Month: November 2022

నమస్తే తెలంగాణకు తెగుళ్లు… తీగుళ్ల చేష్టలతో రాజీనామాల పర్వం… సెంట్రల్‌ డెస్క్‌లో కీలక ఉద్యోగుల గుడ్‌ బై…? ఆ పత్రిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్న వైనం…

నమస్తే తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మొన్న స్టేట్ బ్యూరో నుంచి సీనియర్‌ రిపోర్టర్ కోటిరెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోగా.. తాజాగా సెంట్రల్‌ డెస్క్‌లో సెకండ్‌ ఇన్చార్జిగా ఉన్న సంతోష్‌ రాజీనామా చేశాడు. సెంట్రల్‌ డెస్క్‌ ఇన్చార్జిగా జగన్‌ వ్యవమరిస్తున్నాడు. ఇతనూ…

ఉద్యమంలోంచి పుట్టిన మట్టి కవితను నేను…. కౌంటర్‌ బాగానే ఉంది. సెటైర్‌ అదిరిపోయింది… కానీ… షర్మిలకు అంత సీన్ ఉందా..? ఆమెకు అంత స్పందించడమూ దండగే…

ఎమ్మెల్సీ కవిత షర్మిలపై ఎటాక్‌ కొనసాగిస్తున్నారు. షర్మిలపై దాడి జరిగిన తర్వాత బీజేపీ స్పందించిన తీరుతో… బీజేపీ వదిలిన బాణమే షర్మిల పార్టీ అని తేల్చిపారేశారు ట్టిట్టర్‌ వేదికగా కవిత. ఆమె అలా స్పందించారో లేదో…. ఇదే అవకాశమని షర్మిలా అందుకున్నది.…

షర్మిలపై కవిత బాణం…. బీజేపీ అనుకూల పార్టీగా డిక్లేర్… తొలిసారి షర్మిలపై తనదైన శైలిలో స్పందించిన కవిత… రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌..

ఎమ్మెల్సీ కవిత తొలిసారి షర్మిలపై స్పందించారు. వైఎస్ఆర్‌ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇది చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే కొందరు షర్మిలపై దాడిని సమర్థించారు. కేసీఆర్‌పై ఇష్టానుసారం తిట్ల దండకం అందుకుంటున్న షర్మిలకు ఇది తగిన శాస్తే…

ఇలాంటి నేతే కదా కష్టకాలంలో కావాల్సింది. ఆపదలో ఆదుకున్నవాడే ఆపద్భాంధవుడు.. అందుకే బాజిరెడ్డికి ఆ మాస్‌ ఇమేజ్‌…

జనం నేత జనం మధ్యలో ఉంటాడు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటాడు. ఆపదలో ఆదుకుంటాడు. ఆసరాగా టాడు. భరోసా కల్పిస్తాడు. కష్టకాలంలో ఆ కుటుంబానికి నేనున్నానంటూ ఊతకర్రవుతాడు. వాళ్లే జనం గుండెల్లో కలకాలం నిలుస్తారు. అలాంటి నేతే బాజిరెడ్డి గోవర్దన్. టీఆరెస్‌నే నమ్ముకుని…

ఆ ఎడిటర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే సీటు కావాలట…. ఇదెక్కడి తలనొప్పిరా బాబు అనుకుంటున్న అధికార పార్టీ…!!

ఆయన ఓ పత్రికకు ఎడిటర్‌. ఆ పత్రిక కేసీఆర్‌కు అనుకూల పత్రిక. దుబ్బాక నియోజకవర్గంపై ఆ ఎడిటర్‌ కన్ను పడింది. అధికార పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ పోటీకి ఆయన సతీమణిని దింపినా… బీజేపీ గెలిచింది. దీంతో…

ఎంత ఎదిగినా…. డౌన్ టు ఎర్త్ పైడి రాకేష్ రెడ్డి. కష్టాల కడలి ఈది.. పారిశ్రామిక వేత్త గా ఎదిగి… ఎంతోమందికి విదేశాల్లో ఉపాధి… విద్య కు తోడ్పాటు…. వైద్యసాయం… రాకేష్ వైపు రాజకీయ పార్టీల చూపు…

ఎంత ఎదిగినా ఒదిగుండాలంటారు ఏ దేశమేగినా.. కన్న ఊరిని, తన వాళ్ళని మరిచిపోవద్దంటారు.. ఇది కొద్ది మంది కే సాధ్యం. కింది స్థాయి నుంచి… కష్టాల కడలిని ఈది పైకెదిగిన వారిలో కొందరే ఉంటారు… అందులో పైడి రాకేష్ రెడ్డి ఒకరు……

ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి స్థల పరిశీలన జరిపిన మంత్రి,ఎమ్మెల్యేలు…సకల సదుపాయాలతో ప్రజలకు అన్నివిధాలుగా ఉపయోగకరంగా ఉండేలా అనువైన ప్రదేశంలో బస్టాండ్ నిర్మాణం

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించదల్చిన ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం కోసం సోమవారం రాత్రి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్…

నిజామాబాద్ అంటే కెసిఆర్ కు ప్రత్యేక అభిమానం… అందుకే ఆదర్శ నగరంగా తీర్చి దిద్దేందుకు పెద్ద ఎత్తున నిధులు… ఎనిమిదేళ్లలో 659 కోట్ల అభివృద్ది… నగరాభివృద్ది పై వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష…

నిజామాబాద్: జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే,…

అంబేద్కర్ గారి ఆలోచనలు సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలు అవుతున్న రాష్ట్రం తెలంగాణ… ఫిబ్రవరి నెలలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తి … ఆయన సేవలు స్మరించుకునే విధంగా,వారి ఆశయాలు స్ఫూర్తి నింపే విధంగా 11న్నర ఎకరాల్లో నిర్మాణం .. నగర నడిబొడ్డున నిర్మిస్తున్న ఈ కట్టడం దేశంలోనే అత్యంత అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలవనుంది – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మిస్తున్న డా.బి. ఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు..సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి…

నిజామాబాద్ కు కొత్త బస్టాండ్….రైల్వే స్టేషన్ పక్కన ఐదున్నర ఎకరాల్లో కొత్త బస్టాండ్ నిర్మాణానికి సీఎం కెసిఆర్ ఓకే… ఫలించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి కృషి…. ఏడాదిలోగా నిర్మాణం పూర్తికి కసరత్తు….

నిజామాబాద్ కు కొత్త బస్టాండ్ రానున్నది. ఎన్నో రోజులుగా పెండింగ్ లో వున్న ఈ ఫైల్ పై సీఎం కెసిఆర్ సంతకం చేసినట్టు తెలిసింది.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పలు మార్లు సీఎం దృష్టికి ఈ…

You missed