ఇంత దారుణమైన అవినీతిని మనం గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఇలాంటి బీజేపీ పార్టీని తెలంగాణాలో గెలిపించాలా?
గుజరాత్ రాష్ట్రములో ఐదు రోజులక్రితం పునర్నిర్మించబడిన కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. నాలుగువందలమంది నదిలో పడిపోయారని ప్రాధమిక సమాచారం. అందరూ ప్రాణాలతో బయటపడాలని ప్రార్ధిద్దాం. ఆర్భాటంగా మోడీ గారు ప్రారంభించిన వందేమాతరం రైలు బర్రెలు, గొర్రెలు గుద్దితేనే ముక్కలు ముక్కలు అవుతున్నది. బీజేపీ…