బాల్కొండ బాధ్యతలు ఈరవత్రికి..! ఇక నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచన..!! ఇక సునీల్రెడ్డి డమ్మీ..! నియోజకవర్గంలో పార్టీని బలోపేతంచేసే దిశగా ఈరవత్రి అడుగులు..
వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గ బాధ్యతలు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్కు అప్పగించారు సీఎం రేవంత్రెడ్డి. ఇకపై ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్రెడ్డి డమ్మీకానున్నారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది…