Tag: mp arvind

ప్రధాని సభ ‘ఆర్మూర్’ నుంచి ‘ఇందూరు’కు ఎందుకు మారింది ? సంకటంగా మారిన పసుపు బోర్డు సంకేతం..అరవింద్ ‘ బోర్ ‘ డ్ బాండ్ ప్రధాని ముందు మోగడం సరికాదని భయమా ?.. ప్రధాని టూర్ పై బిజెపిలో కనిపించని జోష్ – జిల్లాలో బిజెపి కీలక నేత కినుక వహించడం కునుకు లేకుండా చేస్తోందా..?

తెలంగాణలో బి ఆర్ ఎస్ విపక్షాలైన బిజెపి గ్రాఫ్.. కాంగ్రెస్ గ్రాఫ్దోబూచులాటలో ప్రస్తుతం సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న రకరకాల విశ్లేషణల ప్రకారం బిజెపి గ్రాఫ్ తగ్గిందనే వార్తల సమాచారమే ఈమధ్య ఎక్కువగా ఉంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి రాష్ట్ర అధిష్టానమైన,…

సైడ్ అయిపోనున్న బాండ్ పేపర్ హామీ.. ప్రచారంలో కొస్తున్న ‘ప్రధాని బ్రాండ్’ హామీ.. పసుపు బోర్డు నష్ట నివారణ ప్లాన్ లో అరవింద్ టీం.. ఆర్మూర్ లో మోదీ నోట పసుపు బోర్డు ప్రకటన రానున్నట్లు జోరందుకుంటున్న ప్రచారం…

పసుపు బోర్డు రాజకీయం మరోసారి కొత్త ఎత్తులను సంతరించుకొని ఎన్నికలవేళ రైతుల ముంగిటకు రానున్నట్లు బిజెపి వర్గాల్లో కొన్ని రోజులుగా అంతర్గతంగా జోరందుకున్నది. ప్రధాని నరేంద్ర మోడీ సభను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిర్వహింపజేసి ఈ సభలో ప్రధానితో పసుపు…

క్రిటికల్‌గా డీఎస్‌ ఆరోగ్యం… ఏం చెప్పలేమంటున్న వైద్యులు…వెంటిలేటర్‌పై చికిత్సలు..

సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ ధర్మపురి శ్రీనివాస్‌ ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారిందని తెలిసింది. హైదరాబాద్‌లోని న్యూరో సిటీ దవాఖానలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్‌పైనే చికిత్సలు అందుతున్న డీఎస్‌ ఆరోగ్య పరిస్థితిపై ఏం చెప్పలేమంటున్నారు వైద్యులు. కీలకమైన మెదడు ఆపరేషన్‌…

డీఎస్‌కు తీవ్ర అస్వస్థత… బ్లడ్‌లో ఇన్ఫెక్షన్… లోబీపీతో డీఎస్‌ను వేధిస్తున్న ఆనారోగ్య సమస్యలు… హైదరాబాద్‌లోని ప్రముఖ్‌ ఆస్పత్రిలో చికిత్సలు..

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ లీడర డీఎస్‌ మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోబోపీతో పాటు బ్లడ్‌ లో ఇన్ఫెక్షన్‌లతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సాయంత్రం హుటాహటినా హైదరాబాద్‌లోన ప్రముఖ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య…

‘కోరుట్ల’పై కోరిక…. ‘పార్లమెంటు’పై పలాయనం… డోలాయమానంలో అర్వింద్‌ ‘రాజకీయం’.. పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌… కవిత యాక్టివ్‌ పాలి’ట్రిక్స్‌’తో ఎంపీ భవితవ్యంపై నీలినీడలు…

ఓ సారి కాలం కలిసివచ్చింది. ఆ తరువాత వాస్తవం ప్రజలకు అవగతమైంది. కానీ అదే ఊహాలోకంలో విహరిస్తే.. తనకు తిరిగే లేదనే అహంకారం మితిమీరితే… ఓటమి తప్పదు. నేల విడిచి సాము చేయడం ఆపేశాడు ఎంపీ అర్వింద్‌. వాస్తవం తెలుసుకున్నాడు. మొన్నటి…

చెవిలో ఫ్లవరింగ్.. బాండ్ పేపర్ కవరింగ్ .. పసుపు బోర్డు పై బిజెపి ప్రచారం పట్ల రైతన్న పెదవి విరుపు .. అరవింద్ నయా గేమ్ గా రాజకీయ వర్గాల్లో ప్రచారం..

