Month: February 2023

ఒడిశాకు టిఎస్ ఆర్టీసీ డైలీ బస్సు సర్వీసులు.. ఒడిశా ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలియజేసిన – టిఎస్ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ .. ఓఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ పరస్పర ఒప్పదం..

హైదరాబాద్, బస్ భవన్: ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్‌ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా…

అన్నదమ్ములు ఇద్దరి మధ్య, ఆస్తిలో తేడా…..సుమారు లక్ష కోట్లు. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ ఉంటే, అప్పుల ఊబిలో అనిల్ అంబానీ..తల్లిదండ్రులు అన్నీ సమకూర్చినా… ఎందుకు ముందుకు వెళ్ళలేక పోతున్నారు? Development is a Culture….. అభివృద్ధి ఒక జీవన విధానం….

దీరూబాయ్ అంబానీ మరణించిన తర్వాత…. కుటుంబ ఆస్తిని, నాలుగు వాటాలుగా పంచారు. 10 శాతం భార్యకి,10 శాతం కూతురికి, 40 శాతం పెద్దకొడుకు ముఖేష్ అంబానీకి, 40 శాతం చిన్న కొడుకు అనిల్ అంబానీ కి. పదేళ్ల తర్వాత చూస్తే….. అన్నదమ్ములు…

మలాన్ని తలమీద మోసిన ఆ మహాతల్లికి పాదాభివందనం …నా మీద నాకు అసహ్యం వేస్తుంది.ఆమె రాక ముందే పెరటి తలుపు తీసి పెట్టేవాళ్ళం.ఆమె ముఖం చూడ్డం ఇష్టం లేక.

మలాన్ని తలమీద మోసిన ఆ మహాతల్లికి పాదాభివందనం …నా మీద నాకు అసహ్యం వేస్తుంది.ఆమె రాక ముందే పెరటి తలుపు తీసి పెట్టేవాళ్ళం.ఆమె ముఖం చూడ్డం ఇష్టం లేక. …………………………………………… మల్లికా సారా భాయ్ మానవ మలాన్ని చేతులతో ఎత్తి,తల మీద…

“ఒక డస్ట్ బిన్ ని, కుర్చీని, ఒక కంప్యూటరుని ఎలా షిఫ్ట్ చేస్తామో, ఒక ఉద్యోగిని (జర్నలిస్టుని) కూడా అదేవిధంగా మార్చేయడం అన్యాయం..పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు…ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి! #ABNAndhraJyothyDiaries

బలిగంప బయిల్దేరింది… ——————- పెందుర్తి ప్రభాకర్ చనిపోయాడు. ఆంధ్రజ్యోతి పాత్రికేయ సిబ్బంది ప్రక్షాళన క్రతువులో తొలి బలి! * * ప్రభాకర్ నా కంటే ఓ ఏడాది చిన్నవాడే. నాకు లానే చానాళ్లుగా చక్కెర వ్యాధితో బాధపడుతున్నవాడే. అయితే, ఆయన అకాలమరణం…

ఇంతకు ఈటల ఎవరి వాడు.? … శాసస సభ సమావేశాల్లో అనూహ్య పరిణామాలు… అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం.. బీఆరెస్‌ మైండ్‌ గేమ్‌.. విఫలైమన ప్రతిపక్షాలు , మైండ్‌ గేమ్‌ అంటున్న ఈటల….

ఈ బడ్జెట్‌ సమావేశాలు కొన్ని అనూహ్య పరిణామాలకు వేదికగా మారింది. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్‌ నాయకుడు ఈటల రాజేందర్‌కు, సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు మధ్య జరిగిన సంభాషణలు రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేశాయి. ఒక దశలో ఈటల…

లక్ష రూపాయల చెప్పులు…. అసెంబ్లీలో మల్లారెడ్డి మాటలు తీవ్ర దుమారం… బీఆరెస్‌ ఎమ్మెల్యేల ఇజ్జత్‌ తీసుకుంటున్న ఆ పార్టీ నాయకులే.. ఇప్పుడున్న వ్యతిరేకత చాలదంటూ తమకు తామే గొయ్యి తొవ్వుకుంటున్న అధికార పార్టీ…

