పేదల భూములను కబ్జా చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత
నిజామాబాద్ నగర శివారులోని దాస్నగర్ వడ్డెర బస్తీ ప్రజలకు సంబంధించిన భూములను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కబ్జా చేశారని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వనీర్ దండి వెంకట్ ఆరోపించాడు. మున్సిపల్ కార్పొరేషన్ రెండో డివిజన్ పరిధిలోని దాస్నగర్కు…