Month: October 2022

ఒక్క ఘటన…. ఎన్నో..అనుమానాలు.. … ఎమ్మెల్యేల ట్రాప్ భూమా రాంగ్…. టిఆర్ఎస్ కు సెల్ఫ్ గోలా… బ్లేమ్ గేమ్ లో బిజెపికి నష్టమా…. అనుమానాలకు తావిస్తున్న దర్యాప్తు…..

అత్యంత సంచలనం సృష్టించి, రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అధికార టిఆర్ఎస్ పార్టీకి సెల్ఫ్ గోల్ గా మారనున్నదా ..? మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యా యత్నం కేసు మాదిరిగా భూమారంగ్ కానున్నదా…? లేక రాష్ట్రంలో…

కేసీఆర్ ఛేదించిన భయంకరమైన కుట్ర … ముందు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలను కూల్చాలని పధకం వేశామని స్వాములు చెప్పడం విశేషం. ఆ మూడు రాష్ట్రాల తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కూల్చే పధకం …. అస‌లేం జ‌రిగింది… ఇదీ వాస్త‌వం..!!

కేసీఆర్ ఛేదించిన భయంకరమైన కుట్ర @@@ అప్పటికే నాలుగైదు రోజులుగా మంతనాలు సాగుతున్నాయి. ఈ మంతనాల్లో కీలకపాత్ర తిరుపతికి చెందిన సింహయాజులు స్వామిది. ఆయనకు ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి. లోకల్ గా అనేకమంది బీజేపీ, టీఆరెస్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో…

న‌రేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే… అందుకే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారు … బిడ్డా మీ ఆటలు ఇక్కడ సాగవు…ఇది కేసిఆర్ అడ్డా.. 18వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు.. మా ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు.. బీజేపీ ప్రలోభాల కుట్రను బట్టబయలు చేసి యావత్ తెలంగాణ సమాజంతో శబాష్ అనిపించుకున్నారు.. బండి సంజయ్ కు సిగ్గు లేదు.. గుజరాత్ బానిసలా ఉండడం కంటే చావడం మేలు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: ప్రధాని నరేంద్ర మోడీని,కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ప్రశ్నించి,వారి అవినీతిని ఎండగట్టే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరే అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ మండలం డి…

కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను ఓర్వలేక…మోడీ,అమిత్ షా కుట్ర.. రాజ గోపాల్ రెడ్డి లాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు..టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలు..బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగరు.. బీజేపీ కొనుగోలు కుట్రను భగ్నం చేసిన మా ఎమ్మెల్యేలకు సెల్యూట్..- శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: కేసిఆర్ కు దేశ వ్యాప్తంగా ఆదరణను చూసి ఓర్వలేక…మోడీ,అమిత్ షా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ,అమిత్ షా ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. అమ్ముడు…

అప్పుడు చంద్ర‌బాబు.. ఇప్పుడు మోడీ.. తెలంగాణ‌పై వాలిన గ‌ద్ద‌లు.. విచ్చిన్నానికి విఫ‌ల‌ప్ర‌యోగాలు.. ఎమ్మెల్యేల కొనుగోలు ప్ర‌క్రియ పై దేశ‌వ్యాప్త చ‌ర్చ‌… కొత్త రాజ‌కీయాల‌కు తెర లేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక

నాడు చంద్ర‌బాబు రేవంత్‌ను ప్ర‌యోగించాడు. కేసీఆర్ తిప్పికొట్టాడు. పట్ట‌ప‌గ‌లు ఓటుకు నోటుకేసులో నోట్ల క‌ట్ట‌ల‌తో ప‌ట్టుబ‌డ్డారు. తెలంగాణ‌ను విచ్చిన్నం చేసే కుట్ర ఆ రోజు అలా విచ్చిన్న‌మైంది. ఇన్నాళ్ల‌కు ఇప్పుడు మ‌ళ్లా మునుగోడు ఉప ఎన్నిక వేదిక ఎమ్మెల్యేల బేర సారాల‌కు…

కేసీఆర్ సంక్షేమ ఫ‌లాలు ఎక్కువగా అందేది మ‌హిళ‌ల‌కే… మ‌హిళా లోకానికి కేసీఆర్ ప్ర‌భుత్వం పెద్ద‌పీట‌.. కేసీఆర్ ప్ర‌భుత్వంలో మ‌హిళా లోకం మరింత అభివృద్ది…మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో రాష్ట్ర ఉమెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఆకుల ల‌లిత‌….

సంక్షేమ ఫ‌లాలు అందించే విష‌యంలో దేశంలోనే తెలంగాణ నెంబ‌ర్ వ‌న్‌లో ఉంద‌ని, అందులో రాష్ట్ర సంక్షేమ ఫ‌లాలు అధికంగా మ‌హిళ‌ల‌కే అందుతున్నాయ‌ని తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఆకుల ల‌లిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌ను అన్ని…

కేసీఆర్‌ పెడుతున్న బువ్వ తింటున్నాం, పెన్షన్ తీసుకుంటున్నాం… ఆయ‌న‌ను ఎలా మ‌రుస్తాం… అంటున్న మునుగోడు ప్ర‌జ‌లు.. రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా కష్టమే…కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం డి. నాగారం గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరుపున రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను…

నెలరోజులనుంచి వందలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ బీభత్సంగా ప్రచారం చేస్తున్నా… రాజ‌గోపాల్ రెడ్డికి ఓట‌మి ద‌డుపు జ్వ‌రం… మునుగోడులో పేలుతున్న జోకులు.. బీజేపీకి రాలుతున్న బ‌జ్జీలు..

రాజగోపాల్ రెడ్డికి వింత జ్వరం @@@ చాలామందికి గుర్తుండే ఉంటుంది…అలిపిరిలో బాంబుదాడి జరిగిన తరువాత కొన్ని వారాల పాటు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ఒకచేతికి బ్యాండేజ్ తో, మరునాడు మరొక చేతికి బ్యాండేజ్ తో కనిపించి తెగ నవ్వించారు. ఎగ్జిబిషన్…

ఏది నిజం…? ఏది ఫేక్‌..?? కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో కూలీలుగా పోలీసులు….. ఫేక్ వార్త వైరల్‌…. తిప్పికొట్టిన స‌ర్కార్‌…

కొంత మంది బీజేపీ అభిమానులు. ఓ మీడియా… క‌లిసి ఓ వార్త‌ను నిన్న‌టి నుంచి వైర‌ల్ చేసి వ‌దిలాయి. అదేమంటే… కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో తెలంగాణ పోలీసులు కూలీలుగా మారార‌ని. ఏదో ఓ ఫోటో పోస్ట్ చేశారు. వీళ్లు పోలీసులా..? పాలేరులా..?…

పెరిగిన ధరలతో ఎంత అవస్థ పడుతున్నమో మహిళలు ఆలోచన చేయాలి.. 18వేల కోట్ల తన సొంత కాంట్రాక్ట్ కోసం రాజ గోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండు.. నాలుగు ఏళ్లుగా ఏమీ చేయనోడు ఇప్పుడు ఏమి చేస్తాడు..?- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం డి.నాగారం గ్రామంలో టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్,మునుగోడు…

You missed