Month: March 2023

నిను వీడని నీడను నేనే…! పాపం…అర్వింద్‌..! ఇంటా, రచ్చా… రచ్చ రచ్చే… పసుపుబోర్డు ఫ్లెక్సీలతో మరింత ఉచ్చులోకి అర్వింద్‌ రాజకీయం..

ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ఎల్లప్పుడూ అబద్దాలు చెల్లుబాటు కావు. వ్యక్తిత్వం కడవరకు ఉంటుంది. అప్పటిమటుకు ఏదో చెప్పేసి దాటేద్దాం.. పదవి ఎక్కేద్దాం అంటే కుదరుదు. ఇగో ఇట్లనే అవుతుంది. రైతుల చిరకాల వాంఛ పసుపుబోర్డు సెంటిమెంటను బాగా వాడుకుని ఎంపీగా…

సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని తీర్మానం.. ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ అధ్యక్షతన 53వ మహాసభ సమావేశంలో తీర్మానం..

ది ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌ సంబారి మోహన్‌ అధ్యక్షతన సోమవారం ఐడీసీఎంఎస్‌ ప్రధాన కార్యాలయంలో 53 వ మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. సహకార సంఘాల అధ్యక్షులకు గౌరవం వేతనం పెంచాలని,…

రేపు నామీద కూడా కేసులు పెడ్తరు..భయ పడేది లేదు…పెద్దాయన డి.ఎస్ పరిస్థితి ఏ తండ్రికి రావొద్దు – ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మోర్తాడ్: బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల క్లస్టర్ 2 గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, పార్టీ జిల్లా…

కేటీఆర్ నా కొడుకుకి మళ్ళీ ప్రాణం పోసిండు.. శ్రీకాంత్ చారి తల్లి భావోద్వేగం

ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడని కూడా గుర్తు చేశారు కేటీఆర్. ఆయనకు గుర్తుగా ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడతామని మంత్రి కేటీఆర్…

ఆత్మీయ సమ్మేళనానికి సతీ సమేతంగా హాజరైన మంత్రి వేముల… ఊరంతా కలిసి వనభోజనాలకు వెళ్లినట్లు.. సరదాగా కుటుంబ సభ్యులతో గడిపి.. సహపంక్తి భోజనాలు చేసి…

భీంగల్: బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు భీంగల్ మండలం లింబాద్రి గుట్ట వద్ద జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – నీరజారెడ్డి దంపతులు సతీసమేతంగా…

మహారాష్ట్ర రైతులపై కేసీఆర్‌ తెలంగాణ కిసాన్‌ మంత్ర….అక్కడి రైతుల్లో కొత్త ఆలోచనకు తెరలేపిన కేసీఆర్‌ స్పీచ్‌… సూటిగా సుత్తిలేకుండా సాగిన ప్రసంగం….

నాందేడ్‌ జిల్లాలో రెండోసారి బీఆరెస్‌ పెట్టిన బహిరంగ సభ సక్సెసయ్యింది. ఈసారి కేసీఆర్ తనదైన శైలిలో కాకుండా కొంత పంథా మార్చాడు. రైతల్లో ఇక్కడి తెలంగాణ పథకాలు ఎలా అమలవుతున్నాయో వివరిస్తూనే అక్కడ ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలనే చైతన్యాన్ని…

డీఎస్‌, సంజయ్‌ చేరికపై ఇందూరు కాంగ్రెస్‌ సైలెంట్‌ వార్‌..! తమకు సమాచారమే లేదన్న కీలక నేతలు.. వీరి చేరిక పార్టీకి నష్టమేనంటున్న నాయకులు… రేవంత్‌ నిర్ణయం పైనా ఆగ్రహం…

కాంగ్రెస్‌ పార్టీలో డీఎస్‌, సంజయ్‌ల చేరిక ఇందూరు కాంగ్రెస్‌లో కలకలం రేపింది. వస్తామంటే వద్దన్న నేతలను కాదని, రేవంత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కినుక వహించారు ఇక్కడి నేతలు. కనీసం వారికి సమాచారం లేదు. పిలుపు లేదు. ఈ రోజు…

కవితపై కేంద్రం పెట్టిన కేసు బోగస్‌, బేకార్‌ కేసు…ఆమెను మానసికంగా వేధించేందుకు పెట్టిన కేసు.. ఇదేనా ఆడబిడ్డలకు బీజేపీ ఇచ్చే మర్యాద..? మోడీ పాలన జనాలకెవరికీ నచ్చడం లేదు.. తెలంగాణ బిడ్డ ప్రధాని అయితే మన రాష్టానికి, దేశానికి మంచిది- బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌…..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం బేకార్‌, బోగస్‌ కేసు పెట్టిందని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. ఈ కేసు పేరుతో ఆమెను మానసికంగా వేధించారన్నారు. రోజు పొద్దున్నే పిలిచి,…

శభాష్‌ ప్రశాంత్‌..! ఇప్పటి వరకు ఇలాంటి అభివృద్ది చూడలే.. ఎవరితో సాధ్యం కాలే..! మంత్రి ప్రశాంత్‌రెడ్డి పని తీరు పట్ల వందేళ్ల వృద్ధుడి ప్రశంసలు

మంత్రి ప్రశాంత్‌రెడ్డి లాంటి లీడర్‌ను తనింత వరకు చూడలేదన్నాడావృద్ధుడు. డెవలప్‌మెంట్‌ పనులు ఇంతలా ఇప్పటి వరకు చేసిందెవ్వరూ లేరని, అది వేములతోనే సాధ్యమయ్యిందని కొనియాడాడు. మంత్రి పనితీరు పట్ల ప్రశంసల జల్లు కురిపించాడా వయోవృద్ధుడు. స్టేజీపైకి వచ్చి మరీ ప్రభుత్వ పథకాలు,…

తీన్మార్‌ మల్లన్న అసలు జర్నలిస్టేనా..? అతని అరెస్టును జర్నలిస్టు సంఘాలెందుకు ఖండించడం లేదు..? బీజేపీ, కాంగ్రెస్‌లకు మల్లన్న ఓ ఏజెంటా..? జర్నలిస్టు ముసుగులో అక్రమార్జనకు అలవాటుపడ్డాడా..? సీనియర్‌ జర్నలిస్టు విళ్లేషణ…

తీన్మార్ మల్లన్న.. చాలా మంది నోట్లో నానుతున్న పేరు. తప్పు చేసినోడు ఎవడైనా లైవ్ లో ఫోన్ కాల్ చేసి ప్రశ్నించే మల్లన్న ఇప్పుడు జైల్ గోడల వెనుక కటకటాలు లెక్కిస్తున్నారు. అతనికి ఈ జైల్ గోడలు కొత్తవి కావు.. అక్రమ…

You missed