Author: Vastavam Reporter

అర్దరాత్రి బేడీలు తెంచుకుని…పోలీసుల కళ్లుగప్పి… కస్టడీ నుంచి నిందితుడి పరార్..

ఇన్‌స్టాగ్రాం ద్వారా ప‌రిచ‌యం పెంచుకుని, స‌న్నిహితంగా మెలిగి ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసిన యువ‌కుడి పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. రిమాండ్‌కు త‌ర‌లించారు. విచార‌ణ నిమిత్తం క‌స్ట‌డీకి తీసుకున్నారు. విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే అర్థ‌రాత్రి పోలీసుల క‌ళ్లుక‌ప్పి బేడీలు తెంచుకుని క‌స్ట‌డీ…

మైనర్ బాలిక పై పాస్ట‌ర్ అత్యాచారం…

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండ‌ల కేంద్రంలో విజ‌య‌రాజ్ అనే పాస్ట‌ర్ ఓ మైన‌ర్ బాలిక‌ను (14) అత్యాచారం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చంది. దిక్కు మొక్కులేని వ‌డ్డెర కులానికి చెందిన ఓ మైన‌ర్ బాలిక‌ను లోబ‌ర్చుకున్న పాస్ట‌ర్ ఆమె పై అత్యాచారం…

ప‌ని చేసుకోమ‌న్నందుకు మామ‌ను, బామ్మ‌ర్ధిని క‌త్తితో పోడిచి చంపాడు…

పొరుగు రాష్ట్రం నుంచి పొట్ట చేత‌బట్ట‌కుని కూలీ ప‌నుల కోసం నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లికి వ‌చ్చింది ఓ వ‌ల‌స కుటుంబం. నిత్యం మేస్త్రీ ప‌ని చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. అయితే త‌న అల్లుడు ప‌ని చేసుకోకుండా జులాయిగా తిరుగుతున్నాడ‌ని ఓ రోజు…

వివాహిత మీద క‌న్నేసిన బీజేపీ నేత… భ‌ర్త‌తో త‌న్నులు తిన్న వైనం

ఆమె ఓ ద‌ళిత మ‌హిళ‌. పెళ్లైంది. ఇద్ద‌రు పిల్ల‌లు. భ‌ర్త పొట్ట చేత‌బ‌డ్డుకుని గ‌ల్ఫ్‌కు వెళ్లాడు. ఈ స‌మ‌యంలో ఈమె పై క‌న్నేసిన బీజేపీకి చెందిన ఓ కామంధుడైన నేత మాయ‌మాట‌లు చెప్పి లోబ‌ర్చుకున్నాడు. ఆమెతో అక్ర‌మ సంబంధం కొన‌సాగించాడు. ఇటీవ‌ల…

ఇందూరు లో గన్ కల్చర్..పోలీసుల అదుపులో రౌడీషీట‌ర్‌… న‌కిలీ తుపాకీ అని తేల్చిన పోలీసులు..

సోష‌ల్ మీడియాలో తాజాగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్న వీడియో నిజామాబాద్ జిల్లాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు రౌడీషీట‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. రెండ్రోజుల క్రితం ఆర‌వ టౌన్ ప‌రిధిలో న‌గ‌ర టీఆరెస్ మైనార్టీ సెల్ అధ్య‌క్షుడు ఇమ్రాన్ షేహ‌జాద్ ఫౌంహౌజ్‌లో విందు…

సైకో త‌మ్ముడు.. తండ్రిని చంపార‌ని ప‌గ‌బ‌ట్టి పెద‌నాన్న కొడుకులిద్ద‌రిని చంపిన త‌మ్ముడు…

చిన్న‌ప్ప‌టి నుంచి ప‌గ‌తో ర‌గిలిపోతున్నాడు. అదును కోసం చూశాడు. ఓ ప‌క్కా స్కెచ్ వేసి సొంత పెద‌నాన్న కొడుకులిద్ద‌రిని క‌డ‌తేర్చాడో త‌మ్ముడు. నిజామాబాద్ జిల్లా బోధ‌న్‌లో ఈ దారుణం చోటు చేసుకున్న‌ది. బోధ‌న్ ప‌ట్ట‌ణంలోని బెల్లాల్ చెరువులో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు శ‌వాలై…

రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు, 33 నెల‌ల నిరుద్యోగ‌భృతి ఇవ్వాలి.

భార‌తీయ జ‌న‌తా యువ‌మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ పిలుపు మేర‌కు కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. మొన్న నిజామాబాద్‌లో, రెండు రోజులుగా క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర‌స‌న‌లు నిర్వ‌హిస్తున్నారు. వెంట‌నే 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు భ‌ర్తీ…

విదేశాల‌కు వెళ్లే వారి కోసం ప్ర‌త్యేకంగా వ్యాక్సినేష‌న్‌…

ప్ర‌భుత్వం విదేశాల‌కు వెళ్లే వారి కోసం ఆస్ప‌త్రుల్లో ప్ర‌త్యేక వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేస్తున్న‌ది. మొద‌టి డోస్‌తో పాటు 28 రోజుల్లోనే రెండ‌వ డోసు ఇవ్వ‌నున్నారు. వ్యాక్సిన్‌కు వ్యాక్సిన్‌కు మ‌ధ్య 28 రోజుల వ్య‌వ‌ధి ఉంటేనే విదేశాల‌కు అనుమ‌తినిస్తుండ‌డంతో ప్ర‌భుత్వం ఈ…

బిచ్చ‌గ‌త్తెను కూడా ప‌ట్టుకోలేని ఇందూరు పోలీసులు…

నిజామాబాద్ జిల్లా కేంద్రం నాల్గో టౌన్ ప‌రిధిలో ల‌క్ష‌న్న‌ర రూపాయ‌లు క‌లిగిన బ్యాగును ఎత్తుకెళ్లిన బిచ్చ‌గ‌త్తెను 24 గంట‌లు గ‌డిచినా పోలీసులు ప‌ట్టుకోలేక‌పోయారు. పెర్కిట్ గ్రామానికి చెందిన గంగామోహ‌న్ కూతురి పెళ్లి ఈ నెల 25న నిశ్చ‌య‌మైంది. పెళ్లి షాపింగ్ కోసం…

ఇంకా న‌యం..ఈ బస్సు ఇంద‌ల్వాయి అడ‌వుల్లో ఆగిపోలేదు… (‘వాస్త‌వ’ చిత్రం..)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజ‌ధాని ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకుని గురువారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరింది. తీరా జిల్లా కోర్డు చౌర‌స్తా వ‌ద్దకు రాగానే బ‌స్సు మొరాయించింది. గంట సేపు ప్ర‌యాణికులు ఇక్క‌ట్లు ప‌డ్డారు. ఇంకా న‌యం..…

You missed