ఈటల మాదిరిగానే ఆరెస్ ప్రవీణ్కుమార్ను అవమానించి అవతలకు పంపారా?
ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ ఆత్మగౌరవం దెబ్బతిన్నదా? అందుకే ఆయన వీఆరెస్ తీసుకున్నాడా? ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా మారుతున్నాడని సీఎం భావించాడా? చాలా ప్రశ్నలకు, అనుమానాలకు ప్రవీణ్ కుమారే స్వయంగా పరోక్షంగా, నర్మగర్భంగా సమాధానాలిచ్చాడు. హెచ్ఎంటీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా…
మూడో వేవ్ వచ్చేసింది.. చంపేస్తది… అంటూ భయపెట్టకండి
భారత దేశంలో కరోనా సోకినవారు ఎంత మంది ? ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన సిరో సర్వే ప్రకారం తొంబై కోట్లు . మరి మరణాలు ఎన్ని ? ప్రభుత్వ లెక్కలు తప్పు అని అమెరికా కు చెందిన…
బానిసత్వం నుంచి స్వేచ్ఛా జీవితం వైపు……
ఈ లాక్డౌన్ టైమ్లో చదివిన మరో పుస్తకం అయిన్ రాండ్ – ఫౌంటెన్ హెడ్. రెంటాల శ్రీవెంకటేశ్వరరావు అనువాదం చేసిన క్లాసిక్ నవల ఇది. దాదాపు ఏడాది కిందట అంటే గత లాక్డౌన్ కాలాన ఈ నవలని అనువాదం చేసిన సంగతి…
హుజురాబాద్లో హీటెక్కిన మర్డర్ పాలిటిక్స్
హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతుంది. ఈటల రాజేందర్ తనపై హత్యకు కుట్ర జరుగుతున్నదని పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్ను ఉద్దేశించి మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై కౌంటర్గా మంత్రి గంగుల కూడా తనదైన శైలిలో…
ఈద్ముబారక్ చెబితే.. ఈపు పగలగొడ్తారా?
పాపం..! హీరో సునీల్ బక్రీద్ పండుగ ముబారక్ చెబితే మూతిపళ్లు రాలగొట్టుకున్నంతా పనైంది. సోషల్ మీడియాలో హీరో పై మాటల దాడికి దిగారు. ఎవరైనా ముస్లీంలు హిందు పండుగలకు ఇలా శుభాకాంక్షలు చెబుతున్నారా? అంటూ అసంబద్ధ ప్రశ్నలతో సునీల్ పై దాడికి…
నాస్తికత్వమంటే ప్రకృతికి సంబంధించిన సత్యం….
రంగనాయకమ్మ గారికి ప్రశ్న: మీరు నాస్తికులు కదా? ఈ నాస్తిక వాదం మీరు పుస్తకాల ద్వారా తెలుసుకుని అవలంబించు చున్నారా?లేక మీ జీవితంలో కొన్ని సన్నివేశ ముల ద్వారా నాస్తిక వాదులుగా మారినారా? జవాబు:పుస్తకాల ద్వారా తెలుసుకోవడమే. నాకు20 సంవత్సరాలు వచ్చే…
దండాలు సామీ… ఇక మమ్మల్ని వదిలేయండి…
నాయకుల రాకను స్వాగతిస్తూ దాడి పొడవునా ఎర్రటి ఎండలో దండాలు పెడుతూ గంటల తరబడి వేచిచూసే సంస్కృతి తెలంగాణ వచ్చిన తరువాత ఎక్కువైంది. దొరస్వామ్య పాలన అవశేషాలో, అధికార దర్పమో కానీ ఇలా దండాలు పెడుతూ స్వాగతించడాన్ని మన నాయకులు బాగా…
చరిత్రకు.. హామీకి చెదలు….
ఓ నిజం పిశాచమా కానరాడు నినుపోలిన రాజు మాకెన్నడేనీ తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణా అంటూ దాశరథి కృష్ణమాచార్యులు నిజాం నిరంకుశ పాలన పై నిజామాబాద్ ఖిల్లా జైల్లో బొగ్గుతో తన కవిత ద్వారా…
ముఖ పుస్తకం మైకంలో నిజ పుస్తకాన్ని మరిచాం….
💥 ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.. – మహాత్మగాంధీ 💥 ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే పుస్తకాలతో ఆనందంగా…
కరోనా కన్నా భయపెట్టే ఈ మేథావులే ప్రమాదకరం…
డెల్టా ప్లస్ అంటూ భయపెట్టిన మాయదారి మల్లయ్య ఇప్పుడేమంటారు.. జూన్ మొదటి వారంలో ఒక వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాలలో డెల్టాప్లస్ గూర్చి ప్రజలలో భయాందోళన రేకట్టించారు.ఇంటికో శవం లేస్తుందని, ఊపిరితిత్తులు కుళ్లిపోతాయి, ఒక రోజులోనే మరణం, టెస్టులకు దొరకదు, వ్యాక్సిన్…
