Tag: mp arvind

ఒక్క సీటు… ఇద్దరు అభ్యర్థులు.. నిజామాబాద్‌ లోక్‌సభకు ఒక్కపార్టీ నుంచి ఇద్దరు.. నిజామాబాద్‌ బీఆరెస్‌ ఎంపీ టికెట్‌ బాజిరెడ్డికి ఫైనల్‌.. అభ్యర్థికాకున్నా.. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కవిత కీలకం.. మూడు పార్టీల అభ్యర్థులు ఓకే… నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక రసవత్తరం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇదో విచిత్ర పరిస్తితి. వింటేనే ఆశ్చర్యంగా ఉందా..? నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికంటేనే రాష్ట్ర వ్యాప్తంగా అదో వార్త. కీలకమైన ఎన్నిక. సీఎం కూతురు కవితనే ఓడగొట్టిన చరిత్ర ఈ లోక్‌సభ ఎన్నికకు ఉంది.…

‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌.. ఎమ్మెల్యే ఇయ్యకపోతే ఎంపీనవుతా…. అర్వింద్‌పై యెండల సవాల్‌… నిజామాబాద్‌ రూరల్‌ టికెట్‌ తనకు ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరిన అర్వింద్‌..? అసెంబ్లీలో తన నిర్ణయానికి ఓకే చెప్పాలని వినతి…. పార్లమెంటు ఎన్నికల్లో అధిష్టానం ఇష్టమని విన్నపం.. కులాచారి దినేష్‌కే రూరల్ టికెట్‌..?

ఇందూరు జిల్లాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో తన మనుషులనే అభ్యర్థులుగా ప్రకటించుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. ఇప్పటికే ప్రకటించిన ఐదుగురు అభ్యర్థులు ఆయన సూచించిన నాయకులే. అర్బన్‌ నుంచి…

బీజేపీ ఇందూరు లిస్టులో ట్విస్టు… రూరల్‌ నుంచి తెరపైకి యెండల పేరు.. అడ్డుకుంటున్న అర్వింద్‌.. ఆగిపోయిన జాబితా..

బీజేజీ మొదటి లిస్టు శనివారం విడుదల కావాల్సింది. అనేక ట్విస్టుల మధ్య ఆగిపోయింది. ఇందూరు నుంచి ఆర్మూర్‌, అర్బన్‌, బాల్కొండ, రూరల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి జాబితా విడుదల చేస్తారని అనుకున్నారు. అదే విధంగా సర్వం సిద్దం అయ్యింది…

బీజేపీ లిస్టు రేపు విడుదల .. ఐదుగురు ఓకే… బోధన్‌, కోరుట్ల పెండింగ్‌.. కామారెడ్డి అయోమయం.. కేసీఆర్‌ పై పోటీకి విజయశాంతి లేదా బండి సంజయ్‌..?

బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్టు రేపు (శనివారం) విడుదల కానున్నది. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఐదింటిని ఓకే చేశారు. కోరుట్ల, బోధన్‌ పెండింగ్‌లో పెట్టారు. కోరుట్లలో అర్వింద్‌ పోటీ చేసేందుకు రెడీ అయ్యాడు. దాదాపు అతనికే కోరుట్ల…

అర్వింద్‌పై కవిత, లలితల కాళికావతారం.. చీ చీ అర్వింద్‌.. కవిత, లలితలపై అర్వింద్‌ చీప్‌ కామెంట్స్‌.. మండిపడ్డ ఇద్దరు మహిళా నేతలు.. ఘాటుగా విమర్శించిన ఎమ్మెల్సీ కవిత.. నీ తండ్రికే నరకం చూపిన నీకు నన్ననే హక్కెక్కడిది.. నీకు మహిళాలోకం బుద్దిచెబుతుందన్న ‘ఆకుల’

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ షరా మామూలుగా ఇవాళ మళ్లీ తన నోటి దూలను ప్రదర్శించాడు. అదీ మహిళా నేతల మీద. ఒకరు ఎమ్మెల్సీ కవిత కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. అర్బన్‌లో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో…

వివాదస్పద అర్వింద్ … బీఆరెస్‌ మేనిఫెస్టో చించిన ఎంపీ… సీట్లు ఎన్నొస్తయో తెల్వదు కానీ బీజేపీదే అధికారమట… చర్చనీయాంశమైన అర్వింద్‌ వ్యాఖ్యలు..

