Tag: bajireddy goverdan

ఉమ్మడి జిల్లా హేమాహేమీలు.. ఎవరి ప్రత్యేకత వారిదే… అసెంబ్లీ సెషన్స్‌ ముగిసిన నేపథ్యంలో కలిసిన క్యాబినెట్‌ ర్యాంక్‌ ఇందూరు లీడర్లు….

వారంతా సీనియర్లు. క్యాబినేట్‌ ర్యాంక్‌ నేతలు. వీరిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఎవరికి వారే సాటి. వీరంటే కేసీఆర్‌ ఇష్టం. అపారమైన నమ్మకం. ఉమ్మడి జిల్లాలో పార్టీ వైభవంలో ఎవరి పాత్ర వారిదే. ఈ నలుగురు అసెంబ్లీ సెషన్స్‌ ముగిసిన నేపథ్యంలో…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీకి చెంపపెట్టులాంటి ఫలితం… ఇకపై అంతటా ఇవే రిజల్ట్స్‌ రిపీట్‌… – కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ ..

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీకి చెంపపెట్టులాంటి ఫలితం… ఇకపై అంతటా ఇవే రిజల్ట్స్‌ రిపీట్‌… – కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ .. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి…

కేసీఆర్‌ ప్రధాని అవుతారు.. తెలంగాణ మోడల్‌ అమలు చేస్తారు… బీజేపీ అంత అవినీతి సర్కార్‌ మరొకటి లేదు.. తెలంగాణ వ్యతిరేక పార్టీ బీజేపీని తరిమి తరిమి కొడదాం.. రైతులకు మోటర్లకు మీటర్లు పెడితే ౩౦వేల కోట్లిస్తామన్నారు. చచ్చినా మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన రైతు పక్షపాతి కేసీఆర్‌… మీవి రిజర్వేషన్లు అమలు చేసే ముఖాలేనా..? ఉన్న సంస్థలన్నీ అమ్మేస్తూ వస్తున్నారు. మిమ్మల్ని నమ్మేదెవరు..? రూరల్ ప్లీనరీ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌, నిజామామాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌….

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ ప్రధాని అవుతారని, తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తారని ఆర్టీసీ చైర్మన్‌, నిజామామాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. మంగళవారం భూమారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ బీఆరెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది.…

అతిథులను ఆకట్టుకున్న బాజిరెడ్డి జగన్‌ స్పీచ్‌… రాజకీయ ఉద్దండుల ప్రశంసలు.. ఆశాజ్యోతిగా, యువకులకు స్పూర్తిగా అభివర్ణన

రాజకీయ ఉద్దండులు ఆసీనులై ఉన్న ఆ వేదికపై యువనేత బాజిరెడ్డి జగన్‌ చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. తనదైన శైలిలో కొనసాగిన స్పీచ్‌ అందరి ప్రశంసలూ అందుకున్నది. డిచ్‌పల్లి బీఆరెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి అతిథులుగా రాజ్యసభ సభ్యులు, మాజీ స్పీకర్‌ కేఆర్‌…

కవితపై కేంద్రం పెట్టిన కేసు బోగస్‌, బేకార్‌ కేసు…ఆమెను మానసికంగా వేధించేందుకు పెట్టిన కేసు.. ఇదేనా ఆడబిడ్డలకు బీజేపీ ఇచ్చే మర్యాద..? మోడీ పాలన జనాలకెవరికీ నచ్చడం లేదు.. తెలంగాణ బిడ్డ ప్రధాని అయితే మన రాష్టానికి, దేశానికి మంచిది- బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌…..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం బేకార్‌, బోగస్‌ కేసు పెట్టిందని ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. ఈ కేసు పేరుతో ఆమెను మానసికంగా వేధించారన్నారు. రోజు పొద్దున్నే పిలిచి,…

తిరుపతి వెంకన్న సేవలో తరించిన టీఎస్‌ ఆర్టీసీ.. బస్సులలో విజయవంతంగా సురక్షితంగా శ్రీవారిని దర్శించుకున్న 1,14,565 మంది ప్రయాణికులు… ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ చొరవతో భక్తులకు మరింత సులభతరం,చేరువైన తిరుపతి దర్శనం.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం.. నమ్మకం.. ఈ ప్యాకేజీని ప్రారంభించిన ఎనిమిది నెలలలో పెద్ద ఎత్తున భక్తులు టిఎస్ఆర్టిసిని ఆదరించడం సంతోషంగా ఉంది.. టిఎస్ ఆర్టిసి సంస్థ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి- టిఎస్ఆర్టిసి చైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్

హైదరాబాద్, బస్ భవన్: తెలంగాణ రాష్ట్రంలోని టూరిస్టులను మరియు తిరుమల వెంకన్న భక్తులను దృష్టిలో ఉంచుకొని – గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని టీటీడీ బోర్డు చైర్మన్…

ఒడిశాకు టిఎస్ ఆర్టీసీ డైలీ బస్సు సర్వీసులు.. ఒడిశా ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలియజేసిన – టిఎస్ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ .. ఓఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ పరస్పర ఒప్పదం..

హైదరాబాద్, బస్ భవన్: ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్‌ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా…

ప్రజాసేవలో మమేకం.. పుస్తక పఠనంలో తదేకం… బాజిరెడ్డి జగన్‌ మరోకోణం సాహిత్యలోకం… అతని లైబ్రరీలో ఎన్నో నవలలు… తాజాగా కేశవరెడ్డి తొమ్మిది నవలలు చదువుతున్న జగన్‌…

పుస్తక పఠనం చేసే వారెంత మంది ఈ రోజుల్లో. అదీ రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ. తండ్రి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌ అడుగు జాడల్లో నడుస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న…

సంక్రాంతికి టీఎస్‌ ఆర్టీసీకి బంపర్‌ బోనాంజా…. ఆర్టీసీ బస్సులకు మంచి ఆదరణ…11 రోజుల్లో 2.82 కోట్ల మంది ప్రయాణం.. రూ.165.46 కోట్ల రాబడి…గత ఏడాది కన్నా రూ.62.29 కోట్లు అదనం…. టీఎస్‌ ఆర్టీసీని ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌..

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్‌లో 10 శాతం రాయితీ కల్పించడం,…

తల్లిని కోల్పోయిన చిన్నారికి అండగా నిలిచిన గోవన్న…ఎల్‌వోసీతో ఆదుకోలేకపోయినా… ఆర్థిక సాయం కింద 10 లక్షలు అందించి ఆ కుటంబాన్ని ఆదుకున్న బాజిరెడ్డి….. సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులకు బాసట.. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ  బాజిరెడ్డి భరోసా…

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కూతురు మిరుదొడ్డి రవీనా అనే మహిళ ప్రసవనంతరం కరోనా సోకడంతో ఏడాది క్రితం మృతి చెందింది. ఆమెను కాపాడుకోవడానికి రూరల్‌ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి…

You missed