Month: October 2023

కేసీఆర్‌పై మోడీ డైరెక్ట్‌ అటాక్‌… కేటీఆర్‌ను సీఎంను చేస్తానన్నాడు.. నేనొప్పుకోలేదు… ఎన్డీయేలో చేరుతాననన్నాడు.. నో చెప్పాను… ఐదేళ్లు బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేసిన మోడీ… మొత్తం అక్రమార్జనంతా బయటకు తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు… ఇందూరు వేదికగా మోడీ ఎన్నికల శంఖారావం…

ప్రధాని మోడీ ఇందూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించాడు. పక్కాగా ఆయన పర్యటన, స్పీచ్‌ ఎన్నికల ప్రచారాన్ని తలపించాయి. ఆయన ప్రసంగం వాడి పెరిగింది. ఘాటు, సంచలన వ్యాఖ్యలకు ఇందూరు సభ వేదికగా మారింది. మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని గిరిరాజ్‌ కాలేజీలో…

vastavam digital news paper, 03-10-2023, breaking news, www.vastavam.in

‘ఎన్నికల’ బోర్డు .. ఓట్లు గుంజే అస్త్రంగా మారిన పసుపు బోర్డు అంశం ..సాగుపై.. బోర్డుపై ఆశలు వదులుకుంటూ వస్తున్న రైతులు .. బోర్డ్ హామీల పరంపరలో క్రమంగా తగ్గిపోతున్న పసుపు సాగు విస్తీర్ణం .. ప్రధాని ప్రకటనతో ఒకవైపు బిజెపి…

‘ఎన్నికల’ బోర్డు .. ఓట్లు గుంజే అస్త్రంగా మారిన పసుపు బోర్డు అంశం ..సాగుపై.. బోర్డుపై ఆశలు వదులుకుంటూ వస్తున్న రైతులు .. బోర్డ్ హామీల పరంపరలో క్రమంగా తగ్గిపోతున్న పసుపు సాగు విస్తీర్ణం .. ప్రధాని ప్రకటనతో ఒకవైపు బిజెపి సంబరాలు ..మరోవైపు ఐదేళ్లు గడిపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎత్తుగడగా బిజెపిపై విపక్షాల మండిపాటు ..దిగాలు గానే కనిపిస్తున్న పసుపు రైతు ముఖచిత్రం

రైతులు దశాబ్దాలుగా పసుపు బోర్డును డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 30 నుంచి 40 శాతం పసుపును అందిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతులు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రైతులతో కలిసి తమకు పసుపు బోర్డు కావాలని…

పసుపు బోర్డు పేరుతో రైతులను ఇంకా ఎన్ని సార్లు మోసం చేయాలని చూస్తారు… ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే.. మీ ఓట్ల రాజకీయం కోసం రైతులను ఇంకా ఎన్ని ఏండ్లు మభ్య పెడతారు…- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ప్రధాని పసుపు బోర్డు ప్రకటన ఎన్నికల్లో లబ్ది కోసమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమావేశాల్లో ఎందుకు పసుపు బోర్డు…

vastavam digital news paper, 02-10-2023, breaking news, www.vastavam.in

అంబాసిడర్ ‘కారే’ బెటరు… ఎట్టకేలకు మోడీ నోట ‘జాతీయ పసుపు బోర్డు’ ఏర్పాటు మాట… పాలమూరు సభలో ప్రకటించిన ప్రధాని… అనూహ్యంగా ఇందూరు నుంచి పాలమూరుకు మారిన ప్రకటన….రైతులు నమ్ముతున్నారా..?

అంబాసిడర్ ‘కారే’ బెటరు… ఎట్టకేలకు మోడీ నోట ‘జాతీయ పసుపు బోర్డు’ ఏర్పాటు మాట… పాలమూరు సభలో ప్రకటించిన ప్రధాని… అనూహ్యంగా ఇందూరు నుంచి పాలమూరుకు మారిన ప్రకటన….రైతులు నమ్ముతున్నారా..?

బాండుపేపర్‌ రాసిచ్చి మరీ ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానన్న అర్వింద్‌.. ఆ తర్వాత చాలా మాటలు మార్చాడు. ఎన్నో అబద్దాలు వళ్లెవేశాడు. పసుపుబోర్డు అనేది ఓ అంబాసిడర్ కారులాంటిందని, తను తీసుకొచ్చిన స్పైస్‌ బోర్డు బెంజ్‌కారు, టయోటకారులాంటిదని ఏవేవో వర్ణనలు చేసి…

You missed