రెండు వేల పింఛన్ ఇచ్చేటోన్ని పోగొట్టుకుంటరా…? ఆరేడువందలు ఇచ్చేడోన్ని తెచ్చుకుంటరా…?? లఫంగని మంచోడ్ని ఒక్కదగ్గర జమ కట్టకుర్రి బీజేపీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్…..
బీజేపీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి విరుచుకు పడ్డాడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎంత పింఛన్ ఇస్తున్నారో సోదాహరణంగా వివరించి చెప్పిన ఆయన… ఇక్కడ రెండు వేల పింఛన్ ఇస్తున్న కేసీఆర్ను పోగొట్టుకుంటరా..? ఆరేడు వందల పింఛన్ ఇచ్చేటోడిని తెచ్చుకుంటరా..? అని…
