Tag: bjp

మంత్రి కాకముందే మంత్రాంగాలు.. జిల్లాపై పట్టు కోసం సుదర్శన్‌రెడ్డి జోక్యం.. మంత్రి హోదాలో అధికారులతో మీటింగులు.. ఆర్మూర్‌ అధికారులకు అల్టిమేటం.. ఏం కావాలన్నా తనను సంప్రదించాలని హుకూం.. షాడో ఎమ్మెల్యేగా వినయ్‌రెడ్డి రోల్‌… ఆర్మూర్‌ ఎమ్మెల్యేను డమ్మీ చేసే యత్నం.. పోలీస్‌ డిపార్ట్‌మెంటుపై ఇప్పటికే గురి.. షకీల్‌ విషయంలో తీగలాగిన సుదర్శన్‌రెడ్డి, శరత్‌రెడ్డి

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: అధికార పార్టీ హవా జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. సీనియర్‌ లీడర్‌, బోధన్‌ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మంత్రి కాకముందే మంత్రి అధికారులకు హుకూం జారీ చేసేస్తున్నాడు. తాజాగా ఆర్మూర్‌ నియోజకవర్గ అధికారులతో ఆయన మీటింగు పెట్టించాడు.ఈ…

అభివృద్ధి వర్సెస్‌ ఆరోపణలు.. ‘అర్బన్‌’లో ఇద్దరు సేట్ల మధ్య బస్తీమే సవాల్‌… డెవలప్‌మెంట్‌పై చర్చకు రెడీయా..? సవాల్‌ విసిరిన బిగాల…. రా చర్చిద్దాం ఖబ్జాలపై ధన్‌పాల్‌ ప్రతిసవాల్.. పక్కదారి పట్టిన చాలెంజ్‌…. హాట్‌ కామెంట్లతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల వార్‌..

ఎక్కడైనా సరే.. ఎప్పుడైనా సరే..! ప్లేస్‌ నువ్వే డిసైడ్‌ చేయ్‌..!! ఒంటిరిగా వస్తా..! సింగిల్‌ హ్యాండ్‌.. గణేశ్‌..!! ఇదేదో సినిమా డైలాగ్‌ అనుకునేరు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే, బిగాల గణేశ్‌ గుప్తా సవాల్‌ ఇది. బీజేపీ అభ్యర్థి ధన్‌పాల్‌పై బిగాల ఇలా…

ధన్‌పాల్ కు ‘యెండల’ సెగ… అర్వింద్‌పై ప్రతీకారేచ్చతో రగులుతున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. భాయ్‌సాబ్‌ను బాన్సువాడకు పంపడంపై గుర్రు.. జిల్లా రాజకీయాలకు దూరం చేశారనే ఆగ్రహం.. ధన్‌పాల్ గెలిస్తే షాడో ఎమ్మెల్యేగా అర్వింద్‌ చెలామణి అవుతాడనే భయం.. ధన్‌పాల్‌ను ఓడించేందుకు తెరవెనుక ప్లానింగ్….

నిజామాబాద్‌ అర్బన్‌ బీజేపీలో అంతర్గత పోరు ముదురుతోంది. సీనియర్‌ లీడర్ యెండల లక్ష్మీనారాయణను జిల్లా రాజకీయాలకు దూరం చేసే ఎత్తుగడలో భాగంగానే బాన్సువాడకు పంపారని ఆయన, ఆయన వర్గం నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై గుర్రుగా ఉన్నారు. ఆనాడు డీఎస్‌ పీసీసీ చీఫ్‌…

‘వాస్తవం’ ఆఫ్‌ ది రికార్డ్‌…. ఒకరికొకరు… అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం అర్వింద్‌… బోధన్‌ బీజేపీ క్యాండిడేట్‌ కోసం సుదర్శన్‌రెడ్డి… బీజేపీలో విస్తృత ప్రచారం… అర్వింద్‌పై అధిష్టానానికి ఫిర్యాదు..

