బంగారమసోంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం… ఎంపీగా ఆంబోతును ఎన్నుకున్నం… ఎంపీ అర్వింద్పై విరుచుకుపడ్డ మంత్రి ప్రశాంత్ రెడ్డి…
గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అర్వింద్ చెప్పిన అబద్దాలన్నీ విని మోసపోయామని, బంగారమసొంటి కవితమ్మను ఓడగొట్టుకున్నామని మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలోని మార్కెట్ యార్డులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, రాజ్యసభ…