Month: February 2024

అర్వింద్‌ ‘పసుపు’ రాజకీయం.. మళ్లీ తెరపైకి బాండుపేపర్.. రెండేండ్లలో టన్నుకు 20వేలు ఇస్తానని ప్రకటన… మళ్లీ అవే ‘బాండ్‌’ అబద్దాలతో ఎంపీ రైతుల చెవిల్లో పసుపు… ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. ప్రస్తుతం పసుపు క్వింటాళ్‌కు 14వేల పై చిలుకు ధర పలుకుతున్న వైనం.. ఎందుకు ఇంత రేటు పెరిగిందో తెలియని నేతల అవగాహనారాహిత్యం.. 70వేల ఎకరాల నుంచి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయిన వైనం.. పెరిగిన ఎగుమతి డిమాండ్.. చాలా మంది రైతులు పసుపు పండిచేందుకు వెనుకడుగు.. దీనికి ఎవరు కారణం.. ? పసుపుబోర్డు తెస్తానని ఐదేండ్లు కాలయాపన చేసి ఫలితంగా పసుపు ‘సాగు’ బంగారమయిన దుస్థితి.. రేవంత్‌ కూడా బీజేపీకి మైలేజీ ఇచ్చేలా అవగాహనారాహిత్యపు ట్వీట్‌… మళ్లీ బాండ్‌ పేపర్‌ రాస్తానని బరితెగించిన చెప్పిన అర్వింద్.. కానీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ నేతల్లో చలనం లేని రాజకీయ నిస్తేజం.. ‘వాస్తవం’ ఎక్స్‌క్లూజివ్‌….

దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: vastavam exclusive story ఎంపీ ఎన్నికల వేళ మళ్లీ పసుపు రైతులు, పసుపు ధర అంశం రాజకీయ తెరపైకి వచ్చింది. పసుపు రైతులకు మద్దతుగా నిలిచి .. బోర్డు ఏర్పాటు చేయని అంశాన్ని…

అక్క రావాలె..! సార్‌ చెప్పాలె..!! రూరల్‌లో ఎమ్మెల్సీ కవిత పర్యటన.. ఎంపీగా పోటీ చేయాలని క్యాడర్‌ వేడుకోలు.. బాస్‌తో మాట్లాడుతానన్న కవిత..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: చాలా రోజుల తరువాత ఎమ్మెల్సీ కవిత జిల్లాలో అడుగుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆమె ఇటు వైపు రాలేదు. మధ్యలో కొన్ని ప్రోగ్రాంలకు హాజరుకావాల్సి ఉన్నా అవి రద్దయ్యాయి. దీనికి తోడు ఎంపీ ఎన్నికలకు…

షకీల్‌ అన్న అండర్‌గ్రౌండ్‌.. పత్తా లేని బోధన్‌ మున్సిపల్‌ వైస్ చైర్మన్‌.. షకీల్‌ ఓటమి తరువాత బోధన్ విడిచి వెళ్లిన సోహెల్‌.. అన్నదమ్ములు అందుబాటులో లేకపోవడంతో బీఆరెస్‌ క్యాడర్‌లో అయోమయం..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అన్న సాహెల్‌ కూడా సోదరుడి బాటలోనే నడుస్తున్నాడు. మున్సిపల్ వైస్‌ చైర్మన్‌గా ఉన్న సోహెల్‌.. షకీల్‌ ఓటమి తరువాత పత్తా లేకుండా పోయాడు. అప్పటి వరకు అన్నదమ్ముల రాజ్యం…

అర్వింద్‌.. జీవన్‌రెడ్డి..! ఇద్దరి అభ్యర్థిత్వాలు ఓకే.. ఇక మిగిలింది బీఆరెస్‌ క్యాండిడేట్‌.. బాజిరెడ్డి వైపు కేసీఆర్‌ చూపు.. ఇద్దరు మున్నూరుకాపులు.. ఒక రెడ్డి..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అర్వింద్‌ పేరు ఖరారైంది. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరును దాదాపుగా అధిష్టానం ఓకే చేసేసింది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ రేసులో నలుగురైదుగురు ఉన్నా…

రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తాం.. ప్రభుత్వంలో అన్నింటికన్నా కీలకమైనది రెవెన్యూ శాఖ.. ఏపనైనా సక్రమంగా జరగాలంటే రెవెన్యూకు అప్పగిస్తే వందశాతం జరుగుతుంది.. ఇదీ రెవెన్యూ శాఖ క్రెడిబిలిటీ.. రెవెన్యూ అసోసియేషన్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ అట్టహాసంగా డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్ : ప్రభుత్వ కార్యక్రమాల అమలులో క్రియాశీలక పాత్ర పోషిస్తూ నిరంతరం ప్రజల సేవలో నిమగ్నమై ఉండే రెవెన్యూ శాఖను మరింతగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. నిజామాబాద్…

వస్తానంటే వద్దంటారా..! మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కాంగ్రెస్‌లో చేరుతానన్నా పట్టించుకోని ఇందూరు నేతలు.. అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా జిల్లాలో ఎందుకు ఆటంకం.. ? ఆర్మూర్‌ నుంచి కొరకరాని కొయ్యగా మారుతాడని వినయ్‌రెడ్డికి భయమా..? మార గంగారెడ్డి తరువాత డీ రాజేశ్వర్‌, తాజాగా 17 మంది ఆర్మూర్‌ కౌన్సిలర్లు చేరిక.. జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? సుదర్శనుడి మాటే వేదవాక్కా…?

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: ఎవరైనా పార్టీలో చేరుతానంటే రారమ్మంటారు. అదీ పార్లమెంటు ఎన్నికల వేళ. కానీ మార్క్‌ఫెడ్ చైర్మన్‌ మార గంగారెడ్డి పరిస్థితి ఇక్కడ రివర్స్‌ అయ్యింది. బీఆరెస్‌ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతానని తానే స్వయంగా ప్రకటించుకుని పది…

vastavam digital news paper, breaking news, 26-02-2024, www.vastavam.in

బీఆరెస్‌ నిన్ను మట్టుబెట్టొచ్చు.. ఒక అమాయకుడు దొరల పన్నాగంలో బలి కావొద్దు.. తెరపైకి కొత్తపేరు…దిల్‌రాజు అన్న నర్సింహారెడ్డి..! నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ కోసం అధిష్టానానికి నలుగురి పేర్లు.. బీసీ కోటాలో ఆకుల లలిత, ఈరవత్రి అనిల్‌.. సీనియర్‌ లిస్టులో జీవన్‌రెడ్డి..…

బీఆరెస్‌ నిన్ను మట్టుబెట్టొచ్చు.. ఒక అమాయకుడు దొరల పన్నాగంలో బలి కావొద్దు..

నీ గురించి నువ్వు రాసుకునే ఈ రాతలు నీ బతుకుని ఆగం చేస్తయి ఎవరైనా తెలివైన, నీ మంచి కోరే మిత్రుల సలహాలు తీసుకో ఇలా రాసుకోవడం శంకర్ అమాయకత్వానికి పరాకాష్ట అసలే ఎన్నికల కాలం అధికారం కోల్పోయి బాధలో ఉన్న…

తెరపైకి కొత్తపేరు…దిల్‌రాజు అన్న నర్సింహారెడ్డి..! నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ కోసం అధిష్టానానికి నలుగురి పేర్లు.. బీసీ కోటాలో ఆకుల లలిత, ఈరవత్రి అనిల్‌.. సీనియర్‌ లిస్టులో జీవన్‌రెడ్డి.. పోటీకి దిల్‌రాజు అయిష్టత… అన్న పేరు ప్రతిపాదన..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రతినిధి: నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ విషయంలో అధిష్టానం ఇంకా క్లారిటీకి రాలేకపోతున్నది. తాజాగా ఈ లిస్టులో కొత్త పేరు వచ్చి చేరింది. దిల్‌ రాజు పేరు మొదటి నుంచి వినిపించినా.. చివరాఖరకు తనకు పోటీ…

దాగుడు మూతల దండాకోర్‌..! సీబీఐ ఎదుట హాజరుకానన్న కవిత.. మోడీపై లేఖాస్త్రం..తాను ఎన్నికల ప్రచారంలో బిజీ.. ఎంపీగా పోటీచేయడం లేదని చెప్పకనే చెప్పిన కవిత.. నేరుగా హాజరైతే అరెస్టేనని తేలిపోయిన వైనం..వర్చువల్‌గా అయితే ఓకేనన్న ఎమ్మెల్సీ..

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్రం బీఆరెస్‌తో ఆడుకుంటోంది. కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు ఫినిషింగ్ టచ్‌ ఇచ్చేందుకు సీబీ’ఐ’ నిఘా వేసింది. నోటీసుల పేరుతో ఆమెను రప్పించి అరెస్టుకు…

You missed