Month: March 2024

తరువాత టార్గెట్‌ అనిల్‌..! ఎవరినీ వదలని ఈడీ.. మోడీ.. ఇందూరులోనూ సోదాల కలవరం.. కవిత భర్త అనిల్‌ టార్గెట్‌గా ఈడీ సోదాలు.. పీఏలపైనా నజర్‌.. జాగృతి నేతలపైనా గురి..

వాస్తవం – ప్రత్యేక ప్రతినిధి: నిను వీడని నీడను నేనే.. అన్నట్టు కవిత వెంట పడుతున్నాడు మోడీ. కవితను అరెస్ట్‌ చేసి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రూట్‌ క్లియర్‌ చేసుకున్న మోడీ.. ఇంకా ఆమెను వదలడం లేదు. తాజాగా మాదాపూర్‌లో కవిత…

రైతులకు లీగల్‌ నోటీసులు… క్రాప్‌లోన్లు వడ్డీతో సహా పదిహేను రోజుల్లో చెల్లించండి.. లాయర్ల ద్వారా రైతులకు నోటీసులు… రుణమాఫీపై ఎటూ తేల్చని కాంగ్రెస్‌.. అప్పుడు కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌.. ఇద్దరూ ఇద్దరే.. రుణమాఫీపై రైతులతో ఆడుకుంటున్న రాజకీయ పార్టీలు.. మధ్యలో రైతాంగం బలి…

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: బీఆరెస్‌, కాంగ్రెస్‌ దొందూ దొందేనని తేలింది. రాజకీయ క్రీడలో రైతులు బలికాక తప్పదని మరోసారి రూడీ అయ్యింది. ఎన్నికల వేళ ఇచ్చే హామీలు అమలుకు సాధ్యం కావడం అంత ఈజీ కాదనీ తెలిసిపోయింది.…

కాంగ్రెస్‌ చూపు ఎల్ రమణ వైపు.. నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి పద్మశాలికి చాన్స్‌ ఇవ్వాలని యోచన.. జీవన్‌రెడ్డిని పక్కన పెట్టిన అధిష్టానం… కవితరెడ్డి పోటీకి సిద్దంగా ఉన్నా లోకల్ క్యాడర్‌లో అసంతృప్తి.. అంతా రెడ్లే అవుతున్నారు.. నిజామాబాద్‌ బీసీకి ఇవ్వాలని నిర్ణయం.. త్వరలో ఎల్ రమణ కాంగ్రెస్‌ గూటికి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలదన్నెలా నడుస్తోంది నిజామాబాద్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ టికెట్‌ వ్యవహారం. చివరకు బీసీకే ఈ సీటు ఇవ్వాలని డిసైడ్‌ అయినట్టు తెలిసింది. మొత్తం రెడ్ల సంఖ్య పెరిగిపోవడంతో నిజామాబాద్‌ బీసీకి…

vastavam digital news,telugu breaking news, 21-03-2024, www.vastavam.in, బాల్కొండ కాంగ్రెస్‌లో… డీసీసీబీ చిచ్చు.. రమేశ్‌రెడ్డికి చైర్మన్‌ ఇవ్వడం పై సునీల్‌ అలక..

బాన్సువాడ కాంగ్రెస్‌లో షబ్బీర్‌ చిచ్చు… కాసుల బాల్‌రాజుకు పదవి రావడంపై పార్టీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత… తనను ఓడగొట్టిన కాసులకు ఎలా పదవి ఇస్తారని ‘ఏనుగు’నిలదీత.. పోరాడి ఓడిన పోచారం.. అన్ని ప్రయత్నాలు చేసి.. చివరకు రాజీనామా చేసిన భాస్కర్‌రెడ్డి.. అవిశ్వాస…

బాన్సువాడ కాంగ్రెస్‌లో షబ్బీర్‌ చిచ్చు… కాసుల బాల్‌రాజుకు పదవి రావడంపై పార్టీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత… తనను ఓడగొట్టిన కాసులకు ఎలా పదవి ఇస్తారని ‘ఏనుగు’నిలదీత..

