Turmeric Board: అర్వింద్ను టీఆరెస్సోళ్లు ఇడిసిపెట్టినా… కాంగ్రెసోళ్లు మాత్రం వదలడం లేదు. పసుపు బోర్డు కోసం రైతులతో ఢిల్లీ బాట….
అర్వింద్ అంటేనే పసుపు బోర్డు గుర్తొస్తది రైతులకు. ఎట్లాగూ గెలిచేది లేదనుకున్నాడో.. అడిగేవారెవరనుకున్నాడో తెలియదు కానీ, తనను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని ఓ ఉచిత హామీ ఇచ్చేశాడు రైతులకు. ఏ పోపోవోయ్.. మాటలు చెప్పొచ్చావు అని…
