Category: Local News

పేదల భూములను కబ్జా చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల‌ లలిత

నిజామాబాద్ న‌గ‌ర శివారులోని దాస్‌న‌గ‌ర్ వ‌డ్డెర బ‌స్తీ ప్ర‌జ‌ల‌కు సంబంధించిన భూముల‌ను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లిత క‌బ్జా చేశార‌ని బీఎల్ఎఫ్ రాష్ట్ర క‌న్వ‌నీర్ దండి వెంక‌ట్ ఆరోపించాడు. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ రెండో డివిజ‌న్ ప‌రిధిలోని దాస్‌న‌గ‌ర్‌కు…

రైతుల అవ‌స‌రం మేర‌కు యూరియా అందుబాటులో ఉంచుతాం… మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి

జిల్లా రైతులకు అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉంటుందని మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ సీ నారాయ‌ణ‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌భుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రైతులు అవసరం మేరకే యూరియా తీసుకోవాలి.…

ఇందూరు నీల‌కంఠేశ్వ‌రాల‌య భూములు అన్యాక్రాంతం…

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చారిత్ర‌త్మాక, పురాత‌న దేవాల‌య‌మైన నీల‌కంఠేశ్వ‌ర ఆల‌య భూములు పూర్తిగా అక్ర‌మార్కుల చేతుల్లోకి వెళ్లాయ‌ని బీజేవైఎం ఆందోళ‌న చేప‌ట్టింది. స్టేట్ సెక్రెట‌రీ ప‌టేల్ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. అన్యాక్రాంతంలో ఉన్న దేవాల‌యాల స్థ‌లాల‌ను త‌క్ష‌ణ‌మే…

ఇందూరులో ఇంటింటి హెల్త్ స‌ర్వే….

జిల్లాలో వ‌చ్చే నెల (ఆగ‌స్టు) 3 నుంచి నిర్వహించే హెల్త్ సర్వేలో పక్కాగా అన్ని విషయాలు సేకరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడవ తేదీ నుంచి నిర్వహించే హెల్త్ సర్వే లో కొవిడ్ -19,…

బాన్సువాడ‌లో ద‌ళిత బంధు అమ‌లు చేయ‌క‌పోతే పోచారం రాజీనామా చేయాలి…

దళిత బంధు పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి తెలంగాణ ప్రభుత్వం దళితుల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ,రమేష్ బాబు డిమాండ్ చేశాడు. శనివారం రుద్రూర్ సీపీఎం గ్రామ పార్టీ శాఖ మహాసభలో ఆయన మాట్లాడాడు.…

శ‌భాష్ సుభాష్‌రెడ్డి… మూడున్న‌ర కోట్ల‌తో బ‌డి క‌ట్టించి..

అత‌నో పెద్ద వ్యాపారి. నిర్మాణ రంగంలో క‌ష్ట‌ప‌డి, శ్ర‌మ‌కోర్చి పైకొచ్చాడు. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డాడు. కానీ క‌న్న ఊరిపై మ‌మకారం పోలేదు. ఆ ఊరంటే అత‌నికి ప్రేమ‌. ఓనాడు త‌న‌కు పాఠాలు నేర్పి ఇంత‌టి వాడిని చేసిన స‌ర్కార్ బ‌డికి వెళ్లాడు. శిథిలావ‌స్థ‌లో…

త‌న‌ గొప్ప‌ల కోసం అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్..

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ , రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి, అర్బన్ ఇన్చార్జ్…

Autowala: ఆటోవాలా బ‌తుకు పాఠం..

సికింద్రాబాద్ ఏరియా… జ‌నం ర‌ద్దీగా ఉన్నారు. ట్రాఫిక్ కిక్కిరిసిపోయి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ర‌య్యిన దూసుకుపోయిన ఆటో కద‌ల్లేక క‌దులుతున్నట్టు మెల్ల‌గా ముందుకు పోసాగింది. హార‌న్ మోత‌లు.. ముందుకు పోయే దారి లేదు. అదీ వాళ్ల‌కీ తెలుసు. కానీ చిరాకుతో కూడిన…

రైతుల న‌డ్డి విరిచే నిర్ణ‌యం….ఎస్సారెస్పీ పై కేంద్ర పెత్త‌నం…

శ్రీ‌రాం సాగ‌ర్ ప్రాజెక్టు పై ఇక కేంద్ర పెత్త‌నం సాగ‌నుంది. దీని నీటి విడుద‌ల అంతా కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్లింది. ఉత్త‌ర తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టు కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్ల‌డంతో దీనిపై ఆధార‌ప‌డి సాగుచేసుకుంటున్న రైతుల‌కు…

ఇందూరు వార‌స‌త్వ ఫెయిల్యూర్ రాజ‌కీయాలు…

నిజామాబాద్ జిల్లాలో వార‌స‌త్వ రాజ‌కీయాలు పెద్ద‌గా రాణించ‌లేదు. రాజ‌కీయంగా ఓ స్థాయికి చేరుకొని, పెద్ద ప‌ద‌వులు అనుభ‌వించిన వారంతా త‌మ రాజ‌కీయ వార‌సులుగా కొడుకుల‌ను రంగంలోకి దింపాల‌ని ఆశించ‌డం స‌హ‌జం. వారిని ఓ ప‌ద‌విలో చూసి మురిసిపోతారు. దాని కోసం అష్ట‌క‌ష్టాలు…

You missed