Month: November 2022

రెండు నెలల్లో ఇందూరు సుందర నగరంగా మారాలే.. కావాల్సిన అభివృద్ధి పనులు చెయ్యండి…. నేనే వస్తా… పనులు చూస్తా… ఖమ్మం సిటీలాగా నిజామాబాద్ మారాలె…..సీఎం కెసిఆర్ దిశానిర్దేశం…

నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలె – సిఎం కెసిఆర్ ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలె అని సిఎం స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని…

జనవరి 15 లోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి… రాష్ట్ర వ్యాప్తంగా ల‌క్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి .. బీపీఎల్ కుటుంబాలు, రేష‌న్ కార్డులున్న‌వాళ్లు, అద్దె ఇళ్ల‌లో ఉన్న పేద‌లు అర్హులు- క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు రాష్ట్రంలోని పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులకు లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 వ తేదీ లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్…

అర్వింద్ ఓ టైంపాస్ ఎంపీ. అబ‌ద్ద‌పు ప్ర‌చారాలు, తిట్ల దండ‌కాలు… ఇవే అత‌నికి వ‌చ్చు. ఐదు రోజుల్లో ప‌సుపుబోర్డు తెస్తాన‌ని ఇప్ప‌టి వ‌ర‌కు దాని ఊసే ఎత్త‌ని మోస‌కారికి జిల్లా ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతారు – నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, టీఆస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్…

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌ను ఓ టైంపాస్ ఎంపీగా అభివ‌ర్ణించారు నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, టీఆఎస్ ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్. ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తెస్తాన‌ని చెప్పి..గెలిచిన అర్వింద్‌… ఆ ఊసే ఇప్ప‌టి వ‌ర‌కు ఎత్త‌కుండా.. రోజూ సోష‌ల్…

నిజామాబాద్ లో శ్రీ బిగాల కృష్ణమూర్తి భవన్… ప‌ట్ట‌ణ ఆర్య వైశ్య సంఘం పేరు ఇక నుంచి బిగాల కృష్ణ‌మూర్తి భ‌వ‌న్‌గా నామ‌క‌ర‌ణం… భ‌వ‌నానికి 25,51,116/- విరాళం ప్ర‌క‌టించిన అర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తా, టీఆరెస్ గ్లోబ‌ల్ కో ఆర్డినేట‌ర్ బిగాల మ‌హేశ్‌….

నిజామాబాద్ పట్టణ ఆర్య వైశ్య సంఘానికి 25,51,116/- రూ. ల విరాళాన్ని అందించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు TRS పార్టీ NRI గ్లోబల్ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు… నిజామాబాద్ పట్టణ…

జిల్లా రాజ‌కీయాల‌పై ఇక క‌విత త‌న‌దైన ముద్ర‌… ఎల్లారెడ్డి నుంచి శ్రీ‌కారం… బీజేపీపై స‌మ‌ర‌శంఖం… కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో గ‌ర్జించిన క‌విత‌… ఇందూరు రాజ‌కీయాల్లో క‌ద‌లిక‌.. టీఆరెస్ శిబిరంలో నూత‌నోత్తేజం….

మొన్న ఎంపీ అర్వింద్‌పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌విత‌… నిజామాబాద్ చౌర‌స్తాలో చెప్పుతో కొడ‌తాన‌ని క‌ళీకావ‌తారం ఎత్తిన క‌విత‌… ఇప్పుడు రంగంలోకి దిగారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో త‌న ప‌ట్టును నిలుపుకుని త‌న‌దైన ముద్ర‌ను వేసేందుకు రెడీ అయ్యారు. ఎల్లారెడ్డి నంచి…

ఇదేం జ‌ర్న‌లిజంరా హౌలే..! ఎమ్మెల్సీ క‌విత‌పై శ‌నార్థి తెలంగాణ‌లో తిక్క భాష‌… క‌విత‌క్క‌ను తైత‌క్క అని సంబోధిస్తూ పైశాచికానందం… బొడ్డెమ్మ పేరును వాడుకుంటూ శున‌కానందం…. ఇప్ప‌డిదో జ‌ర్న‌లిజం… ప‌ట్టింపులేదు…. ప‌ట్టించుకునేవాడు లేడు….