వాస్తవం ప్రతినిధి- బాన్సువాడ: బాన్సువాడ కాంగ్రెస్‌లో పదవి చిచ్చు రగిలింది. షబ్బీర్‌ అలీ దీనికి ఆజ్యం పోశాడు. కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ పదవిని ఇచ్చింది ప్రభుత్వం. దీనిపై బాన్సువాడ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్‌రెడ్డి తన అనుచరులతో…

పోరాడి ఓడిన పోచారం.. అన్ని ప్రయత్నాలు చేసి.. చివరకు రాజీనామా చేసిన భాస్కర్‌రెడ్డి.. అవిశ్వాస పరీక్షకు పన్నెండు గంటల ముందే… కుంట రమేశ్‌రెడ్డికి చైర్మన్‌ ఇన్చార్జి బాధ్యతలు.. అధికారిక ప్రకటనే తరువాయి..

వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్‌: పోచారం భాస్కర్‌రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు తండ్లాడి ఓడాడు. డీసీసీబీ చైర్మన్‌ పదవిపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో కుంట రమేశ్‌రెడ్డిపై అన్ని రకాల పోరాటాలు చేశాడు పోచారం. డైరెక్టర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాడు. బెదిరించాడు. కోర్టు…

బాల్కొండ కాంగ్రెస్‌లో… డీసీసీబీ చిచ్చు..! రమేశ్‌రెడ్డికి చైర్మన్‌ ఇవ్వడం పై సునీల్‌ అలక..!! సుదర్శన్‌రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సునీల్‌ రెడ్డి.. తన ఓటమికి కారకుడైన రమేశ్‌రెడ్డిని అందలమెక్కించడమా..? వద్దే వద్దని తీవ్రంగా అడ్డుకుంటున్నవైనం.. రమేశ్‌రెడ్డిని వదిలేది లేదంటున్న ముత్యాల.. రమేశ్‌రెడ్డి రాకతో ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్‌..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కుంట రమేశ్‌రెడ్డికి డీసీసీబీ చైర్మన్‌ పదవి ఇవ్వడం పట్ల బాల్కొండ కాంగ్రెస్‌ నేత ముత్యాల సునీల్‌రెడ్డి కినుక వహించాడు. దీనంతటి కారకుడైన మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిపై భగ్గుమంటున్నాడు. డీసీసీబీ అవిశ్వాస…

vastavam telugu breaking news, 20-03-2024, www.vastavam.in- ‘ఏనుగు’ గాడిదెందుకు ఎక్కింది..? తత్వం బోధపడ్డ ఆరెస్పీ.. జీరో నుంచి మొదలుపెట్టిన కేసీఆర్‌..

‘ఏనుగు’ గాడిదెందుకు ఎక్కింది..? తత్వం బోధపడ్డ ఆరెస్పీ.. జీరో నుంచి మొదలుపెట్టిన కేసీఆర్‌.. బీఆరెస్‌లో ఆరెస్పీ చేరిక సరైన పొలిటికల్‌ స్ట్రాటజీయే..! ప్రవీణ్‌కుమార్‌ నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న దళితులు.. సరైన సమయంలో సరైన నిర్ణయమే అంటున్న రాజకీయ విశ్లేషకులు… రాజకీయంగా…

‘ఏనుగు’ గాడిదెందుకు ఎక్కింది..? తత్వం బోధపడ్డ ఆరెస్పీ.. జీరో నుంచి మొదలుపెట్టిన కేసీఆర్‌.. బీఆరెస్‌లో ఆరెస్పీ చేరిక సరైన పొలిటికల్‌ స్ట్రాటజీయే..! ప్రవీణ్‌కుమార్‌ నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న దళితులు.. సరైన సమయంలో సరైన నిర్ణయమే అంటున్న రాజకీయ విశ్లేషకులు… రాజకీయంగా అనుకున్నది సాధించేందుకు బీఆరెస్‌ ప్లాట్‌ఫామే బెటర్‌.. ఆరెస్పీ కూడా కేసీఆర్‌లాగే ఆలోచించాడు… ఇద్దరి పాలసీ ‘వాడుకుని వదిలేయడం..’

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఏనుగు వెళ్లి గాడిదమేదిక్కింది. అర్థమయ్యే ఉంటుంది. ‘ఓడిందే మంచిదైంది.. గాడిదెవరో గుర్రమెవరో తెలుస్తుంది..’ అన్నాడు కేసీఆర్ మొన్న. అధికార్టీని గాడిదతో పోల్చాడు. వాస్తవానికి గాడిదలా మారింది కేసీయారే. సరే, ఇప్పుడు విషయం అది…

You missed