సన్నాలు లేదంటే ఆరుతడి… వరి నుంచి రైతును దూరం చేసేందుకు సర్కార్ యత్నాలు.. శిక్షణ కార్యక్రమాలు…
వరిసాగు నుంచి క్రమంగా రైతును ఇతర పంటల వైపు మళ్లించేందుకు సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని చెప్పడంతో యాసంగి సీజన్లో వరి సాగుచేస్తే ధాన్యం కొనుగోలు చేయమనే సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి. గతంలో ఈ…