Category: Local News

త‌న‌ గొప్ప‌ల కోసం అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్..

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ , రూరల్ ఇన్చార్జి భూపతి రెడ్డి, అర్బన్ ఇన్చార్జ్…

Autowala: ఆటోవాలా బ‌తుకు పాఠం..

సికింద్రాబాద్ ఏరియా… జ‌నం ర‌ద్దీగా ఉన్నారు. ట్రాఫిక్ కిక్కిరిసిపోయి ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ర‌య్యిన దూసుకుపోయిన ఆటో కద‌ల్లేక క‌దులుతున్నట్టు మెల్ల‌గా ముందుకు పోసాగింది. హార‌న్ మోత‌లు.. ముందుకు పోయే దారి లేదు. అదీ వాళ్ల‌కీ తెలుసు. కానీ చిరాకుతో కూడిన…

రైతుల న‌డ్డి విరిచే నిర్ణ‌యం….ఎస్సారెస్పీ పై కేంద్ర పెత్త‌నం…

శ్రీ‌రాం సాగ‌ర్ ప్రాజెక్టు పై ఇక కేంద్ర పెత్త‌నం సాగ‌నుంది. దీని నీటి విడుద‌ల అంతా కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్లింది. ఉత్త‌ర తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టు కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్ల‌డంతో దీనిపై ఆధార‌ప‌డి సాగుచేసుకుంటున్న రైతుల‌కు…

ఇందూరు వార‌స‌త్వ ఫెయిల్యూర్ రాజ‌కీయాలు…

నిజామాబాద్ జిల్లాలో వార‌స‌త్వ రాజ‌కీయాలు పెద్ద‌గా రాణించ‌లేదు. రాజ‌కీయంగా ఓ స్థాయికి చేరుకొని, పెద్ద ప‌ద‌వులు అనుభ‌వించిన వారంతా త‌మ రాజ‌కీయ వార‌సులుగా కొడుకుల‌ను రంగంలోకి దింపాల‌ని ఆశించ‌డం స‌హ‌జం. వారిని ఓ ప‌ద‌విలో చూసి మురిసిపోతారు. దాని కోసం అష్ట‌క‌ష్టాలు…

‘వాస్త‌వ’ చిత్రం…మాస్ మంత్రి

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గౌరీదేవి పల్లి, కందూరు గ్రామంలో నిర్మించిన చెక్ డ్యామ్ ను ప్రారంభించిన తర్వాత సరదాగా ఈత‌ కొడుతున్న మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్‌

కులాల ‘బంధువులు’ బ‌య‌లుదేరారు… మాకేం లేదా కేసీఆర్?

దళిత బంధువు గౌడ బంధువు ముదిరాజ్ బంధువు గంగపుత్ర బంధువు రజక బంధువు నాయి బ్రాహ్మణ బంధువు విశ్వకర్మ బంధువు యాదవ బంధువు గిరిజన బంధువు పద్మశాలి బంధువు వడ్డెర బంధువు మున్నూరు కాపు బంధువు ఆర్య వైశ్య బంధువు రెడ్డి…

‘వాస్త‌వ’ చిత్రం

ట్రాక్టర్ పై కలెక్టర్ ప్రయాణం! వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గం యాలాల మండలం సంఘం ఖుర్దూ గ్రామంలో స్మశాన వాటికను సందర్శించడానికి రోడ్లు బురుద మయంగా మారడంతో మూడు కిలోమీటర్ల మేర ట్రాక్టర్ లో ప్రయాణం చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్…

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సీబీఐ విచారణ చేయించాలి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ అందుకు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు ఎంపీకి విన్న‌వించాడు. 2016 జనవరి 9న ఆర్మూర్ పట్టణంలోని…

You missed