Category: Uncategorized

vastavam digital paper 02-06-2023, latest telugu news, nizamabad, www.vastavam.in

అర్వింద్‌ అసమ్మతి టీం… ఒంటెత్తు పోకడలపై పార్టీలో ఉంటేనే ఎంపీపై ఫైట్‌.. అధిష్టానంతో టచ్‌లో ఉంటూ… అర్వింద్‌ ఆగడాలపై ఫిర్యాదులు… బస్వా గృహ ప్రవేశం వేదికగా అసమ్మతి రాగం వినిపించిన నేతలు… బండి హాజరు… బీఆరెస్‌ పార్టీ నేతలూ హాజరు…. అర్వింద్‌…

మీ హెడ్డింగులు త‌గ‌లెయ్య‌…! పోయినోళ్ల సంగ‌తేమోగానీ ఉన్నోళ్లు ఎప్పుడు పోతారా..? మిగిలింది వీళ్లే అనే హెడ్డింగు మీ ఆలోచ‌నలాగే చంఢాలంగా ఉందిరోయ్‌… ఇదో టైపు జ‌ర్న‌లిజం అన్న‌మాట‌..

హెడ్డింగు పెట్ట‌డంతో ఒక్కోడిది ఒక్కో స్టైల్‌. ఒక్క కార్టూన్ ఎన్నో వార్త‌ల పెట్టు అంటారు. ఆ కార్టూన్ చూస్తే ఎన్నో భావాలు వ్య‌క్త‌మ‌వుతాయి. విమ‌ర్శ‌ల‌ను క‌లిపి .. చుర‌క‌లు జోడించి గీసే ఆ కార్టూన్లంటే అంద‌రికీ ఇష్ట‌మే. ఇప్ప‌టికీ. ఎప్ప‌టికీ. కానీ…

అర్వింద్‌కు వాని అయ్య‌ డ‌బ్బు సంపాదించి ఇచ్చిండు కానీ సంప్ర‌దాయం, మ‌ర్యాద నేర్ప‌లే… అందుకే అట్ల వంక‌ర త‌యార‌య్యిండు… స‌క్క‌గ చేస్తం.. బుద్ది చెబుతం… మార‌క‌పోతే త‌న్నులు త‌ప్ప‌యి…. – నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్….

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తండ్రి డీఎస్ బాగా డ‌బ్బు సంపాదించి ఇచ్చాడు కానీ, సంప్ర‌దాయం, మ‌ర్యాద నేర్ప‌లేద‌ని, అందుకే పెద్దా చిన్న తేడా లేకుండా మంచీ మ‌ర్యాద లేకుండా మాట్లాడుతున్నాడ‌ని నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్…

పెద్ద‌లో వైపు.. కొడుకులో వైపు… మునుగోడు ఎన్నిక‌ల వేల రెండుగా చీలిన కుటుంబాలు.. పెద్ద‌లంతా టీఆరెస్‌… పోర‌గాళ్లు బీజేపీ… కొన్ని కుటుంబాల్లో మూడు పార్టీలు.. ఇదో ఇంటింటి పంచాయితీ….

తెలంగాణ వ‌చ్చిన కొత్త‌లో మీకంద‌రికీ గుర్తుండే ఉంటుంది. స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే అని కేసీఆర్ … ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కుటుంబాలు.. కులాలు, వృత్తులు.. ఆదాయాలు త‌దిత‌ర పూర్తి వివ‌రాలు తెలుసుకోవాల‌నుకున్నాడు. ముహూర్తం పెట్టాడు ఓ రోజు. అయితే…

ఇంత దారుణమైన అవినీతిని మనం గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ చూడలేదు. ఇలాంటి బీజేపీ పార్టీని తెలంగాణాలో గెలిపించాలా?

గుజరాత్ రాష్ట్రములో ఐదు రోజులక్రితం పునర్నిర్మించబడిన కేబుల్ బ్రిడ్జ్ కూలిపోయింది. నాలుగువందలమంది నదిలో పడిపోయారని ప్రాధమిక సమాచారం. అందరూ ప్రాణాలతో బయటపడాలని ప్రార్ధిద్దాం. ఆర్భాటంగా మోడీ గారు ప్రారంభించిన వందేమాతరం రైలు బర్రెలు, గొర్రెలు గుద్దితేనే ముక్కలు ముక్కలు అవుతున్నది. బీజేపీ…

కాంగ్రెస్ బ‌లం పుంజుకుంటోంది… కానీ చేతులెత్తేసింద‌ని బీజేపీ ప్ర‌చారం.. గెలుపు కోసం అడ్డదారులు… గాడిద‌కు గ‌డ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా.. కేసీఆర్ మాట్లాడిత తీరుతో ఓట‌ర్లంతా మ‌రింత అప్ర‌మ‌త్తం..

