Month: March 2024

పాము పాలుతాగదు.. పగబట్టదు..! సినిమాల్లో చూపించేవన్నీ చెవిలో పువ్వులు పెట్టే సన్నివేశాలే..! నేటి తరానికి ఎంతమందికి తెలుసు ఈ వాస్తవం.. !!

పాము గుడ్లు పెడుతుంది కాని, వాటిని పొదగదు, పిల్లల్ని పోషించదు. రక్షణ ఉన్న తావున గుడ్లు పెట్టి మరచి పోతుంది. వాతావరణ వేడికే గుడ్లు పొదిగి పిల్లలవతాయి. గుడ్డు పెంకులో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వాటిద్వారా పెరిగే పిండానికి ఆక్సిజన్ అందుతుంది.…

అక్క జైలుకు పోయినా.. అన్నదానం ఆగలే..! కవిత పేరు తలుచకుంటున్న అన్నార్థులు.. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో నిరాటంకంగా నిత్యాన్నదానం.. నిత్యం 1500 మందికి అన్నదానం చేస్తున్న భారత జాగృతి..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఎమ్మెల్సీ కవిత పేరు నిజామాబాద్‌లో పేదల నోటి వెంట నిత్యం వినబడుతూనే ఉంది. ఆమెకు నిండు మనస్సుతో ఆశీస్సులు అందుతూనే ఉన్నాయి. కవిత జైలుకు పోయింది.. లిక్కర్‌ కేసులో అరెస్టయ్యింది అనేది రొటీన్‌ న్యూస్‌.…

మహేశ్‌ వద్దన్నాడు.. జీవన్‌కు ఓకే అన్నారు.. ఎంపీ టికెట్‌ను తిరస్కరించిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. జీవన్‌రెడ్డికి ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని కోరిన మహేశ్‌.. సీనియర్‌కే మొగ్గు చూపిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బీసీకే టికెట్‌ ఇద్దామని అధిష్టానం డిసైడ్‌ అయినా.. ఓసీకే టికెట్‌ వరించింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌ కుమార్‌ కు ఎంపీ టికెట్‌ ఇద్దామని అధిష్టానం అంతా ఓకే చేసింది. కానీ…

జీవన్‌రెడ్డికే ఓటేసిన అధిష్టానం..! అటు తిరిగి ఇటు తిరిగి.. రెడ్డీకే నిజామాబాద్‌ లోక్‌సభ సీటు.. బీసీలకు ఆశాభంగం.. అధిష్టానం తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం.. ప్రకటనే తరువాయి.. 

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అనుకున్నట్టే జరిగింది. అటు తిరిగి ఇటు తిరిగి.. ఏవేవో సమీకరణలు ముందుకు తెచ్చి.. బీసీ ఓసీ అంటూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా చూపి చివరకు జీవన్‌రెడ్డికే ఓటేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఓడిన నేతలకు…

vastavam telugugu breaking news, 27-03-2024, అనుకున్నది సాధించారు.. అక్కను జైలుకు పంపారు.. ! పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ లబ్ది కోసం కరెక్టు సమయంలో దెబ్బ కొట్టిన మోడీ.. కేసీఆర్‌కు కోలుకోలేని దెబ్బ.. ‘పార్లమెంటు’ ఫలితాలపై తీవ్ర ప్రభావం..www.vastavam.in

మంత్రి పదవి రాక మాట వినేవారు లేక..!! జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు సుదర్శన్‌రెడ్డికి ఎంపీ ఎన్నికల సవాల్‌.. ఎన్నికల ముందు మంత్రి పదవి ఇవ్వక.. ఇబ్బందులు పడుతున్న సీనియర్ నేత.. ఇప్పటికీ ఎవరికి టికెట్‌ ఇప్పించుకోవాలో తెలియని అయోమయ పరిస్తితి..…

లక్ష్మీపుత్రుడు.. రమేశ్‌రెడ్డి..! డీసీసీబీ చైర్మన్‌కు సుదర్శన్‌రెడ్డి కితాబు.. చైర్మన్‌ ఎన్నిక తరువాత మాజీ మంత్రిని కలిసిన పాలకవర్గం …

వాస్తవం- నిజామాబాద్‌ ప్రతినిధి: డీసీసీబీ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన కుంట రమేశ్‌రెడ్డిని మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ప్రశంసించారు. రమేశ్‌రెడ్డిని లక్ష్మీ పుత్రుడిగా కొనియాడారు. అతను ఎక్కడున్నా తన పని తాను చేసుకుంటాడని, అప్పగించిన పనిని వందశాతం పూర్తి చేసి…

మంత్రి పదవి రాక మాట వినేవారు లేక..!! జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు సుదర్శన్‌రెడ్డికి ఎంపీ ఎన్నికల సవాల్‌.. ఎన్నికల ముందు మంత్రి పదవి ఇవ్వక.. ఇబ్బందులు పడుతున్న సీనియర్ నేత.. ఇప్పటికీ ఎవరికి టికెట్‌ ఇప్పించుకోవాలో తెలియని అయోమయ పరిస్తితి.. ఆయన తీసుకునే నిర్ణయాలకు పూర్తి మద్దతు దొరకని వైనం.. నేతల మధ్య కొరవడుతున్న సమన్వయం.. ఇదే కొనసాగితే ఎన్నికల పోరులో వెనుకబడే ప్రమాదం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జిల్లా నేతల మధ్య సమన్వయం కొరవడింది. మంత్రివర్గంలో జిల్లాకు చోటు లేకపోవడంతో పెద్ద దిక్కు లేకుండా పోయాడు. మాజీ మంత్రి, బోధన్‌…

అనుకున్నది సాధించారు.. అక్కను జైలుకు పంపారు.. ! ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు వచ్చే నెల 6 వరకు జ్యూడిషియల్ రిమాండ్‌.. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ లబ్ది కోసం కరెక్టు సమయంలో దెబ్బ కొట్టిన మోడీ.. కేసీఆర్‌కు కోలుకోలేని దెబ్బ.. ‘పార్లమెంటు’ ఫలితాలపై తీవ్ర ప్రభావం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అధికారం ఉన్ననాళ్లూ దోస్తు మేరా దోస్తు అన్నారు. అధికారం పోగానే అంతం చూశారు. కేసీఆర్‌ ఒంటెత్తు పోకడలు.. మితిమీరిన అతి విశ్వాసపు ఆలోచనలు రాజకీయంగా అతన్నే కాదు.. ఇటు పార్టీని అతని కూతురు…

ఇందూరు గౌడ్స్‌ను వెంటాడుతున్న మధుయాష్కీ పాపం.. ! రాజకీయంగా ఆదుకుంటే అనాథను చేసిన మాజీ ఎంపీ.. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో గణనీయంగా గౌడ్స్‌ ఓట్లు.. మధుయాష్కీని గుండెల్లో పెట్టి గెలిపించుకున్న గౌండ్లు.. అవకాశవాద రాజకీయాలతో ఆ కులస్థుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మధుయాష్కీ.. జిల్లా రాజకీయాలకు దూరమైన యాష్కీ.. ఇప్పుడు ఎంపీ టికెట్ అడగలేని పరిస్థితి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: మధుయాష్కీ. రాజకీయాలంటే అసలే తెలియదు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చాడు. డీఎస్‌ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. పక్కా సమైక్యవాదియైన రాజశేఖర్‌రెడ్డిని ఎదిరించి నిలిచాడు. మాచారెడ్డి మండలంలో రైతుల ఆత్మహత్యలపై చలించి…

You missed