కౌశిక్ ను ‘కోతి’ని చేయబోయి.. గెల్లు ను “హనుమంతుడి’ని చేసిన అర్వింద్..
అతి మేధావితనం అప్పుడప్పుడు పప్పులో కాలేసేలా చేస్తుంది. తప్పటడుగులు వేయిస్తుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇలాగే బోల్తా పడ్డాడు. ఏదో అనాలనుకుని మరెదో అని తర్వాత నాలుక కరుచుకున్నాడు. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు హుజురాబాద్ టీఆరెస్ అభ్యర్థిగా సీటు ఖరారు…