Tag: nizamabad

మళ్లీ 20 గేట్లకు పెరిగిన ఎస్సారెస్పీ నీటి విడుదల… అర్ధ రాత్రి కల్లా పెరిగిన వరద .. ప్రాజెక్టు లోకి 71558 క్యూసెక్కుల ప్రవాహం … 20 గేట్లు ఎత్తి 62 వేల 440 క్యూసెక్కుల విడుదల…

ఎస్సారెస్పీలోకి వరదరాక కొనసాగుతున్నది. ఆ వరద రాక, దాని ఉదృతి పగటికి రాత్రికి మారిపోతూ ఉన్నది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టు లోకి అటు ఇటుగా నిలకడగా కొనసాగిన వరద గురువారం అర్ధరాత్రి కి ముందు పెరిగింది.…

vastavam digital news paper, 07-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

ఓటరు నమోదుకు 19 చివరి తేదీ… ఇదే లాస్ట్‌ చాన్స్‌… ఓటరు నమోదుతో పనాటు అభ్యంతరాలు, ఆక్షేపణనలకు అవకాశాలు, సవరణాలకూ ఓకే… అక్టోబర్‌ 4న ప్రకటించే జాబితానే ఒక ఫైనల్‌.. ఆ తర్వాత నో చాన్స్‌… ఇప్పటికే చాలా చోట్ల తప్పుల…

vastavam digital news paper, 06-09-2023, breaking news, nizamabad, www.vastavam.in

బాండు పేపర్‌ మోసగాడు ఎంపీ అర్వింద్‌… బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు రైతులను మోసం చేసిన చీటర్‌.. నేను చేసిన అభివృద్ధి ఇదీ… నువ్వేం చేశావో ప్రజలకు చెప్తావా..? అర్వింద్‌కు సవాల్‌ విసిరిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి… ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న…

ఇందూరు రాజకీయాలకు రాన్‌ రాన్‌… ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేస్తానన్న మధుయాష్కీ… వ్యతిరేకిస్తున్న అక్కడి లోకల్‌ లీడర్లు..

మాజీ ఎంపీ మధుయాష్కీ ఇందూరు రాజకీయాలకు రాం.. రాం అంటున్నాడు. ఇక ఇక్కడ్నుంచి పోటీ చేసేదే లేదని డిసైడ్‌ అయిపోయాడు. తనకు ప్రచార కమిటీ చైర్మన్‌గా ఇచ్చినా.. రాజకీయంగా భవిష్యత్తును ఇచ్చింది ఇందూరే. నిజామాబాద్‌ ఎంపీగా ఆయన రాజకీయ తెరంగేట్రం చేసి…

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరీ పెండింగ్‌లో..? ఎన్నికల తర్వాతే ప్రకటించే అవకాశం… కులాల లొల్లిలో పెండింగ్‌లో ఫైల్‌

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరీ పెండింగ్‌లో పడినట్టు తెలుస్తోంది. అర్బన్‌కు కేటాయించిన ఈ చైర్మన్‌ పదవి పట్ల నాకంటే నాకని కులాల వారీగా విడిపోయి ఎవరికి వారే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎన్నికల వేళ ఎవరికొకరికొచ్చినా ఇంకొకరితో కయ్యమెందుకనే…

vastavam digital news paper, 25-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

కాంగ్రెస్ అర్బన్‌ బరిలో ఆరుగురు…. దరఖాస్తులతో క్యూ… ఎక్కడా లేని విధంగా అర్బన్‌లో పోటాపోటీగా… ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్‌ సభ నుంచి కేసీఆర్‌ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే……

కాంగ్రెస్ అర్బన్‌ బరిలో ఆరుగురు…. దరఖాస్తులతో క్యూ… ఎక్కడా లేని విధంగా అర్బన్‌లో పోటాపోటీగా…

కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు క్యూ కట్టారు. శుక్రవారానికి చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు ఆరుగురు దరఖాస్తులు చేసుకున్నారు. ధర్మపురి సంజయ్‌, డాక్టర్ శివ ప్రసాద్‌, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, కేశవేణు, నరాల…

vastavam digital news paper, 23-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా సత్యప్రకాశ్‌…? సీఎం వద్ద ఫైల్‌.. ఓకే చెప్పడమే తరువాయి… పింఛన్‌… ఓట్లు పంచెన్… బీఆరెస్‌, కాంగ్రెస్‌లకు ఇవే ఇప్పుడు ప్రధాన అస్త్రాలు… నాలుగువేల పింఛన్‌ ఇస్తామని రేవంత్ మళ్లీ ప్రకటన… సూర్యాపేట సభలో పింఛన్లు పెంచనున్నామని హింట్‌…

vastavam digital news paper, 20-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

కొత్త రేషన్‌కార్డుల జారీ ఉత్త ప్రచారమే… స్పష్టం చేసిన ప్రభుత్వం… సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం… ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న జనం… ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇకనైనా కొత్తవిస్తారమోనని ఆశతో ఎదురుచూపులు… కొత్త రేషన్‌కార్డుల జారీ ఉత్త ప్రచారమే… స్పష్టం చేసిన…

vastavam digital news paper, 19-08-2023, breaking news, nizamabad, www.vastavam.in

ఇందూరు సిట్టింగులకే మళ్లీ చాన్స్‌.. అధినేత వద్ద ఫైనల్‌ జాబితా.. ప్రకటనే తరువాయి… అందరి గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్న కవిత… రూరల్‌లో బాజిరెడ్డి లేదా జగన్‌… ఎవరికిస్తారనేది ఉత్కంఠ రేపుతున్నవైనం.. మళ్లీ క్లీన్‌ స్వీప్‌ దిశగా ప్రారంభమైన ప్రచార శంఖారావం……