పింఛన్… ఓట్లు పంచెన్… బీఆరెస్, కాంగ్రెస్లకు ఇవే ఇప్పుడు ప్రధాన అస్త్రాలు… నాలుగువేల పింఛన్ ఇస్తామని రేవంత్ మళ్లీ ప్రకటన… సూర్యాపేట సభలో పింఛన్లు పెంచనున్నామని హింట్ ఇచ్చిన కేసీఆర్…. అందరి దృష్టి పింఛన్ పెంపుపైనే…. మ్యానిఫెస్టోలో ఇదే ప్రధానం కానుందా..??
ఎన్నికలకు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉంది. కానీ మ్యానిఫెస్టోలో లేని చెప్పని కొత్త పథకాలు ఇప్పట్నుంచే పుట్టుకొస్తున్నాయి. రోజుకొకటి చొప్పున ప్రకటించేస్తున్నారు. ప్రధానంగా ఆ సారి అధికార పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్…