ఏడాదిగా నడుస్తున్న టీవీ సీరియల్ ఇది.. ఈడీ నోటీసులపై కవిత ఘాటు స్పందన.. ఇదంతా ఎన్నికల స్టంట్ .. మేము లైట్ తీసుకున్నాం… ప్రజలూ లైట్ తీసుకున్నారు….. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు.. ఇదంతా రాజకీయ కుట్రకోణంలో భాగమే… నోటీసులపై ఏం చేయాలో మా లీగల్ టీం చూసుకుంటుంది.. మేము ప్రజల ‘A’ టీం…. ఎవరికీ ‘బీ’ టీమ్ కాదు.. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత..
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో కవిత దీనిపై ఘాటుగా స్పందించారు. నిజామాబాద్లోని ఆమె క్యాంపు కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ ఇష్యూపై స్పందించారు. ఈడీ ఈ కేసులో నోటీసులివ్వడాన్ని పెద్దగా…