Tag: mlc kavitha

ఒక్క సీటు… ఇద్దరు అభ్యర్థులు.. నిజామాబాద్‌ లోక్‌సభకు ఒక్కపార్టీ నుంచి ఇద్దరు.. నిజామాబాద్‌ బీఆరెస్‌ ఎంపీ టికెట్‌ బాజిరెడ్డికి ఫైనల్‌.. అభ్యర్థికాకున్నా.. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కవిత కీలకం.. మూడు పార్టీల అభ్యర్థులు ఓకే… నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక రసవత్తరం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇదో విచిత్ర పరిస్తితి. వింటేనే ఆశ్చర్యంగా ఉందా..? నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికంటేనే రాష్ట్ర వ్యాప్తంగా అదో వార్త. కీలకమైన ఎన్నిక. సీఎం కూతురు కవితనే ఓడగొట్టిన చరిత్ర ఈ లోక్‌సభ ఎన్నికకు ఉంది.…

పంతం నీదా నాదా సై… కవిత వర్సెస్ అరవింద్ … అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డనున్న కీలక నేతలు … సవాల్.. ప్రతి సవాల్ లో విజేత ఎవరో…? టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతో పాటు అరవింద్ ఘోర పరాభవం పై కవిత ఫోకస్ .. అదే రేంజ్ లో అరవింద్ దూకుడు

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య హై రేంజ్ వార్ నెలకొన్నది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థుల మధ్య పోరు ఒక ఎత్తైతే.. కవిత అరవింద్ మధ్య పోరు మరో…

అర్వింద్‌పై కవిత, లలితల కాళికావతారం.. చీ చీ అర్వింద్‌.. కవిత, లలితలపై అర్వింద్‌ చీప్‌ కామెంట్స్‌.. మండిపడ్డ ఇద్దరు మహిళా నేతలు.. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. నీ తండ్రికే నరకం చూపిన నీకు నన్ననే హక్కెక్కడిది.. నీకు మహిళాలోకం బుద్దిచెబుతుందన్న ‘ఆకుల’

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ షరా మామూలుగా ఇవాళ మళ్లీ తన నోటి దూలను ప్రదర్శించాడు. అదీ మహిళా నేతల మీద. ఒకరు ఎమ్మెల్సీ కవిత కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. అర్బన్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో…

‘వాస్తవం’ బ్రేకింగ్‌… బోధన్‌ బీఆరెస్‌లో అలజడి.. కాంగ్రెస్‌ గూటికి తూము శరత్‌రెడ్డి.. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌తో సహా పది మంది కౌన్సిలర్లు, సర్పంచులు.. ఎంఐఎం కౌన్సిలర్లు కూడా… గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో చేరిక… ఫలించని కవిత మధ్యవర్తిత్వం… షకీల్‌ను ఓడిచేందుకే అని ప్రకటించిన శరత్‌రెడ్డి..

బోధన్‌ బీఆరెస్‌లో అలజడి మొదలయ్యింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పద్మావతి ఆమె భర్త, కౌన్సిలర్‌, సీనియర్ బీఆరెస్‌ నాయకుడు తూము శరత్‌రెడ్డి తన అనుచరగణంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నాడు. తనతో పాటు పది మంది…

వివాదస్పద అర్వింద్ … బీఆరెస్‌ మేనిఫెస్టో చించిన ఎంపీ… సీట్లు ఎన్నొస్తయో తెల్వదు కానీ బీజేపీదే అధికారమట… చర్చనీయాంశమైన అర్వింద్‌ వ్యాఖ్యలు..

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలు, చేతలు, చేష్టలు ఇందూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలిచే అర్వింద్‌ మాటలు షరా మామూలైపోయాయి. కానీ ఆదివారం డిచ్‌పల్లిలో జరిగిన రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి…

కోలుకున్న బాజిరెడ్డి… వైరల్ ఫీవర్‌తో గత కొన్ని రోజులుగా అనారోగ్యం.. ఇవాళ డిశ్చార్జి… రేపు సీఎం కేసీఆర్‌ ప్రోగ్రాంకు హాజరు.. బీఫామ్‌ తీసుకుని ప్రచారంలో మళ్లీ అదే దూకుడు..

నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ కోలుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. నిర్విరామంగా తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు, కార్యక్రమాలు చేసిన ఆయన వైరల్ ఫీవర్‌కు గురయ్యారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యి కొన్ని రోజులుగా…

ఈసీ ఝలక్‌… ఎన్నికల వేళ సీపీ బదిలీ… బీఆరెస్‌కు బీజేపీ షాక్‌.. అధికార పార్టీకి అనుకూలమనే ఈ నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురి ఐపీఎస్‌ల బదిలీలతో వేడెక్కిన రాజకీయం..

ఎన్నికల వేళ బీజేపీ తన అధికార సత్తా చాటుకున్నది. ఈసీతో ఐపీఎస్‌ల బదిలీలకు పాల్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఈసీ బుధవారం రాత్రి అనూహ్య , సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇందులో నిజామాబాద్‌ సీపీ కూడా ఉండటం…

ఇందూరు జర్నలిస్టులకు మళ్లీ ఆశాభంగం.. ‘కోడ్‌’ అమలుతో మళ్లీ కొండెక్కిన జర్నలిస్టుల ప్లాట్ల వ్యవహారం.. గుండారం గుట్టల్లో ఇస్తారనుకున్నా కావాలనే జాప్యం..

ఎన్నికల కోడ్‌ కొంపముంచుతుందని తెలుసు. ఏన్నాళ్లుగానో జర్నలిస్టులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారనీ తెలుసు. ఏదో గుండారం గుట్టలో.. రాళ్లు రప్పలో ఏదో ఒకటి అని అడ్జస్ట్ అయిపోయి .. పట్టాలు చేతికెప్పుడందుతాయని ఎదురుచూస్తున్న తరుణంలో నేడో రేపో అని మోచేతికి బెల్లం…

ఇందూరుపై ‘పొంగులేటి’ ఫోకస్… అర్బన్‌ నుంచి ఆకుల లలితకు గాలం… బోధన్‌లో తూము శరత్‌రెడ్డితో మంతనాలు… అర్బన్‌, బోధన్‌లలో కాంగ్రెస్‌ గెలుపు కోసం శ్రీనివాస్‌ రెడ్డి చర్చలు… మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డమ్మీ… అందుకే పొంగులేటి రంగంలోకి…

ఇందూరు నుంచి కాంగ్రెస్‌ రెండు సీట్లు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లా పెద్దన్నగా అంతా తానై వ్యవహరిస్తారని భావించినా ఆయనకు అంత సీన్‌ లేదని అధిష్టానానికి…

నోటిఫికేషన్ లో ప్రతిఫలించని ఆకాంక్ష ..పసుపు బోర్డు పెట్టేది మన తెలంగాణలో కాదా ? .. మద్దతు ధర ఊసేది ? .. కార్యాచరణలో మతలబులున్నాయా ? .. రైతులను వీడకున్న సందిగ్ధం .. రాజకీయ క్రీడలో మళ్లీ రైతులు ఓడిపోనున్నారా..?

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్‌ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్‌ నగర్‌ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో…

You missed