తిట్టాల‌నుందా…. దానికో భాష ఉంది. విమ‌ర్శించాల‌నుందా..? దానికో ప‌ద్ద‌తుంది. ఇంకా ఘాటుగా క‌డిగేయాల‌నుందా…? దానికీ ఓ దారి ఉంది. ఆరోప‌ణ‌లు గుప్పించాల‌నుందా..? ఇందుకూ ఓ మార్గ‌ముంది. అన్నింటికీ జ‌ర్నిలిజంలో చోటుంది. ఎంత‌టి వారినైనా ఉపేక్షించేది లేదు. ఎవ‌రినైనా ఉతికారేయొచ్చు. క‌డిగిపారేయొచ్చు. కొన్ని…

అర్వింద్‌…ఆడబిడ్డలను అవమానించే రీతిగా మాట్లాడే నీ భాష ఇకనైనా మార్చుకో..! ఇక నుండి నీ గురించి మాట్లాడటమే మానేస్తం…ప్రజలే నీకు తగిన బుద్ది చెప్తారు.. అభివృద్ధిలో పోటీ పడు… ఫేస్ బుక్ తిట్లలో కాదు…-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అవాస్తవ, అర్ధరహిత విమర్శలకు స్వస్తి పలికి అభివృద్ధిలో తమతో పోటీ పడాలని…

మీ హెడ్డింగులు త‌గ‌లెయ్య‌…! పోయినోళ్ల సంగ‌తేమోగానీ ఉన్నోళ్లు ఎప్పుడు పోతారా..? మిగిలింది వీళ్లే అనే హెడ్డింగు మీ ఆలోచ‌నలాగే చంఢాలంగా ఉందిరోయ్‌… ఇదో టైపు జ‌ర్న‌లిజం అన్న‌మాట‌..

హెడ్డింగు పెట్ట‌డంతో ఒక్కోడిది ఒక్కో స్టైల్‌. ఒక్క కార్టూన్ ఎన్నో వార్త‌ల పెట్టు అంటారు. ఆ కార్టూన్ చూస్తే ఎన్నో భావాలు వ్య‌క్త‌మ‌వుతాయి. విమ‌ర్శ‌ల‌ను క‌లిపి .. చుర‌క‌లు జోడించి గీసే ఆ కార్టూన్లంటే అంద‌రికీ ఇష్ట‌మే. ఇప్ప‌టికీ. ఎప్ప‌టికీ. కానీ…

అర్వింద్‌ను న‌మ్ముకున్నోళ్లు న‌ట్టేట మునుగుడే… నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల్లో అంతా త‌న‌దే నడ‌వాల‌నే వైఖ‌రి.. పాత‌వారికి చెక్‌…. ఇప్పుడు ఆశ‌లు పెట్టుకున్న వారికీ టికెట్లు అనుమాన‌మే…

ఎంపీగా గెలుస్తాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. గెలిచిండు. ఇక‌పై అంత త‌న ఇష్టారాజ్యం. త‌నుచెప్పిందే న‌డ‌వాలె. త‌న‌కు ఎదురుచెప్పే వాళ్లుండొద్దు. త‌న వ్య‌తిరేక‌వ‌ర్గాన్ని పాతాళంలోకి తొక్కాలి. పాత బీజేపీ కాదు.. ఇప్పుడు ఇందూరులో న‌డుస్తుంది అర్వింద్ బీజేపీ. ఈ తాకిడి, వైఖ‌రీ…

లేనోడు లేకేడిస్తే… ఉన్నోడిలా.. అసంతృప్తితో ర‌గిలిపోతున్నాడు..! ఈట‌ల పుణ్య‌మా అని అలా ఎమ్మెల్సీ వ‌రించింది… ఇంకెందుకు కౌశిక్ అత్యాశ‌.. ఇక్క‌డ ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ద‌వుల్లేక జీవ‌చ్చ‌వాళ్లా ఉన్నారు…. వాళ్ల ప‌రిస్థితేంటీ…?

కొంద‌రికి కాలం అలా క‌లిసి వ‌స్తుంది. అనుకోకుండా తెర‌పైకి వ‌స్తారు. వ‌రాల జ‌ల్లు కురుస్తుంది. ప‌ద‌వులు ఇంటి గుమ్మం వ‌చ్చి త‌డుతాయి. అప్ప‌టి దాకా అత‌నెవ‌రో కూడా జ‌నాల‌కు తెలియ‌దు. ఒక్క‌సారిగా ప్ర‌పంచం క‌ళ్ల‌లో ప‌డ‌తాడు. అలాంటి ప‌రిస్థితులు వ‌చ్చి ప‌డ‌తాయి.…

You missed