బీజేపీ గెలుపు కోసం అడ్డ‌దారుల‌న్నీ తొక్కుతున్న‌ది. ఇప్ప‌టికే మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డిని ప్ర‌చారంలో పాల్గొన‌కుండా నిలువ‌రించ‌గ‌లిగింది. మ‌హిళ‌ల చేతుల‌పై పువ్వు గుర్తును వేసి రేపు వారంతా టీఆరెస్‌కు ఓటేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు ఈ కార‌ణంతో ఓటేయ్య‌కుండా చేయాల‌నే ఎత్తుగ‌డ ఒక‌టి న‌డుస్తోంది. ఇది చాల‌దంటూ…

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన కేసీఆర్… ఇవాళో రేపో మరిన్ని ఆడియో టేపులు విడుదల… బీజేపీ దొంగస్వాముల వ్యవహారం అరవై సీసీ కెమెరాల్లో చిత్రీక‌ర‌ణ‌…

ఒకవైపు దొంగస్వాముల ఆడియో టేపులతో దేశం మొత్తం దద్దరిల్లుతుంటే బండి సంజయ్ అనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రమాణం చెయ్యడానికి యాదాద్రికి రమ్మని కేసీఆర్ కు సవాలు విసురుతాడు! ఇక కిషన్ రెడ్డి అనే అమాయక చక్రవర్తి నాలుగు వందలకోట్లు బీజేపీ…

రోడ్డు రోల‌ర్ కాదు.. ఏనుగూ కారును యాక్సిడెంట్ చేసేలా ఉంది..? ఈవీఎంల‌లో మొద‌ట ఉన్నది బీఎస్పీనే. చాలా మంది కారుకు బ‌దులు ఏనుగుకు వేసే అవ‌కాశం… అవ‌గాహ‌న కల్పించ‌డంలో టీఆరెస్ అంతంత మాత్ర‌మే…..

రోడ్డు రోల‌ర్ గుర్తుతో కారుకు పెద్ద డ్యామేజీ జ‌రుగుతుంద‌ని మొద‌టి నుంచి టీఆరెస్ మొత్తుకంటూ వ‌స్తున్న‌ది. కానీ అంత‌కు మించి ప్ర‌మాదం సైలెంటుగా ఏనుగుతో జ‌ర‌గ‌నుంది. అవును వాస్త‌వం స‌ర్వేలో ఈ అంశం కూడా వెలుగులోకి వ‌చ్చింది. ఈవీఎంల‌లో మొద‌ట ఉన్న‌ది…

తాగుడుకు అల‌వాటు చేసిన పాపం .. రాజ‌గోపాల్‌రెడ్డికి త‌ల్గ‌క మాన‌దు… ఊర్ల‌లో ఆడోళ్ల శాప‌నార్దాలు… రాజీనామా చేసింది ఎవ‌రి కోసం… మా పిల్ల‌ల్ని, మొగుల్ని తాగుబోతుల్ని చేసేందుకా…??

మునుగోడు ఉప ఎన్నిక ఏమో గానీ… రాజ‌గోపాల్ రెడ్డికి ఎప్ప‌టికీ.. జీవితాంతం గుర్తండేలా ఆడోళ్లు మాత్రం శాప‌నార్దాలు పెడుతున్నారు. ఈ ఉప ఎన్నిక రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా వ‌ల్ల వ‌చ్చింది… ఎందుకు రాజీనామా చేసిండు..? ఎవ‌ని కోసం చేసిండు..?? ఆని కోసం…

పెరిగిన ధరలతో ఎంత అవస్థ పడుతున్నమో మహిళలు ఆలోచన చేయాలి.. 18వేల కోట్ల తన సొంత కాంట్రాక్ట్ కోసం రాజ గోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిండు.. నాలుగు ఏళ్లుగా ఏమీ చేయనోడు ఇప్పుడు ఏమి చేస్తాడు..?- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం డి.నాగారం గ్రామంలో టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో భాగంగా నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్,మునుగోడు…