పనే దైవం.. దుర్గామాత మాలధారణతో మటన్ కొడుతున్న గోపాల్
దసరా వచ్చిందంటే భక్తి ప్రపత్తులతో దుర్గామాత పూజల్లో లీనమవుతారు భక్తులు. మాలధారణ వేసి 9 రోజులు నిష్టగా పూజలు చేస్తూ దుర్గామాత మందిరం సన్నిధిలోనే సేద తీరుతారు. భక్తిలో మునిగితేలుతారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొత్మీర్కర్ గోపాల్ మాత్రం పనే దైవం…