”నాలుగున్నర సంవత్సరాల క్రితం నిజమని నమ్మిన బాండ్ పేపర్ పచ్చి అబద్ధమై అధికారమేలింది. అబద్ధం చెప్పామా.. నిజం చెప్పామా అన్నది కాదు.. అన్నదాత గుండెల్లో బాండ్ పేపర్ గుండు దించామా లేదా అన్నదే పాయింటు” అన్న చందంగా పసుపు బోర్డు పేరిట…

బాండు పేపర్‌ మోసగాడు ఎంపీ అర్వింద్‌… బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన చీటర్‌.. నేను చేసిన అభివృద్ధి ఇదీ… నువ్వేం చేశావో ప్రజలకు చెప్తావా..? అర్వింద్‌కు సవాల్‌ విసిరిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి… ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

బాల్కొండ: ఎంపీ అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ మోసగాడని ధ్వజమెత్తారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. బాండు పేపర్‌ రాసిచ్చి పసుపు బోర్డు తెస్తానని రైతులను నిండా ముంచిన చీటర్‌ అని ఘాటుగా విమర్శించారు. అబద్దపు హామీలతో ఎంపీగా గెలిచిన అర్వింద్‌ బాల్కొండ, నిజామాబాద్‌ ప్రజలకు…

ఎమ్మెల్యేగా పోటీకి వెనుకంజ…. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యం… ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌కే ఓకే… అనధికారికంగా మీటింగులో ప్రకటించేసుకున్న రాకేశ్‌రెడ్డి…. కోరుట్ల నుంచి కూడా పోటీ డౌటే… అర్వింద్‌ పోటీపై పార్టీ శ్రేణుల్లో అయోమయం…

ఎన్నో ఊహాగానాలు.. ఆర్మూర్‌ నుంచి అర్విందే పోటీ చేస్తాడని. కానీ ఆ ప్రచారానికి తెర దించాడు రాకేశ్‌రెడ్డి. పార్టీలో ఇటీవల చేసిన రాకేశ్‌రెడ్డి ఆర్మూర్‌ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. కానీ అర్విందే బరిలో ఉంటాడనే ప్రచారం నిన్నటి వరకు సాగింది. దీంతో…

ఈవీఎంల ట్యాంపరింగు జరగుతోందనే అనుమానాలున్నాయి…. అర్వింద్‌ వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి…. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం… ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపనీయం.. నోటాకు ఓటేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం శోచనీయం.. అర్వింద్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న ఎమ్మెల్సీ కవిత… కవిత సంచలన కామెంట్స్‌తో డిఫెన్స్‌లో పడ్డ అర్వింద్‌

వాస్తవం: హైదరాబాద్‌ ఈవీఎంల ట్యాంపర్ జరుగుతోందని అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ నిరూపిస్తే ఆయనను ఆ పోస్టు నుంచి తీసేశారని, దానిపై దేశమంతా చర్చ జరుగుతోందని, అటువంటి సందర్భంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనుమానాలను తావిస్తోందని బీఆరెస్‌ ఎమ్మెల్సీ…

ఆర్మూర్ కాంగ్రెస్‌ బరి నుంచి వినయ్‌… బీజేపీకి గుడ్‌ బై…. అర్వింద్‌ మాయలో పడి పార్టీ నాయకులను, కార్యకర్తలను ద్రోహం చేస్తున్న బీజేపీ అధిష్టానం… ఘాటు లేఖ విడుదల చేసిన వినయ్‌రెడ్డి…

బీజేపీ సీనియర్‌ నేత వినయ్‌రెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పాడు. కాంగ్రెస్‌ ఆర్మూర్‌ బరి నుంచి దాదాపుగా టికెట్‌ ఖరారైనట్టు విశ్వసనీయంగా తెలసింది. ఈనెల 18న కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నాడు. బీజేపీ అధిష్టానికి ఓ పెద్ద లేఖ రాశాడు. నిజామాబాద్‌ ఎంపీ…

You missed