Tag: nizamabad

‘మానాల’ నారాజ్‌….అధిష్టానం వైఖరిపై కినుక వహించిన జిల్లా అధ్యక్షుడు.. బాల్కొండ టికెట్‌ సునీల్‌కు ఇవ్వడం.. టికెట్ల కేటాయింపుల్లో అధిష్టానం తన అప్రోచ్‌ కాకపోవడం..

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పార్టీ అధిష్టానం పై కినుక వహించాడు. ఆయన గత కొద్ది రోజులుగా అలక పాన్పెక్కాడు. పార్టీ కార్యక్రమాలకు, నాయకులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. చాలా వరకు ఫోన్లు రిసీవ్ చేసుకోవడం లేదు. కారణం…

ఇందూరు జర్నలిస్టులకు మళ్లీ ఆశాభంగం.. ‘కోడ్‌’ అమలుతో మళ్లీ కొండెక్కిన జర్నలిస్టుల ప్లాట్ల వ్యవహారం.. గుండారం గుట్టల్లో ఇస్తారనుకున్నా కావాలనే జాప్యం..

ఎన్నికల కోడ్‌ కొంపముంచుతుందని తెలుసు. ఏన్నాళ్లుగానో జర్నలిస్టులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారనీ తెలుసు. ఏదో గుండారం గుట్టలో.. రాళ్లు రప్పలో ఏదో ఒకటి అని అడ్జస్ట్ అయిపోయి .. పట్టాలు చేతికెప్పుడందుతాయని ఎదురుచూస్తున్న తరుణంలో నేడో రేపో అని మోచేతికి బెల్లం…

ఈ మౌనం వెనుక వ్యూహమిదేనా..? పసుపుబోర్డు సాధన కమిటీ సైలెన్స్‌పై భిన్నాభిప్రాయాలు.. మోడీ ఏమంటారో చూద్దాం..అని వేచి చూసే దోరణి పట్ల రైతుల్లో ఒకింత అసంతృప్తి..

నిజామాబాదులో ఈనెల 3 న జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ నిర్వహిస్తున్న కారణం ఏదైనా పసుపు బోర్డు అంశంతో మాత్రం ముడి పడిపోయింది. ప్రధాని సభను ఆర్మూర్ లో నిర్వహించి పసుపు బోర్డు పై ప్రధానిచే మాట్లాడించే వ్యూహంలో బిజెపి…

పసుపు బోర్డుపై తెల్లముఖం.. హామీపై మాటదాటేసిన కిషన్‌రెడ్డి.. తనకా విషయమే తెలియదని తప్పించుకునే దోరణి… పీఎం ఇందూరు రాక నేపథ్యంలో పసుపు బోర్డుపై మళ్లీ చర్చ… అంత సీన్‌లేదని పరోక్షంగా ఒప్పుకున్న రాష్ట్ర అధ్యక్షుడు… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయాలు… ౩న ఇందూరులో పీఎం సభ…

పసుపబోర్డుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెల్లముఖమేశాడు. ప్రధాని మోడీ వచ్చే నెల ౩న ఇందూరు సభలో పాల్గొననున్న నేపథ్యంలో మంగళవారం కిషన్‌రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో విలేకరులు పసుపు బోర్డు ఇష్యూని కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాని…

పర్యావరణ పరిరక్షణ… సామాజిక సేవ… అందరి మన్ననలు చూరగొంటున్న ‘ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ 14 ఏళ్లుగా మట్టి వినాయకుల వితరణ… పేద విద్యార్థులకు బాసట, రోగుల కోసం రక్తదాన శిబిరాలు… ప్రశంసలందుకుంటున్న రెవెన్యూ టీమ్‌..

మట్టి వినాయకులను పరిచయం చేసింది వారేనని చెప్పాలి. అతిశయోక్తిగా ఉందా..? కానీ ఇది నిజం. పద్నాలుగేళ్లుగా వీరు జిల్లాలో మట్టి వినాయకులను పంచుతున్నారు. పీవోపీ వినాయకులు, రంగు రంగుల వినాయకులను మత్రమే ఎంపిక చేసుకుని పూజలు చేసే సంస్కృతి పెరిగిపోతున్న క్రమంలో…

పంతం నెగ్గించుకున్న బిగాల.. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సత్యప్రకాశ్‌… కులాల లొల్లి మధ్య తన అనుచరుడికి పదవి ఇప్పించుకున్న ఎమ్మెల్యే… ఉద్యమకారుడికి గుర్తింపునిచ్చానన్న బిగాల…

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన అనుంగు అనుచరుడు, ఉద్యమకారుడు సత్యప్రకాశ్‌కు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ఇప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రెడీ అయ్యాయి. తమకు కావాలంటే తమకు కావాలని కులాల మధ్య…

కొలువులిచ్చేందుకు ఇంటి తలుపు తడుతున్న బడా కంపెనీలు… అద్భుత అవకాశాలు.. మంత్రి వేముల సంకల్పం శుభారంభం… మెగా జాబ్ మేళా సక్సెస్ …బాల్కొండ యువతకు నిరంతర అవకాశాలకు మార్గం.. యువతలో జాబ్స్ స్పూర్తి నింపిన జాబ్ మేళా… ఇప్పటికే అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌లో సక్సెస్‌… ప్రతీ ఒక్కరికీ ఉపాధి అవకాశమే లక్ష్యంగా అధికార పార్టీ చేపడుతున్న జాబ్‌మేళాతో యూత్‌లో నూతనోత్తేజం..

బాల్కొండ, వాస్తవం: బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ జాబ్ మేళా మంత్రి ఆశించిన…

vastavam digital news paper, 10-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

బీఆరెస్ తప్ప ఆ ఊరికి ఏ పార్టీ నాయకులు అడుగు పెట్టొద్దట… వేరే జెండాలకు అనుమతే లేదట… రుద్రూరు మండలం రాణంపల్లి గ్రామస్తుల వింత తీర్మానం… ఇందూరు కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన ఆర్మూర్‌..!! వినయ్‌ అభ్యర్థిత్వాన్ని రేవంత్‌ ప్రకటించడం పట్ల భగ్గుమన్న…

vastavam digital news paper, 09-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

కౌన్సిలర్ నుంచి రాష్ట్ర కార్పోరేషన్ దాకా .. నిరాడంబరంగా ఎదిగిన నేత డి రాజేశ్వర్ ..అందరూ బాగుంటేనే తాను బాగుంటానని నమ్మిన నాయకుడు ..రాజకీయాల్లో 36 సంవత్సరాల చిరునవ్వు ఆయన సొంతం ..చేయూనిచ్చిన వారిని చెప్పుకోవాల్సిందే అనే తత్వం లోబడ్జెట్‌ సినిమాలు….…

మళ్లీ 20 గేట్లకు పెరిగిన ఎస్సారెస్పీ నీటి విడుదల… అర్ధ రాత్రి కల్లా పెరిగిన వరద .. ప్రాజెక్టు లోకి 71558 క్యూసెక్కుల ప్రవాహం … 20 గేట్లు ఎత్తి 62 వేల 440 క్యూసెక్కుల విడుదల…

ఎస్సారెస్పీలోకి వరదరాక కొనసాగుతున్నది. ఆ వరద రాక, దాని ఉదృతి పగటికి రాత్రికి మారిపోతూ ఉన్నది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టు లోకి అటు ఇటుగా నిలకడగా కొనసాగిన వరద గురువారం అర్ధరాత్రి కి ముందు పెరిగింది.…

You missed