ఇందూరు బీఆరెస్ జిల్లా అధ్యక్షుడి మార్పు.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని కేటీఆర్ నిర్ణయం.. పలువురి నేతల ఒత్తిడి…
దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి: నిస్తేజంలో ఉన్న ఇందూరు బీఆరెస్లో నూతనోత్తేజం నింపేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది బాల్కొండలోనే. ప్రశాంత్రెడ్డి గెలుపుతో ఆయనకే జిల్లా పార్టీ…