Category: National News

రాజకీయ నాయకులకి వుండాల్సింది రాజీవ్, సోనియా,రాహుల్ లాంటి మెత్తటి మనుషులు కాదు….! ఇందిర వంటి నియంతృత్వ ధోరణిలో ప్రజాస్వామ్యాన్ని పండించ గల పరాశక్తిలు…!! ఇందిర పేరు వింటేనే ఫాంట్లు,పంచెలు తడిపేసుకున్న వారి వారసుల పాలనలో మనం ఉన్నామన్న అసంతృప్తి…! పూర్తి మెజార్టీ 250 స్థానాలకు గెలవకుండా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటును నేనసలు కోరుకోవడం లేదు….!!

ఇందిరాగాంధీ చనిపోయి నేటికి నాలుగు దశాబ్దాలు గడిచినా ఆ ఘోరం నిన్న నో,మొన్న నో జరిగినట్టు అనిపిస్తోంది నాకు.దానికి కారణం నాకు ఆవిడ మీదున్న గౌరవమో,కాంగ్రెస్ పార్టీ మీదున్న అభిమానమో కాదు,నా స్కూలు,కాలేజీ రోజుల్లో చాలా రోజులు నాకు ఇప్పటికీ క్రిస్టల్…

రాహుల్‌ను జ‌నం న‌మ్మ‌డం లేదా..? ఆమెను కావాల‌నే రాహుల్ దూరం పెడుతున్నాడా..? హ‌రియాణాలో ఫ‌లితాలు తారుమారుకు ప్రియాంక‌ను ప‌క్క‌న పెట్ట‌డ‌మే కార‌ణ‌మా..? మోడీకి ప్రాణం పోస్తున్న‌ది రాహుల్ గాంధీనేనా..?? EXLUSIVE STORY..

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాత ముచ్చ‌టే. అంద‌రికీ తెలిసిందే. కానీ అందరూ ఒప్పుకోని విష‌యం. రాహుల్ గాంధీని న‌మ్ముకుంటే ఇక కాంగ్రెస్ బాగుప‌డ‌ద‌ని. వాస్త‌వాలు ఇలాగే చేదుగా ఉంటాయి. ప్రియాంక గాంధీని ప‌క్క‌న పెట్టి రాహుల్ పార్టీకి ఎంత‌టి ద్రోహం చేస్తున్నాడో క‌ళ్ల‌ముందు…

మూడింతలు పెరిగిన పసుపు సాగు…! పెరిగిన ధరతో దేశ వ్యాప్తంగా రైతుల ఆసక్తి.. !!ఈసారి సీజన్‌లో క్వింటాలు కు అత్యధికంగా 18, 300 ధర.. సాగుతగ్గి, డిమాండ్‌ పెరగడంలో అనూహ్యంగా ధరపెంపు..

మూడింతలు పెరిగిన పసుపు సాగు… పెరిగిన ధరతో దేశ వ్యాప్తంగా రైతుల ఆసక్తి.. ఈసారి సీజన్‌లో క్వింటాలు కు అత్యధికంగా 18, 300 ధర.. పసుపు సాగులో మొదటి స్థానం మహారాష్ర్టదే.. ఆ తరువాత తెలంగాణ… నాలుగేళ్ల కింద క్వింటాలుకు నాలుగు…

డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు…! తృటిలో తప్పిన ప్రాణాపాయం.. గాయాలపాలైన ట్రంప్‌.. పిడికిలి బిగించి నినాదాలు …!! కాల్పులు జరిపిన నిందితుడిని మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది….

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో గాయాలపాలైన ట్రంప్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పిడికిలి బిగించి నినాదాలు చేసిన ట్రంప్…

సెప్టెంబర్‌ 17 ప్రాధాన్యమేమిటి? బీజేపీ తప్పుదారి పట్టిస్తోందా..? అసలు చరిత్ర ఏం చెబుతోంది..?? తమ భిన్నత్వాన్ని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేత ఆమోదింప చేయాలనే ఎత్తుగడ మాత్రమే. ఎప్పుడైతే 2014 జూన్‌ 2న తెలంగాణ ఏర్పడిందో తెలంగాణ సమాజానికి తమ అస్తిత్వాన్ని చాటుకునే, సంబరాన్ని జరుపుకునే ఒక సందర్భం వచ్చింది. జూన్‌ రెండుకున్న ప్రాధాన్యం ముందు మరేదీ నిలువలేదు.

