌ వంతు వచ్చింది. షకీల్‌కు స్వపక్షం నుంచే అసమ్మతి సెగ తెగ తగులుతోంది. అది ఎంతలా అంటే షకీల్‌ ఓడించడయే ధ్యేయంగా పనిచేసే టీమ్‌ ఒకటి తయారయ్యంంది. ఆ…

నోటీస్‌… గీటీస్‌.. జాన్తానై !! ఈడీ నోటీస్‌ నేపథ్యంలో ఏమాత్రం వెరవని, బెదరని కవిత… కలెక్టర్‌తో నగరాభివృద్ధిపై గంటల పాటు సమీక్ష..!

ఒక్కసారిగా ఈడీ నోటీసుల కలకలం. అప్పటి వరకు వివిధ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్న కవితకు మళ్లీ ఈడీ నోటీసు ఇచ్చిందని, రేపే హాజరుకావాలంటూ వచ్చిన సమాచారం వైరల్ అయ్యింది. ఓ వైపు ఆమె మంత్రి తలసాని, బాజిరెడ్డి, బిగాల గణేశ్‌గుప్తాలతో కలిసి…

ఓడినా మిమ్మల్ని వీడలేదు.. ఇందూరు ఆమె ఇల్లు… మీరంతా కుటుంబ సభ్యులు.. పసుపు బోర్డు పేరు చెప్పి గెలిచిన అర్వింద్‌ ఏనాడైనా మీ పల్లెలకు వచ్చిండా…? మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ న్యాల్‌కల్‌లో బాజిరెడ్డి, కవితలతో కలిసి చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇందూరు, డిచ్‌పల్లిలో ఫిష్‌మార్కెట్‌ బిల్డింగులకు శంఖుస్థాపనలు..

కల్వకుంట్ల కవితను అబద్దాల అర్వింద్‌ మాటలు విని ఓడగొట్టుకున్నారని, ఆమె ఓడినా ప్రజలను వీడలేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆమెకు ఇందూరు సొంతిల్లులాంటిదని, ఇక్కడి ప్రజలంతా కుటుంబ సభ్యులేనని అందుకే ఆమె నాయకురాలిగా మీ అందరి బాగోగులు చూసుకుంటూ…