సందర్భమేంటో తెలియదు..ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. అవి అన్యపదేశంగా వస్తాయో… అప్పటికప్పుడు వస్తాయో.. ముందే అనుకుని మాట్లాడతారో… అవగాహన లేకనో… మిడిమిడి జ్ఞానమో…. ఏదైతే ఏమిగానీ.. మాట్లాడింది మాత్రం వాస్తవం. ప్రజల ముందు ఉన్నదున్నట్టు చెప్పుకోవడం కూడా ఓ కళ. ప్రజలకూ…

ఎమ్మెల్సీగా ఆకుల లలిత..? ఇచ్చిన మాట ప్రకారం ఆమెకే ఇవ్వాలనే యోచనలో కేసీఆర్‌…నిజామాబాద్‌ జిల్లాలో పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందనే ఆలోచన…మున్నూరుకాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె సేవలను వినియోగించుకోవాలనే యోచనలో అధినేత..

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆకుల లలితకు ఇవ్వాలనే యోచనలో బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి.. కేసీఆర్‌ సూచన మేరకు బీఆరెస్‌లో చేరిన ఆమెకు తిరిగి ఎమ్మెల్సీని చేస్తానని…

జర్నలిస్లుల ఇళ్ల స్థలాలు…. చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట… కేటీఆర్‌ కామెంట్‌తో చిక్కుముడి పడిన హైదరాబాద్‌ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ…సుప్రీం తీర్పు ఇచ్చినా.. అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న కొందరి వాదనతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి అన్యాయం..

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపులంటే అంతే. రాజకీయ నాయకులకు అదో క్రీడ.. అవసరమున్న వాడుకోవడానికి అదో తాయిళం. ఎన్నికల వేళ అదో మత్తు మహత్యం.. హామీల అల్ప సంతోషం.. అంత వరకే. అవి వచ్చేవి లేదు. అలా ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిందే.…

3 లక్షల కోట్ల ఎన్నికల భారీ బడ్జెట్‌… మరిన్ని అప్పులు తప్పవా..? రేపటి బడ్జెట్‌ అంచనాలపై సర్వత్రా ఆసక్తి… సంక్షేమానికి పెద్ద పీట. అభివృద్ధి, సంక్షేమానికి మధ్య కొరవడిన సమతుల్యత… కేంద్రం మొండిచెయ్యి… ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిసారీ సవరణలు..

ఎన్నికల సంవత్సరం ముంచుకొస్తున్న తరుణంలో రేపు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కీలకం కానుంది. ఈ బడ్జెట్‌ ప్రజాకర్షక బడ్జెట్‌గా ఉండబోతుందని అంతా భావిస్తున్నారు. ఈ వార్షిక బడ్జెట్‌ మొత్తం ౩ లక్షల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. గత…

మహా రైతులపై కేసీఆర్‌ కిసాన్‌ మంత్రం.. మహారాష్ట్రలో తొలిసభ సక్సెస్‌… తన వాగ్దాటితో మరాఠ్వాడాలను ఆకట్టుకున్న కేసీఆర్‌.. తొలిసారి పూర్తి హిందీ ప్రసంగంతో దేశ వ్యాప్ంగా రాజకీయ చర్చకు తెరలేపిన నాందేడ్ సభ…

కేసీఆర్‌ వాగ్గాటి మహా రైతులను ఆకట్టుకున్నది. పూర్తిగా హిందీలో సాగిన ఆయన ప్రసంగం వారిని ఆకర్శించింది. ప్రధానంగా రైతు బందు స్కీమ్‌ వారిలో ఎంతో మక్కువను పెంచింది. కేసీఆర్ ప్రసంగానికి, పంచులకు కేరింతలు, చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలుపుతూ సభకు కొత్త…

You missed