సెప్టెంబర్ 17 రావడంతో ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యంపై మళ్లీ చర్చ మొదలైంది. ఇంతకూ ఈ తేదీకి ఉన్న ప్రాధాన్యం ఏమిటీ? ఏమి జరిగింది? చాలా మందిలో ఉన్న ప్రచారం హైదరాబాద్‌ రాజ్యం భారత్‌లో విలీనం కావడానికి ప్రధాన కారణం వల్లభాయి…

పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము బహిష్కరించాలి. ఈ విషయంలో బీఆరెస్‌ వ్యూహం ఏమిటీ…? సర్వత్రా ఆసక్తికరంగా మారిన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం….

పార్లమెంటు భవన ప్రారంభోత్సవం ఎందుకు బహిష్కరిస్తున్నట్టు..? మోదీకి ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు. పార్లమెంటరీ సంప్రదాయల మీద గౌరవం లేదు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చపెట్టి ప్రజలను చైతన్యవంతం చేయాలి. దీనిపై ప్రజాభిప్రాయం కూడగట్టాలి. అందులో భాగంగా తాము…

చక్రం తిప్పిన సోనియా… డీకే కండిషన్స్‌లకు ఓకే.. సిద్దరామయ్యకు రెండేండ్ల సీఎం ఓకే… కర్ణాటక రాజకీయాన్ని చక్కదిద్దిన అధినేత్రి..

కర్ణాటక రాజకీయాలు ఎటో మలుపుతిరుగుతాయని ఆశించిన కొన్ని పక్షాలకు, నాయకులకు చుక్కెదురైంది. ఏకంగా సోనియా గాంధీ రంగంలోకి చక్రం తిప్పడంతో పరిస్థితి సెట్ అయిపోయింది. డీకే శివకుమార్‌ తపకే సీఎం కావాలనే మొండిపట్టు వెనుక ఈ రాజకీయాలు ఎటుపోతాయోనని ప్రత్యర్థి శిబిరాలు…

అన్నీ మంచి శకునములే ! కర్ణాటక ఎన్నికల పట్ల కేసీఆర్ సంతృప్తి.. కనీసం వంద లోక్‌సభ స్థానాలపై కన్ను. జాతీయ రాజకీయాలపై కసరత్తు..

అన్నీ మంచి శకునములే ! కర్ణాటక ఎన్నికల పట్ల కేసీఆర్ సంతృప్తి వంద లోక్‌సభ స్థానాలపై కన్ను జాతీయ రాజకీయాలపై కసరత్తు కర్ణాటక ఎన్నికల పట్ల ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. బీజేపీ పరాభవం ఆయనకు ఊరట…

సిద్దాంత రాజకీయాలు లేవు… కానీ కింగ్‌ మేకర్‌ కావాలనుకున్నాడు… తన ప్రాంతంలోనే తను ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు

ఏ సామాజికకోణం లేకుండా, సిద్దాంత రాజకీయాలు లేకుండా కింగ్‌ మేకర్ కావాలనుకున్నాడు జేడీఎస్‌ నాయకుడు హెచ్‌డీ కుమార స్వామి. వీలైతే కింగ్ కూడా మారాలనుకున్నాడు. ఆయన కన్న కలలు పటాపంచలయ్యాయి. పాత మైసూరు ప్రాంతంలో 60కిపైగా ఎమ్మెల్యే స్థానాలున్నాయి. అందులో జేడీఎస్‌కు…

కర్ణాటక సీఎం సిద్దరామయ్య..? ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌.. అధిష్టానం సమాలోచనలు… సిద్దరామయ్యకు కలిసొచ్చిన సీనియారిటీ.. విధేయత

కర్ణాటక సీఎం సిద్దరామయ్య..? ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌.. అధిష్టానం సమాలోచనలు… సిద్దరామయ్యకు కలిసొచ్చిన సీనియారిటీ.. విధేయత వాస్తవం- హైదరాబాద్ ప్రతినిధి: కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరు ప్రధానంగా ఉన్నారు.…