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వ్యాఖ్యలు, చేతలు, చేష్టలు ఇందూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో నిలిచే అర్వింద్‌ మాటలు షరా మామూలైపోయాయి. కానీ ఆదివారం డిచ్‌పల్లిలో జరిగిన రూరల్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి…

నోటిఫికేషన్ లో ప్రతిఫలించని ఆకాంక్ష ..పసుపు బోర్డు పెట్టేది మన తెలంగాణలో కాదా ? .. మద్దతు ధర ఊసేది ? .. కార్యాచరణలో మతలబులున్నాయా ? .. రైతులను వీడకున్న సందిగ్ధం .. రాజకీయ క్రీడలో మళ్లీ రైతులు ఓడిపోనున్నారా..?

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్‌ నగర్ సభలో ప్రకటించగానే రైతుల్లో ఆశలు చిగురించిన మాట వాస్తవం. ఆటు తర్వాత ఈనెల 3 న నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని మహబూబ్‌ నగర్‌ ప్రకటనను పునరుద్ఘాటించారు. దీంతో…

మన అర్వింద్‌ అన్న సోషల్‌ మీడియా టైగర్‌…! అధిష్టానమూ గుర్తించిన వైనం..!! అర్వింద్‌కు సోషల్‌ మీడియా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు… చేసేదేమీ ఉండదు.. ఇలా సోషల్‌ మీడియాలో సొల్లు మాట్లాడి ప్రజలను డైవర్ట్‌ చేయడమే పెద్ద పనన్నమాట..!! బీజేపీ సోషల్‌ మీడియాకు అంత ప్రయార్టీ ఇచ్చింది.. మరి టీఆరెస్‌…… ఇంకా మేల్కోలేదు… ఎప్పుడో మరి..!

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ గెలిచిన తరువాత జిల్లాకు చేసిందేమీ లేదు. బాండు పేపర్‌ రాసి గెలిచిన ఎంపీగా.. పసుపు రైతులకు ఎగనామం పెట్టిన ఎంపీగా బాగా కీర్తి గడించాడు. బోర్డు లేదు గీర్డు లేదు… ఆ వ్యవస్తే లేదు.. అంటూ మభ్యపెట్టి…

అంబాసిడర్ ‘కారే’ బెటరు… ఎట్టకేలకు మోడీ నోట ‘జాతీయ పసుపు బోర్డు’ ఏర్పాటు మాట… పాలమూరు సభలో ప్రకటించిన ప్రధాని… అనూహ్యంగా ఇందూరు నుంచి పాలమూరుకు మారిన ప్రకటన….రైతులు నమ్ముతున్నారా..?

బాండుపేపర్‌ రాసిచ్చి మరీ ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న అర్వింద్‌.. ఆ తర్వాత చాలా మాటలు మార్చాడు. ఎన్నో అబద్దాలు వళ్లెవేశాడు. పసుపుబోర్డు అనేది ఓ అంబాసిడర్ కారులాంటిందని, తను తీసుకొచ్చిన స్పైస్‌ బోర్డు బెంజ్‌కారు, టయోటకారులాంటిదని ఏవేవో వర్ణనలు చేసి…

ఈ మౌనం వెనుక వ్యూహమిదేనా..? పసుపుబోర్డు సాధన కమిటీ సైలెన్స్‌పై భిన్నాభిప్రాయాలు.. మోడీ ఏమంటారో చూద్దాం..అని వేచి చూసే దోరణి పట్ల రైతుల్లో ఒకింత అసంతృప్తి..

నిజామాబాదులో ఈనెల 3 న జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ నిర్వహిస్తున్న కారణం ఏదైనా పసుపు బోర్డు అంశంతో మాత్రం ముడి పడిపోయింది. ప్రధాని సభను ఆర్మూర్ లో నిర్వహించి పసుపు బోర్డు పై ప్రధానిచే మాట్లాడించే వ్యూహంలో బిజెపి…

You missed