ఆ ఇద్దరూ సిద్దాంతాలు పక్కన పెట్టారు. బద్ద విరోదులను కాసేపు మరిచారు. ఎవరి లాభాలు, వారి వారి అవసరాలు అప్పటికప్పుడు చూసుకున్నారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల గురించి. ఎవరా నాయకులని ఆరా తీస్తున్నారు. మాజీ…

అర్వింద్‌పై కవిత, లలితల కాళికావతారం.. చీ చీ అర్వింద్‌.. కవిత, లలితలపై అర్వింద్‌ చీప్‌ కామెంట్స్‌.. మండిపడ్డ ఇద్దరు మహిళా నేతలు.. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. నీ తండ్రికే నరకం చూపిన నీకు నన్ననే హక్కెక్కడిది.. నీకు మహిళాలోకం బుద్దిచెబుతుందన్న ‘ఆకుల’

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ షరా మామూలుగా ఇవాళ మళ్లీ తన నోటి దూలను ప్రదర్శించాడు. అదీ మహిళా నేతల మీద. ఒకరు ఎమ్మెల్సీ కవిత కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. అర్బన్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో…

వివాదస్పద అర్వింద్ … బీఆరెస్‌ మేనిఫెస్టో చించిన ఎంపీ… సీట్లు ఎన్నొస్తయో తెల్వదు కానీ బీజేపీదే అధికారమట… చర్చనీయాంశమైన అర్వింద్‌ వ్యాఖ్యలు..

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలు, చేతలు, చేష్టలు ఇందూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలిచే అర్వింద్‌ మాటలు షరా మామూలైపోయాయి. కానీ ఆదివారం డిచ్‌పల్లిలో జరిగిన రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి…

గెలుపు తీరాల కోసం…అన్నాచెళ్లెలు.. కామారెడ్డికి కేటీఆర్‌… ఇందూరుకు కవిత.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఉమ్మడి నిజామాబాద్‌ క్లీన్‌ స్వీప్‌ కోసం …. అర్బన్‌, బోధన్‌లకు ఇన్‌చార్జిగా కవిత, కామారెడ్డి ఇన్చార్జిగా కేటీఆర్‌… ఓడిపోయే సీట్లపై నజర్.. జాకీలు పెట్టి లేపే యత్నం.. ఎలాగైనా అన్ని స్థానాలు గెలవాలనే లక్ష్యం..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది నియోజకవర్గాలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నా చెళ్లెల్లకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్‌ జిల్లా కవితకు, కామారెడ్డి జిల్లా కేటీఆర్‌కు బాద్యతలు ఇచ్చారు కేసీఆర్. నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌ నియోజకవర్గాలు…

ఈసీ ఝలక్‌… ఎన్నికల వేళ సీపీ బదిలీ… బీఆరెస్‌కు బీజేపీ షాక్‌.. అధికార పార్టీకి అనుకూలమనే ఈ నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా పలువురి ఐపీఎస్‌ల బదిలీలతో వేడెక్కిన రాజకీయం..

ఎన్నికల వేళ బీజేపీ తన అధికార సత్తా చాటుకున్నది. ఈసీతో ఐపీఎస్‌ల బదిలీలకు పాల్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఈసీ బుధవారం రాత్రి అనూహ్య , సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇందులో నిజామాబాద్‌ సీపీ కూడా ఉండటం…

నోటిఫికేషన్ లో ప్రతిఫలించని ఆకాంక్ష ..పసుపు బోర్డు పెట్టేది మన తెలంగాణలో కాదా ? .. మద్దతు ధర ఊసేది ? .. కార్యాచరణలో మతలబులున్నాయా ? .. రైతులను వీడకున్న సందిగ్ధం .. రాజకీయ క్రీడలో మళ్లీ రైతులు ఓడిపోనున్నారా..?

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్‌ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్‌ నగర్‌ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో…

కెటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎందుకు..? నీవు ఎవడివి కౌన్ కిస్కాగాడివి.. కేసిఆర్ పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ .. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని ఘాటుగా స్పందించిన మంత్రి

నిజామాబాద్: “నిజామాబాద్ సభలో కేసిఆర్ గారిపై పై ప్రధాని మోడీ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గం. ప్రధాని స్థాయి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పచ్చి అబద్ధాలు మాట్లాడడం అత్యంత హేయనీయం. కేసిఆర్ ఎన్డీయేలో కలుస్తానని చెప్పడం పచ్చి…

You missed